Home » G20 summit
గత కొన్ని రోజుల నుంచి దేశం పేరు మార్పపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి భవన్లో జీ20 దేశాధినేతలకు పంపిన ఆహ్వానాలపై ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించడం...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాజాగా ప్రపంచవ్యాప్తంగా తనకున్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు. మోదీ 76 శాతం ఆమోదం రేటింగ్తో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా మరోసారి గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ విడుదల చేసిన సర్వేలో మోదీ తిరిగి నెంబర్ వన్ స్థానంలో నిలిచారు.
జి-20 సదస్సును విజయవంతంగా నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద బుధవారంనాడు ఘనస్వాగతం లభించింది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు పార్టీ కార్యాలయానికి మోదీ రావడంతో ఆయనకు పార్టీ అగ్రనేతలు, ఎంపీలు, మంత్రులు సాదర స్వాగతం పలికారు.
భారతదేశం అంటే పాకిస్తాన్కి ఎందుకంత అసూయో తెలీదు కానీ.. భారత్ ఏదైతే విషయంలో సక్సెస్ సాధిస్తే చాలు, దాయాది దేశం ఒకవైపు పొగడ్తలు కురిపిస్తూనే మరోవైపు తన అక్కసు వెళ్లగక్కుతుంటుంది. ముఖ్యంగా..
ఎట్టకేలకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకి మోక్షం లభించింది. జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు భారత్కి వచ్చిన ఆయన.. నిర్దేశించిన షెడ్యూల్ కంటే 48 గంటల తర్వాత తన ఇంటికి బయలుదేరాడు. నిజానికి..
భారత్ వేదికగా జరిగిన జీ20 సదస్సు (G20 Summit) విజయవంతమైందని ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇప్పటికే పలు దేశాల అధినేతలు హర్షం వ్యక్తం చేయగా తాజాగా అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. జీ20 సదస్సు ‘సంపూర్ణ విజయం’ (absolute success) అని అమెరికా కొనియాడింది.
ఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు విజయవంతంగా జీ20 సమావేశాలను నిర్వహించడం, ఢిల్లీ డిక్లరేషన్పై సభ్య దేశాల ఏకాభిప్రాయం సాధించడం పట్ల.. భారత్కు ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ముఖ్యంగా..
ఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశాల్ని భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. చరిత్రలో నిలిచిపోయేలా, ప్రపంచ దేశాలన్నీ భారత్ జపం చేసేలా.. ఈ సదస్సుని కేంద్రం గ్రాండ్గా...
ఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా.. ఢిల్లీ డిక్లరేషన్పై సభ్య దేశాల ఏకాభిప్రాయం తీసుకురావడం నిజంగా గొప్ప విషయమని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఇదివరకే..
దేశ రాజధానిలో ఇండియా అధ్యక్షతన రెండ్రోజుల పాటు జరిగిన జి-20 సదస్సు విజయవంతం కావడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ స్వాగతించారు. అయితే, తమ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను జి-20 డిన్నర్కు ఆహ్వానించి ఉండాల్సిందని అన్నారు.