• Home » Flood Victims

Flood Victims

Vijayawada : సాయం... ముమ్మరం!

Vijayawada : సాయం... ముమ్మరం!

ముంపులో మునిగి, బురద పేరుకుపోయి కష్టాల కడలిలా మారిన వరద బాధిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా సర్కారు ముమ్మర చర్యలు తీసుకుంటోంది. సహాయ చర్యల్లో వేగం పుంజుకొంది.

Pemmasani Chandrasekhar : కేంద్ర సాయం అందేలా కృషి

Pemmasani Chandrasekhar : కేంద్ర సాయం అందేలా కృషి

భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు కేంద్రం నుంచి వీలైనంత సాయం అందించేందుకు కృషి చేస్తానని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ భరోసా ఇచ్చారు. వ

Vijayawada : వరద నష్టం రూ.1,000 కోట్లు!

Vijayawada : వరద నష్టం రూ.1,000 కోట్లు!

కృష్ణానది, బుడమేరు వరద ఎన్‌టీఆర్‌ జిల్లా పరిధిలో అపార నష్టాన్ని తెచ్చిపెట్టాయి. ప్రాథమిక అంచనా ప్రకారం నష్టం రూ.1,000 కోట్ల వరకూ ఉంటుంది.

Shivraj Singh Chouhan : అన్నివిధాలా ఆదుకుంటాం

Shivraj Singh Chouhan : అన్నివిధాలా ఆదుకుంటాం

వరద నష్టం అంచనాలు అందగానే కేంద్ర ప్రభుత్వం తన వంతు సాయం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి అవసరమైన అన్నిరకాల సహాయ సహకారాలను అందిస్తారన్నారు.

CM Chandrababu : రంగంలోకి సైన్యం

CM Chandrababu : రంగంలోకి సైన్యం

బుడమేరు వాగుకు పడిన గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూడ్చడానికి ఆర్మీ బృందం వస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గురువారం రాత్రి విజయవాడ కలెక్టరేట్‌ ఆవరణలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.

CM Chandrababu  : పూడికలతోనే బుడమేరు ముంపు

CM Chandrababu : పూడికలతోనే బుడమేరు ముంపు

బుడమేరు ముంపుతో తలెత్తిన భారీ వరదలకు ప్రధాన కారణం ఏంటనే విషయంపై సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టారు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఇరిగేషన్‌ అధికారులను వెంటబెట్టుకుని విజయవాడ రూరల్‌ మండలంలోని ఎనికేపాడు గ్రామంలో ఆకస్మికంగా ఆయన పర్యటించారు.

 టెన్షన్‌..టెన్షన్‌గా

టెన్షన్‌..టెన్షన్‌గా

గోదావరి వరద పెరుగుతుండడంతో కోనసీమలోని లంక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయగా ధవళేశ్వరం వద్ద కూడా మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. దాంతో కోనసీమలోని గౌతమీ, వశిష్ఠ, వైనతేయ, వృద్ధగౌతమీ నదీపాయలు పొంగి ప్రవహించడం వల్ల సమీపంలోని లంక గ్రామాల్లోకి వరదనీరు చేరుతోంది.

AP Floods: ఏపీలో వరద సృష్టించిన బీభత్సం ఇదీ.. ఎంత నష్టం జరిగిందంటే..

AP Floods: ఏపీలో వరద సృష్టించిన బీభత్సం ఇదీ.. ఎంత నష్టం జరిగిందంటే..

ఆంధ్రప్రదేశ్‌లోని అకాల వర్షాలు సృష్టించిన జల ప్రలయానికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటికీ బుదర నీటిలో తిండి తిప్పలు లేకుండా గడుపుతున్నారు.

Vijayawada Floods: నేరుగా వరద నష్టాన్ని పరిశీలించనున్న కేంద్ర బృందం

Vijayawada Floods: నేరుగా వరద నష్టాన్ని పరిశీలించనున్న కేంద్ర బృందం

Andhrapradesh: ఏపీని భారీ వర్షాలు ముంచెత్తాయి. గత మూడు రోజులుగా అనేక ప్రాంతాలు వరద ముంపులోనే ఉండిపోయాయి. గ్రామాలకు గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఈ క్రమంలో ఏపీలో కేంద్ర బృందం పర్యటించాలని నిర్ణయించింది. ఇప్పటికే కేంద్ర బృందం సభ్యులు రాష్ట్రానికి చేరుకున్నారు.

YSRCP: ఇప్పుడొస్తారా?... వైసీపీ నేతలను నిలదీసిన వరద బాధితులు

YSRCP: ఇప్పుడొస్తారా?... వైసీపీ నేతలను నిలదీసిన వరద బాధితులు

Andhrapradesh: వైసీపీ నేతలకు వరద బాధితుల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. వైసీపీ నాయకులను వరద బాధితులు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. విజయవాడ ఆర్‌ఆర్ పేటకు వెళ్లిన వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణను వరద బాధితులు అడ్డుకున్నారు. ఒక్కసారిగా బొత్సకు తిరిగబడ్డారు వరద బాధితులు. వరదలు వచ్చిన నాలుగు రోజులకు పరామర్శకు వచ్చారా అంటూ నిలదీశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి