• Home » Flood Victims

Flood Victims

 Telangana: వరద బాధితులపై లాఠీఛార్జా? ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్..

Telangana: వరద బాధితులపై లాఠీఛార్జా? ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్..

వరద బాధితులకు సహాయం చేయకుండా తమపై బురద జల్లుతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. సోమవారం నాడు చేగుంటలో హరీష్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులకు సహాయం చేయకుండా..

AP Rains: మంత్రి లోకేష్ నిరంతర సమీక్ష.. ముమ్మరంగా సహాయక చర్యలు..

AP Rains: మంత్రి లోకేష్ నిరంతర సమీక్ష.. ముమ్మరంగా సహాయక చర్యలు..

వరద సహాయక చర్యలపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌ నుంచి మంత్రి లోకేష్ నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద ముంపునకు గురైన సింగ్ నగర్, జక్కంపూడి, కండ్రిగ, అజిత్ సింగ్ నగర్, డాబా కొట్ల సెంటర్, లూనా సెంటర్ ప్రాంతాల్లోని..

CM Chandrababu: జోరు వానలో అర్ధరాత్రి సింగ్ నగర్‌కు సీఎం చంద్రబాబు

CM Chandrababu: జోరు వానలో అర్ధరాత్రి సింగ్ నగర్‌కు సీఎం చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జోరు వానలో ఆదివారం అర్ధరాత్రి సింగ్‌నగర్ వెళ్లారు. బాధల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పాలనే అర్ధరాత్రి అయినా సింగ్ నగర్ వెళ్ళానని చెప్పారు. బాధితుల ఆత్మస్థైర్యం దెబ్బతినకూడదని, కొంతమంది రోగులు, వృద్ధులు కూడా ముంపులో చిక్కుకుని ఉన్నారని, సమయం కొంచెం ముందు వెనుక అయినా ప్రతీ ఒక్కరినీ రక్షించి తీరుతామని సీఎం స్పష్టం చేశారు.

Vangalapudi Anitha: వరద బాధితులకు అండగా హోంమంత్రి అనిత..

Vangalapudi Anitha: వరద బాధితులకు అండగా హోంమంత్రి అనిత..

ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత నిన్న(ఆదివారం) అర్ధరాత్రి సమయంలో విజయవాడ సమీపం బుడమేరు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. రాత్రి మెుత్తం పర్యటిస్తూ వరదల్లో చిక్కుకుని ఆకలితో అలమటిస్తున్న వందలాది మంది ప్రజలకు దగ్గరుండి మరీ ఆహారాన్ని పంపిణీ చేసే పనులను నిరంతరం పరిశీలించారు.

Floods: విలయవాడ!

Floods: విలయవాడ!

ఏపీలోని విజయవాడ నగరంపై బుడమేరు దండెత్తింది. కనీవినీ ఎరుగని స్థాయిలో ముంచెత్తి బీభత్సం సృష్టించింది.

AP Rains: ఆంధ్రప్రదేశ్‌ను ముంచెత్తిన వరదలు.. ప్రజలు బయటకు రావొద్దు..!

AP Rains: ఆంధ్రప్రదేశ్‌ను ముంచెత్తిన వరదలు.. ప్రజలు బయటకు రావొద్దు..!

భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముంచెత్తాయి. ఆ చోట ఈ చోట అని లేకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో వర్షాలు దంచికొట్టాయి. శుక్రవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంట పొలాలు నీట మునిగాయి. రోడ్లన్నీ కొట్టుకుపోయాయి.

Gujarat Floods: వరదల బీభత్సం.. 28 మందికిపైగా మృత్యువాత

Gujarat Floods: వరదల బీభత్సం.. 28 మందికిపైగా మృత్యువాత

గుజరాత్‌ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. రాష్ట్రంలోని(Gujarat Floods) అనేక ప్రాంతాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.

Viral Video: జీపును బోటులా వాడడంపై అవాక్కైన ఆనంద్ మహీంద్రా.. వీళ్ల టాలెంట్ మామూలుగా లేదుగా..

Viral Video: జీపును బోటులా వాడడంపై అవాక్కైన ఆనంద్ మహీంద్రా.. వీళ్ల టాలెంట్ మామూలుగా లేదుగా..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరు తమ ప్రాణాలకు తెగించి నీటిలోకి దిగి బాధితులను కాపాడుతుంటారు. మరికొందరు..

Thiruvananthapuram : శాస్త్రవేత్తలపై ఆంక్షల ఉపసంహరణ

Thiruvananthapuram : శాస్త్రవేత్తలపై ఆంక్షల ఉపసంహరణ

వయనాడ్‌పై విపత్తు విరుచుకుపడిన వేళ... శాస్త్రవేత్తలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సంస్థలపై రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ఆంక్షలు విధించడంపై కేరళ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

Shimla : ఆ 45 మంది ఏమయ్యారు?

Shimla : ఆ 45 మంది ఏమయ్యారు?

కుంభవృష్టి కారణంగా సంభవించిన మెరుపు వరదల్లో గల్లంతైన హిమాచల్‌ ప్రదేశ్‌లోని మూడు జిల్లాలకు చెందిన 45 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి