• Home » Flood Victims

Flood Victims

Himachal Flash Floods: ఆ తప్పుతో కుటుంబం మొత్తం గల్లంతు.. పాప మాత్రం..

Himachal Flash Floods: ఆ తప్పుతో కుటుంబం మొత్తం గల్లంతు.. పాప మాత్రం..

Himachal Flash Floods: వరద నీరు మెల్ల మెల్లగా రమేష్ అనే వ్యక్తి ఇంటిని చుట్టుముడుతూ ఉంది. ఈ నేపథ్యంలో నీటి ప్రవాహాన్ని దారి మళ్లించాలని కుటుంబసభ్యులు భావించారు. రమేష్, అతడి భార్య రాధ, తల్లి పూర్ణు దేవి ఇంటి బయటకు వచ్చారు.

Himachal Rains:  హిమాచల్‌ ప్రదేశ్‌లో బీభత్సకర దృశ్యాలు

Himachal Rains: హిమాచల్‌ ప్రదేశ్‌లో బీభత్సకర దృశ్యాలు

హిమాచల్ ప్రదేశ్‌‌ భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతోంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భీతావహ వాతావరణం కనిపిస్తోంది. భారీ వర్షాలతో సిమ్లా-సున్నీ-కర్సోగ్ హైవే నదిలా మారిపోయింది. కొండచరియలు విరిగిపడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

 Vijayawada Tahsildar: తహసీల్దార్‌ కుటుంబం సేఫ్‌

Vijayawada Tahsildar: తహసీల్దార్‌ కుటుంబం సేఫ్‌

సిక్కిం వరదల కారణంగా చిక్కుకున్న విజయనగరం తహసీల్దార్ కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నారని సమాచారం. వరద నీరు తగ్గడంతో వారు గాంగ్టక్ నుంచి ప్రయాణం ప్రారంభించారు.

Telangana: హైదరాబాద్‌కు మళ్లీ ముప్పు తప్పదా..

Telangana: హైదరాబాద్‌కు మళ్లీ ముప్పు తప్పదా..

మూడేళ్ల క్రితం చేపట్టిన పనులూ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఆస్తుల సేకరణ, యుటిలిటీస్‌ మార్చడంలో జాప్యం, ఇతరత్రా కారణాలతో నెమ్మదించిన పనులను వేగవంతం చేసే కనీస ప్రయత్నం జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్‌ విభాగం చేయడం లేదు. ఎస్‌ఎన్‌డీపీ కోసం ప్రత్యేక విభాగం, అధికారులున్నా..

Floods: తీవ్ర వరదల కారణంగా 150 మందికి పైగా మృతి

Floods: తీవ్ర వరదల కారణంగా 150 మందికి పైగా మృతి

స్పెయిన్‌లో వర్షం కారణంగా వచ్చిన వరదలు విధ్వంసం సృష్టించాయి. అనేక ప్రాంతాల్లో బురద ఏర్పడి ఎక్కడికక్కడ చిత్తడిగా మారింది. దీంతో ఇప్పటివరకు 150 మందికి పైగా మరణించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

Rains And Floods: పలు నగరాలను మంచెత్తిన భారీ వర్షాలు, వరదలు

Rains And Floods: పలు నగరాలను మంచెత్తిన భారీ వర్షాలు, వరదలు

స్పెయిన్‌లోని ఆగ్నేయ ప్రాంతంలో ఎడ తెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. వివిధ నగరాలను వరద నీరు ముంచెత్తింది. దీంతో వేలాది కార్లు వరద నీటిలో కొట్టుకు పోయాయి. పలు ప్రాంతాలు జలదిగ్బందనంలో చిక్కుకోవడంతో ప్రభుత్వ సహాయక చర్యలు ముమ్మరం చేసింది.

వరద బాధితులకు యూబీఐ ఉద్యోగుల విరాళం 5.9 కోట్లు

వరద బాధితులకు యూబీఐ ఉద్యోగుల విరాళం 5.9 కోట్లు

వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు తమ పెద్ద మనసుతో ముందుకు వస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ మొత్తాల్లో విరాళాలను అందిస్తున్నారు.

 వరద  బాధితులకు చేయూత

వరద బాధితులకు చేయూత

మండలంలోని వివిధ గ్రామాల్లో మహిళా ఐక్య సంఘాల నాయకులు, పొదుపు మహిళలు విజయవాడ వరద బాధితులకు ఆర్థిక సాయం అందించారు.

వరదలకు నేపాల్‌ అతలాకుతలం

వరదలకు నేపాల్‌ అతలాకుతలం

నేపాల్‌లో వరద బీభత్సం కొనసాగుతోంది. భారీ వరదల ధాటికి ఇప్పటి వరకు 170 మంది ప్రాణాలు కోల్పోయారు. 101 మంది గాయపడ్డారు. 56 మంది ఆచూకీ దొరకడంలేదని ఆదివారం అధికారులు తెలిపారు.

Nepal: నేపాల్‌ను మంచెత్తిన వరదలు: 112 మంది మృతి

Nepal: నేపాల్‌ను మంచెత్తిన వరదలు: 112 మంది మృతి

ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నేపాల్ అతలాకుతలమవుతుంది. ఈ భారీ వర్షాల కారణంగా ఈ రోజు ఉదయానికి మృతుల సంఖ్య 112కు చేరిందని ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఆదివారం ఖాట్మాండ్‌లో వెల్లడించారు. వందల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి