• Home » G20 summit

G20 summit

Xi Jingping: జీ20 సదస్సుకి జిన్‌పింగ్ డుమ్మా వెనుక రహస్యమేంటి? ఈ 5 కారణాల వల్లే రావట్లేదా?

Xi Jingping: జీ20 సదస్సుకి జిన్‌పింగ్ డుమ్మా వెనుక రహస్యమేంటి? ఈ 5 కారణాల వల్లే రావట్లేదా?

ఢిల్లీ వేదికగా ఈ నెల 9, 10వ తేదీల్లో ప్రతిష్టాత్మకంగా జరగనున్న జీ20 సమావేశాలకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరు కావడం లేదన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా బీజింగ్ స్పష్టం...

G20 Summit: జీ20 సదస్సుకు షీ జిన్‌పింగ్ డుమ్మా.. చైనా ప్రీమియర్ వస్తారని బీజింగ్ స్పష్టం.. జో బైడెన్ ఏమన్నారంటే?

G20 Summit: జీ20 సదస్సుకు షీ జిన్‌పింగ్ డుమ్మా.. చైనా ప్రీమియర్ వస్తారని బీజింగ్ స్పష్టం.. జో బైడెన్ ఏమన్నారంటే?

భారతదేశంలో ఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 సమ్మిట్‌కు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరుకాకపోవచ్చని ఇటీవల ఓ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఆ ప్రచారం...

Joe Biden: జీ20 సదస్సుకు చైనా ప్రెసిడెంట్ రావడం లేదని తెలిసి మస్తు ఫీలైన అమెరికా అధ్యక్షుడు!

Joe Biden: జీ20 సదస్సుకు చైనా ప్రెసిడెంట్ రావడం లేదని తెలిసి మస్తు ఫీలైన అమెరికా అధ్యక్షుడు!

భారత్‌లో జరిగే జీ20 సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరు కావడం లేదని తెలిసి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిరుత్సాహానికి గురయ్యారు.

G20 Presidency : కలుపుగోలుతనంగల భారత్‌కు  ప్రపంచ నాయకత్వం : మోదీ

G20 Presidency : కలుపుగోలుతనంగల భారత్‌కు ప్రపంచ నాయకత్వం : మోదీ

మన దేశం జీ20 ప్రెసిడెన్సీని చేపట్టడంతో అనేక సకారాత్మక ప్రభావాలు కనిపిస్తున్నాయని, వీటిలో కొన్ని తన మనసుకు చాలా దగ్గరయ్యాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆలోచనల వేదిక స్థాయి నుంచి భవిష్యత్తుకు మార్గసూచిగా భారత్ నాయకత్వంలో జీ20 మారిందని తెలిపారు.

G20 Summit security : 1,30,000 మంది సిబ్బంది, బుల్లెట్-ప్రూఫ్ కార్లు..

G20 Summit security : 1,30,000 మంది సిబ్బంది, బుల్లెట్-ప్రూఫ్ కార్లు..

ఇరవై దేశాల అధినేతలు పాల్గొనే జీ20 సదస్సుకు భద్రతా ఏర్పాట్లు కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్నాయి. ఈ నెల 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగే ఈ సమావేశాల కోసం 1,30,000 మంది భద్రతా సిబ్బంది, బుల్లెట్-ప్రూఫ్ కార్లు, యాంటీ-డ్రోన్ సిస్టమ్స్‌ సేవలందించబోతున్నాయి.

G20 Summit : జీ20 దేశాల కళాఖండాలతో డిజిటల్ మ్యూజియం!

G20 Summit : జీ20 దేశాల కళాఖండాలతో డిజిటల్ మ్యూజియం!

‘ఒక భూమి-ఒకే కుటుంబం’ ఇతివృత్తంతో జరుగుతున్న జీ20 సదస్సు చిరకాలం గుర్తుండిపోయేలా చేయడం కోసం భారత ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ గ్రూప్‌లోని 20 దేశాలకు సంబంధించిన కనీసం ఒక కళాఖండం ఉండేలా ఓ డిజిటల్ మ్యూజియంను ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తోంది.

Modi-Biden : మోదీ-బైడెన్ ద్వైపాక్షిక చర్చలు న్యూఢిల్లీలో ఈ నెల 8న : శ్వేత సౌధం

Modi-Biden : మోదీ-బైడెన్ ద్వైపాక్షిక చర్చలు న్యూఢిల్లీలో ఈ నెల 8న : శ్వేత సౌధం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) వచ్చే వారం న్యూఢిల్లీ రాబోతున్నారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న ఆయన ఈ నెల 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.

G20 Summit : జీ20 సదస్సుకు భారీ సన్నాహాలు.. ఎక్కడ చూసినా కొండముచ్చుల భారీ కటౌట్లు..

G20 Summit : జీ20 సదస్సుకు భారీ సన్నాహాలు.. ఎక్కడ చూసినా కొండముచ్చుల భారీ కటౌట్లు..

దేశ రాజధాని నగరం జీ20 సదస్సుకు వడివడిగా తయారవుతోంది. వివిధ దేశాధినేతలు, అధికారుల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వీరికి భారీ కొండముచ్చుల బొమ్మలతో కూడిన కటౌట్లు స్వాగతం పలుకబోతున్నాయి. వినే అవకాశం ఉంటే కొండముచ్చులు చేసే శబ్దాలను కూడా వినవచ్చు.

Modi Vs Rahul Gandhi : భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంది.. మోదీ అబద్ధాలు చెప్తున్నారు.. : రాహుల్ గాంధీ

Modi Vs Rahul Gandhi : భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంది.. మోదీ అబద్ధాలు చెప్తున్నారు.. : రాహుల్ గాంధీ

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi) మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)పై విరుచుకుపడ్డారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకోలేదని మోదీ చెప్తున్నారని, అవన్నీ అవాస్తవాలని పునరుద్ఘాటించారు.

Modi - Putin: ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ కాల్.. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏమిటంటే?

Modi - Putin: ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ కాల్.. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏమిటంటే?

ప్రతిష్టాత్మక జీ20 సమ్మిట్‌కు భారత్ ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీ వేదికగా జరగనున్న ఈ సదస్సుకు 29 మంది దేశాధినేతలు, యూరోపియన్ యూనియన్ ఉన్నతాధికారులు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి