Home » Food and Health
Telangana: హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల డ్రైవ్ కొనసాగుతోంది. నాగోల్, ఎల్బీనగర్, ఉప్పల్లోని పలు రెస్టారెంట్లు, హోటళ్లలో శుక్రవారం అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. రెస్టారెంట్లలో ఫుడ్ను తయారు చేస్తున్న విధానం, వాళ్లు ఉపయోగిస్తున్న ఆహార పదార్థాలను చూసి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగోల్ లక్కీ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. పండ్లలో సీజన్ వారిగా లభించే పండ్లకు చాలా ఫ్యాన్ ఉంటారు. అలాంటి వాటిలో సీతాఫలం కూడా ఒకటి. కస్టర్డ్ యాపిల్ అని పిలిచే సీతాఫలాలు మిస్ కాకుండా తింటే ఈ లాభాలన్నీ సొంతం..
యాపిల్ పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ వాటిని ముందుగానే ముక్కలు కోస్తే నల్లగా మారిపోతాయి. అలా జరగకూడదంటే ఈ టిప్స్ బాగా హెల్ప్ అవుతాయి.
ఆరోగ్యం బాగుండాలంటే సీజనల్ ఆహారాలు తీసుకోవాలి. ప్రతి సీజన్ లో తీసుకునే పండ్లు, కూరగాయలు తీసుకుంటూ ఉంటే ఆరోగ్యం కూడా చాలా వరకు బాగుంటుంది. సీజన్ లో మాత్రమే లభించే కూరగాయలలో కాలీఫ్లవర్ ముఖ్యమైనది. చాలా మంది కాలీఫ్లవర్ ను ఇష్టపడతారు. దీంతో బోలెడు రకాల వంటలు చేసుకోవాలని ఆసక్తి చూపిస్తారు. కాలీఫ్లవర్ లో పురుగుల సమస్య చాలా మందిని ఇబ్బంది పెట్టినా సరే.. వాటిని కష్టపడి తొలగించి మరీ వండుకుని తింటారు. అన్ని కూరగాయల లాగే కాలీఫ్లవర్ కూడా రుచినే కాదు ఆరోగ్యాన్ని కూడా చేకూరుస్తుంది. అయితే కాలీఫ్లవర్ అందరికీ మంచిది అనుకుంటే పొరపాటే.. దీన్ని ఎవరు తినాలి? ఎవరు తినకూడదు అనే విషయాలు కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం.
బరువు తగ్గడం పెద్ద సమస్యగా మారిపోయింది. డైటింగ్, వ్యాయామం... ఏం చేసినా అధిక బరువు తగ్గకపోతే, అందుకు శరీరంలోని ‘ఇన్ఫ్లమేషన్’ను అనుమానించాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇన్ఫ్లమేషన్ కూడా స్థూలకాయానికి కారణమవుతుంది దీన్ని వదిలించుకోవడం కోసం ‘యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్’ను ఎంచుకోవాలి.
మాంసాహారంలోనే కాదు శాకాహారంలోనూ మాంసకృత్తులు ఉంటాయి. ఈ పోషకాలు ఎక్కువ పరిమాణంలో ఉండే పదార్థాల గురించి తెలుసుకుని క్రమం తప్పక తింటూ ఉంటే బలహీనత దరి చేరదు.
కాఫీ ప్రియులకు పని తగ్గించడంలో ఇన్స్టంట్ కాఫీ బాగా సహాయపడిందని చెప్పవచ్చు. కానీ దీన్ని రోజూ తాగడం ఎంత వరకు మేలంటే..
యూరిక్ యాసిడ్ సమస్యతో ఇబ్బంది పడేవారు వెల్లుల్లిని ఇలా తీసుకుంటే ఎంత తొందరగా సమస్య తగ్గుతుందో..
ఎసిడిటీ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్య వల్ల కడుపులో మంట, అసౌకర్యం, ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బంది ఏర్పడతాయి.
హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యతపై నిరంతరం నిఘా పెట్టేందుకు ఇకపై జనాభా ప్రాతిపదికన కాకుండా రాష్ట్రంలో హోటళ్ల సంఖ్య ఆధారంగా ఆహార తనిఖీ అధికారుల(ఫుడ్ ఇన్స్పెక్టర్లు)ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.