• Home » Flood Victims

Flood Victims

Assam : అసోం వరదల్లో 37 మంది మృతి

Assam : అసోం వరదల్లో 37 మంది మృతి

అసోం వరదల్లో మృతుల సంఖ్య 37కు చేరింది. మరొకరు గల్లంతయ్యారు. సుమారు 4 లక్షల మంది వరద ప్రభావానికి గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Sikkim: కొనసాగుతున్న సహాయక చర్యలు.. చిక్కుకున్న 1,200 మంది

Sikkim: కొనసాగుతున్న సహాయక చర్యలు.. చిక్కుకున్న 1,200 మంది

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా హిమాలయ రాష్ట్రమైన సిక్కింలో 6 మంది మృతి చెందారు. 2 వేల మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. వారిలో 800 మందిని అధికారులు రక్షించారు.

Assam floods: మళ్లీ భారీ వర్షాలు, వరదలు.. 25కి చేరిన మృతులు

Assam floods: మళ్లీ భారీ వర్షాలు, వరదలు.. 25కి చేరిన మృతులు

రెమాల్ తుపాన్ కారణంగా భారీ వర్షాలు, వరదలతో ఈశాన్యంలోని పలు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఆ క్రమంలో అసోంలో కురిసిన భారీ వర్షాలకు, వరదలకు మరణించిన వారి సంఖ్య 25కు చేరింది.

RAIN : పొంచివున్న ప్రమాదం

RAIN : పొంచివున్న ప్రమాదం

భారీ వర్షాలు కురిస్తే పట్టణంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. దీంతో భారీ వర్షా లంటేనే ఆ ప్రాంత ప్రజలు భయాం దోళ చెందుతున్నారు. రెండేళ్ల కిందట తాము పడిన అవస్థలు వారింకా మ రువలేదు. ఇదిలా ఉండగా రానున్న నాలుగు రోజుల్లో ఉమ్మడి అనంత జి ల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అనంత కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు.

Video: సునామీల విజృంభించిన కొర్టాలమ్ జలపాతం.. కళ్ల ముందే కొట్టుకుపోయిన బాలుడు

Video: సునామీల విజృంభించిన కొర్టాలమ్ జలపాతం.. కళ్ల ముందే కొట్టుకుపోయిన బాలుడు

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. అయితే పర్యాటక ప్రాంతాలుగా ఉన్న జలాశయాల వద్ద అధికారులు సరైన భద్రతాచర్యలు తీసుకోకపోవడంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా తమిళనాడులో జలాశయానికి వరద పోటెత్తడంతో 16 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

 Afghanistan floods: పెరుగుతున్న మృతుల సంఖ్య.. వేలాది ప్రజలు గల్లంతు

Afghanistan floods: పెరుగుతున్న మృతుల సంఖ్య.. వేలాది ప్రజలు గల్లంతు

భారీ వర్షాలు వరదలతో అఫ్గానిస్తాన్‌లో మరణించిన వారి సంఖ్య 315కి పెరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. మరో పదహారు వందల మంది గాయాలపాలైయ్యారని వెల్లడించాయి. దీంతో ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పేర్కొన్నాయి.

Floods In Afghanistan: 200 మందికిపైగా మృతి

Floods In Afghanistan: 200 మందికిపైగా మృతి

అఫ్గానిస్థాన్‌లో భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. దీంతో 200 మందికి పైగా ప్రజలు మరణించారని ఐక్యరాజ్య సమితి శనివారం వెల్లడించింది. దీంతో ఉన్నతాధికారులు ఎమర్జెన్సీని ప్రకటించారని తెలిపింది.

Dubai: దుబాయ్‌లో వర్షానికి క్లౌడ్ సీడింగే కారణమా.. నిపుణులు ఏమంటున్నారంటే..

Dubai: దుబాయ్‌లో వర్షానికి క్లౌడ్ సీడింగే కారణమా.. నిపుణులు ఏమంటున్నారంటే..

నిత్యం ఎండలతో అల్లాడిపోయే దుబాయ్ ( Dubai ) లో వరదలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. పాఠశాలలు, కళాశాలలు, షాపింగ్ మాల్స్‌తో సహా చాలా ప్రదేశాలు నీట మునిగాయి.

UAE: ఎడారి నేలలో జలప్రళయం.. భీకర వర్షాలతో వణుకుతున్న దుబాయి

UAE: ఎడారి నేలలో జలప్రళయం.. భీకర వర్షాలతో వణుకుతున్న దుబాయి

ఎడారి నేలను తుపాన్ వణికిస్తున్నాయి. ఏప్రిల్ 15 సాయంత్రం నుంచి తుపాన్(Dubai Cyclone) ధాటికి కురుస్తున్న భీకర వర్షాలతో దుబాయి చిగురుటాకులా వణుకుతోంది. ఆకస్మిక వరదల వల్ల దాదాపు 18 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి