Home » G20 summit
భారతదేశంలో ఢిల్లీ వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ20 సమావేశాల్లో భాగంగా.. సభ్య దేశాలు తొలి రోజు కొన్ని కీలక అంశాలపై చర్చలు జరపడంతో పాటు మరికొన్ని విషయాలపై ఆమోదం...
రెండ్రోజుల 'జీ-20' సదస్సు న్యూఢిల్లీలో శనివారంనాడు ప్రారంభమైన తొలిరోజే కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడు ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు. జీ-20కి వచ్చే విదేశీ అతిథుల కంటబడకుండా పేదలను ప్రభుత్వం దాచిపెట్టిందని, ఇండియా వాస్తవ స్థితిని దాచిపెట్టాల్సిన పని లేదని అన్నారు.
భారతదేశంలో ఢిల్లీ వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న జీ20 సమావేశాల్లో భాగంగా ప్రధాని మోదీ మరో కీలక ప్రకటన చేశారు. పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలిపేలా చొరవ తీసుకోవాలని పిలుపునిస్తూ..
హెడ్డింగ్ చూడగానే.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్కు (Chandrababu Arrest) .. ప్రతిష్టాత్మకంగా భారత్లో జరుగుతున్న జీ-20 శిఖరాగ్ర సదస్సు (G-20 Summit) ఏమిటి సంబంధం అనే సందేహాలు కలుగుతున్నాయ్ కదా. అవును మీరు వింటున్నది నిజమే.. సంబంధం ఉంది.!..
ఆఫ్రికన్ యూనియన్కు జీ20 కూటమిలో శాశ్వత సభ్యత్వం లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏయూ (AU) కమిషన్ హెడ్ మౌసా ఫకి మహమత్ స్పందిస్తూ.. ఈ సభ్యత్వం గ్లోబల్ సవాళ్లను...
ఢిల్లీ వేదికగా శనివారం జీ20 శిఖరాగ్ర సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సమ్మిట్ తాజాగా ‘న్యూ ఢిల్లీ డిక్లరేషన్’కు ఆమోదం తెలిపింది. దీంతో.. ఇది భారతదేశానికి భారీ విజయంగా పరిగణిస్తున్నారు...
రాష్ట్రపతి భవనంలో జీ20 విందు ఆహ్వానాలపై ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కి బదులు ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ముద్రించినప్పటి నుంచి.. దేశం పేరు మార్పుపై జాతీయంగా రగడ జరుగుతోంది. దేశం పేరు ఇండియా....
ఆఫ్రికన్ యూనియన్కు జీ20 దేశాల కూటమిలో శాశ్వత సభ్యత్వం ఇచ్చినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలుగల దేశాలు కలిసి జీ20గా 1999లో ఏర్పాటయ్యాయి.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్య ప్రదర్శనలను(China's dominance shows), ఏకపక్ష ధోరణులను కలిసికట్టుగా ఎదుర్కోవాలని భారత్-అమెరికా(India-America) నిర్ణయించాయి. స్వేచ్ఛాయుత, సమ్మిళిత, సుస్థిర ఇండో-పసిఫిక్ కోసం కలిసి పని చేస్తామని ప్రకటించాయి.
రేపటి నుంచి ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మకంగా జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ శుక్రవారం భారత్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ..