Home » G20 summit
గత కొన్ని రోజుల నుంచి దేశం పేరు మార్పుపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. జీ20 దేశాధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంపిన ఆహ్వానాలపై ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ముద్రించి ఉండటంతో..
దేశ రాజధాని ఢిల్లీలో గల హైదరాబాద్ హౌస్లో నేడు ప్రధాని నరేంద్ర మోదీ, సౌదీ అరేబియా క్రౌన్, యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ సమావేశం కానున్నారు.
జీ20 శిఖరాగ్ర సమావేశాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భారతదేశంపై ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్, యూనియన్ ఆఫ్ కొమెరోస్ ప్రెసిడెంట్ అజలీ అసోమాని ప్రశంసల వర్షం..
ఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సమావేశాలు ఆదివారం ముగిసిన నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీ ఒక ప్రతిపాదన..
ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మకంగా జరిగిన జీ20 సదస్సులో ‘ఢిల్లీ డిక్లరేషన్’పై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడం మీద భారత్ చేసిన కృషిని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసలు...
దేశం పేరు మార్పుపై కొన్ని రోజుల నుంచి జాతీయంగా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఎప్పుడైతే రాష్ట్రపతి జీ20 విందు ఆహ్వానాలపై ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ స్థానంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ముద్రించారో..
దాదాపు 30 దేశాల అగ్ర నేతలు, ఉన్నతాధికారులు పాల్గొన్న జీ20 సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. ఈ శిఖరాగ్ర సదస్సులోని మూడో సెషన్ ‘ఒకే భవిష్యత్తు’పై దృష్టి సారించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
జీ20 దేశాల నేతలు ఆదివారం ఉదయం న్యూఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. వీరంతా ఖద్దరు శాలువలు ధరించడం విశేషం. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ట్వీట్లో, మహాత్మా గాంధీకి జీ20 కుటుంబ సభ్యులు నివాళులర్పించారని తెలిపారు.
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని ఖండించాల్సిందేనని జీ 20 కూటమి స్పష్టం చేసింది. ఈ మేరకు ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం, ఆర్థిక, రాజకీయ, వస్తుపరమైన సహాయం లభించకుండా అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చింది. మతపరంగా
భారత్, యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై జీ20 సమ్మిట్లో ఏదో ఒక నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉంటుందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే.. ఈ ఒప్పందం దాదాపు తుది దశలో ఉందని ఇరుదేశాలు...