• Home » Flood Victims

Flood Victims

వరద బాధితులకు బాసట

వరద బాధితులకు బాసట

వరద బాధితుల సహా యార్థం మంగళవారం వేకువ జామున తంబళ ్లపల్లి నియోజకవర్గ టీడీపీ నేతలు రూ. 3 లక్షలు విలువ చేసే కూరగాయలు, బిస్కెట్‌లు తదితరాలను విజయవాడకు తరలించారు.

AP Floods: సీఎం పిలుపు.. స్పందించిన మేఘా సంస్థ..

AP Floods: సీఎం పిలుపు.. స్పందించిన మేఘా సంస్థ..

విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపునకు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఎంఈఐఎఎల్) స్పందించింది. తక్షణ సహాయానికి ముందుకొచ్చింది. ప్రభుత్వ యంత్రాంగం ద్వారా మొదటి రోజు లక్ష మందికి ఆహారాన్ని పంపిణీ..

AP Floods: అందుకే అక్కడికి వెళ్లలేదు.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్..

AP Floods: అందుకే అక్కడికి వెళ్లలేదు.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్..

వరద బాధితులను కనీసం పరామర్శించలేదని వస్తున్న ఆరోపణలు, విమర్శలపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ఆ ఆరోపణలకు వివరణ ఇచ్చారు. కొందరు కావాలని చేస్తున్న ప్రచారం తప్ప.. ఇందులో అర్థం లేదన్నారు. తాను భౌతికంగా వరద ప్రాంతాల్లో పర్యటించకపోయినా..

Donate to AP: దాతలు తమ విరాళాలు ఇలా పంపండి..

Donate to AP: దాతలు తమ విరాళాలు ఇలా పంపండి..

ఊహించని ఉపద్రవం వారిని ముంచెత్తింది. ఒక్కసారిగా దూసుకొచ్చిన రాకసి వరద.. నిలువ నీడ లేకుండా చేసింది. ఇళ్లకు ఇళ్లను ముంచెత్తడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కట్టుబట్టలు మినహా దిక్కులేక ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆదుకోండయ్యా అని దీనంగా చూస్తున్నారు.

AP Floods: దటీజ్ చంద్రబాబు.. కనీసం భోజనం కూడా చేయకుండా..

AP Floods: దటీజ్ చంద్రబాబు.. కనీసం భోజనం కూడా చేయకుండా..

కష్టాల్లో ఉన్నవారిని వదిలేయలేదు.. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. వరదైనా.. బురదైనా తడపడలేదు. తన ప్రజలు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయారు. కాన్వాయ్‌ని సైతం పక్కన పెట్టేసి.. నేరుగా బురద నీటిలోకి దిగి మరీ ప్రజల వద్దకు వెళ్లారు. సీఎం అంటే ఇలా ఉండాలని నిరూపించారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు.

TS News: కాంగ్రెస్‌కు హరీష్ రావు స్ట్రాంగ్ వార్నింగ్.. అసలేమైందంటే..

TS News: కాంగ్రెస్‌కు హరీష్ రావు స్ట్రాంగ్ వార్నింగ్.. అసలేమైందంటే..

నగరంలో పర్యటించిన మాజీ మంత్రి హరీష్ రావు.. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే వరదల కారణంగా భారీ నష్టం సంభవించిందన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన.. మూడు నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం..

CM Revanth: వరద బాధితులకు సీఎం రేవంత్ భరోసా

CM Revanth: వరద బాధితులకు సీఎం రేవంత్ భరోసా

వరద బాధితులను ఆదుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏ ఒక్కరు ఆందోళన చెందొద్దని సూచించారు. వర్షాలతో ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు భారీగా నష్టం వాటిల్లిందని వివరించారు. వర్షాలతో 16 మంది చనిపోయారని వెల్లడించారు. లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.

CM Chandrababu: రెండోరోజు సహాయక చర్యల్లో ఏపీ సీఎం చంద్రబాబు

CM Chandrababu: రెండోరోజు సహాయక చర్యల్లో ఏపీ సీఎం చంద్రబాబు

వరద సహాయక కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు. రెండో రోజు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌‌ను తన కార్యాలయంగా మార్చుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Kanpur : రూ.10వేలిస్తేనే కాపాడతాం..

Kanpur : రూ.10వేలిస్తేనే కాపాడతాం..

గజ ఈతగాళ్ల దురాశ, నిర్లక్ష్యం వల్ల ఓ అధికారి గంగానదిలో గల్లంతైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది.

విజయవాడ వరద బాధితులకు   అత్యవసర మందులు సరఫరా

విజయవాడ వరద బాధితులకు అత్యవసర మందులు సరఫరా

విజయవాడలో వరదలతో నష్టపోయిన ప్రజలకు ప్రభుత్వ ఆదేశాలలో మదనపల్లె కెమిస్ట్‌, డ్రగ్గిస్ట్‌ల ఆధ్వర్యంలో అత్యవసర మందుల కిట్లను సరఫరా చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి