Home » G20 summit
వ్యాపార సంస్థలు-వినియోగదారుల మధ్య నమ్మకం బలంగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వినియోగదారుల హక్కుల పట్ల సంబరపడటం కన్నా వినియోగదారుల సంరక్షణ పట్ల దృష్టి సారించాలని వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు.
భారత దేశం క్రమంగా ఎదుగుతున్న తీరును విదేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. కోవిడ్-19కు టీకాను సొంతంగా అభివృద్ధి చేసి, 130 కోట్ల మంది భారతీయులకు టీకాకరణ చేయడంలో విజయవంతమవడం దగ్గర నుంచి చంద్రయాన్-3 చంద్రునిపై అడుగు పెట్టడం వరకు అన్నిటినీ పరిశీలిస్తున్నాయి.
పూర్వ సంస్కృతికి భౌతిక విలువ ఉందని, అంతేకాకుండా అది దేశ చరిత్ర, గుర్తింపు అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పారు. తమ సాంస్కృతిక వారసత్వ సంపదకు చేరువై, ఆస్వాదించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు.
ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం నుంచి దేశాలు తమను తాము కాపాడుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. చైనాను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఇతర దేశాల సంక్షోభాలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ, ఆ దేశాలను దోపిడీ చేసే శక్తులు ఉన్నాయన్నారు.
భాతరదేశంలో సెప్టెంబర్ నెలలో జరగనున్న జీ20 సమ్మిట్కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యక్తిగతంగా హాజరు కావడం లేదని క్రెమ్లిన్ ప్రకటించింది. ఇందుకు కారణం..
దేశ రాజధాని నగరం ఢిల్లీ, నగర పాలక సంస్థ ప్రాంతాలు మూడు రోజులపాటు జన సంచారం లేక బోసిపోబోతున్నాయి. జీ20 నేతల సమావేశాల నేపథ్యంలో విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించబోతుండటంతోపాటు రవాణా వ్యవస్థలపై కూడా ఆంక్షలు విధించబోతున్నారు.
సురక్షితమైన, నమ్మదగిన, నిలదొక్కుకోగలిగే డిజిటల్ ఎకానమీ కోసం జీ20 హై లెవెల్ నిబంధనావళిపై ఏకాభిప్రాయాన్ని నిర్మించడం చాలా ముఖ్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ భద్రతాపరమైన ముప్పులు, సవాళ్లను ఎదుర్కొంటుందని గుర్తు చేశారు.
భారత్లో జరుగుతున్న జీ20 సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో
డేటా వినియోగంలో అసమానతలను తొలగించాలంటే టెక్నాలజీ ప్రజాస్వామికీకరణ జరగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
జి-20 సదస్సుకు హాజరయ్యేందుకు కశ్మీర్ వస్తున్న విదేశీ ప్రతినిధులకు సాంప్రదాయ రీతిలో సాదర స్వాగతం లభిస్తోంది. శ్రీనగర్ విమానాశ్రయంలోకి అడుగుపెట్టిన అతిథిలు జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్ చేస్తున్న ఏర్పాట్లు చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సోమవారంనాడు శ్రీనగర్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న విదేశీ అతిథులకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, అమితబ్ కాంత్ ఘనస్వాగతం పలికారు.