Home » Food and Health
How to check purity of toor dal: సౌత్ ఇండియాలో ప్రతిరోజూ పప్పు లేదా సాంబార్ చేసేవారు ఎంతోమంది. వీటి తయారీ కోసం కందిపప్పు వాడతారనే సంగతి తెలిసిందే. అందరూ అధికంగా వినియోగించే కందిపప్పును మార్కెట్లో కొనుగోలు చేసేటప్పుడు మంచిదో..కాదో.. తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే, ఇటీవల మార్కెట్లో కల్తీ సరకులు విక్రయించే వారి సంఖ్య పెరుగుతోంది మరి..
బేబీకార్న్, శనగపిండి, వివిధ మసాలాలతో తయారు చేసిన ఈ వంటకం ఆరోగ్యకరమైన మరియు రుచికరమైనది. చివర్లో నిమ్మకాయ రసం, కొత్తిమీర, చాట్ మసాలా తో పరిపూర్ణంగా సర్వ్ చేయవచ్చు
చుక్కకూరకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, జీర్ణక్రియను ఉత్తేజపరుస్తుంది, అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది
ఈ మధ్య కాలంలో కల్తీ రాయుళ్లు బరితెగించేస్తున్నారు. ప్రజల ప్రాణాల గురించి ఏ మాత్రం ఆలోచించకుండా కల్తీకి పాల్పడుతున్నారు. వెజ్ తినే వాళ్లు ఎంతో ఇష్టపడే పనీర్ను సైతం వదిలిపెట్టడం లేదు.
Calorie Chart : ఆరోగ్యంగా ఉండాలంటే ఆహార పదార్థాల్లోని కేలరీలను ఆచి తూచి లెక్కించుకుని తినడం ఒక్కటే సరిపోదు. ఏ వయసు వారు దానికి తగ్గట్టుగా తప్పనిసరిగా రోజూ ఎన్ని క్యాలరీలు తీసుకోవాలో అంతే తీసుకోవాలి. బరువు అదుపులో ఉంచుకోవాలనే తాపత్రయంతో తగిన మోతాదులో తినకుండా రోజూ కడుపు మాడ్చుకున్నారో..
HarishRao:రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి పాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, ఫుడ్ పాయిజన్ కేసులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హరీష్రావు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీల్లోని చిన్నారులకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఇస్తున్న బాలామృతంతోపాటు అదనంగా పాలు, మిల్లెట్స్ అల్పాహారం (స్నాక్స్)ను కూడా ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది.
హైదరాబాద్: అపరిశుభ్రంగా వంటగదిని నిర్వహించడంపై మాదాపూర్లోని శ్రీచైతన్య విద్యాసంస్థల యాజమాన్యంపై ఆహార భద్రతా విభాగం అధికారులు సీరియస్ అయ్యారు. ఈ మేరకు సెంట్రల్ కిచెన్ లైసెన్స్ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
అన్నం ఫ్రిజ్లో నిల్వ చేస్తున్నారా.. అయితే, ఎన్ని రోజులు నిల్వ చేయాలి? ఎన్నిసార్లు వేడి చేసుకుని తినాలో తెలుసా ? ఇలా నిల్వ చేసిన ఆహారం తింటే ఆరోగ్యానికి చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు..
‘ఈ బువ్వ తినుడు వశమైతలేదే.. ఓ రోజు మాడిన అన్నం పెట్టిన్రు.. ఇంకో రోజు అన్నంలో పురుగులు వచ్చాయి. భయమైతాంది. నన్ను ఇంటికి తీసుకుపో’.. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లోని కేజీబీవీ పాఠశాల విద్యార్థులు ఇటీవల తమ తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడుతున్న మాటలివి.