Home » Fish
ఆహార వేటలో జంతువుల మధ్య కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ఊహించని విధంగా వేట దొరికితే.. మరికొన్నిసార్లు నోటిదాకా వచ్చిన ఆహారం చేజారిపోతుంటుంది. ఇలాంటి సమయాల్లో అప్పుడప్పుడూ ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ..
సముద్రాల లోతుల్లో అనేక జీవులు నివసిస్తూ ఉంటాయి. డాల్ఫిన్ వంటివి మనుషులతో ఎంతో స్నేహపూర్వకంగా ఉంటే మరికొన్ని మాత్రం అత్యంత ప్రమాదకరంగా ఉంటాయి. అవి కనిపించినప్పుడు వాటికి ఎంత దూరం ఉంటే అంత మంచిదని చెప్తున్నారు.
తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత.. అని ఓ సినీ కవి అన్న చందంగా.. మనకు తెలీకుండా ఎన్నో వింతలు, విశేషాలు ఈ సృష్టిలో నిక్షిప్తమై ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి వినూత్న సంఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. కొందరు నీటి మడుగులో చేపలు పడుతుంటారు. ఇంతలో ఓ వ్యక్తి వల వేయగానే పెద్ద చేప పడుతుంది. వలను పైకి ఎత్తి చేపను పరిశీలిస్తూ ఉంటాడు. ఇంతలో మరో వ్యక్తి ..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ మగ, ఆడ సింహం గడ్డి మైదానంలో పడుకుని విశ్రాంతి తీసుకుంటుంటాయి. అదే సమయంలో ఓ కుక్క అటుగా వస్తుంది. కుక్కను చూసిన సింహాలు.. ‘‘ఆహారమే మన వద్దకు నడుచుకుంటూ వస్తోంది’’.. అని అనుకుంటూ ..
రాళ్లల్లో కలిసిపోయినట్లుండే.. చూడగానే రాయిలా కనిపించే ఈ చేపను ‘స్టోన్ ఫిష్’ అని పిలుస్తారు.
చేపలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. బురదలో పూర్తిగా ఎండిపోయిన చేపకు.. నీళ్లు పోయగానే ప్రాణం రావడాన్ని చూశాం.. అలాగే తల లేని చేప నీటిలో ఈదుకుంటూ రావడం కూడా చూశాం. ఇలాంటి..
కొన్ని పక్షులు చూసేందుకు సాఫ్ట్గా ఉన్నా కూడా వాటి చేష్టలు చూస్తే మాత్రం భయం పుట్టించేలా ఉంటాయి. చాలా పక్షులు పాములను వేటాడి తినేయడం చూస్తుంటాం. అలాగే గద్దలు, డేగలు జంతువులను సైతం సునాయసంగా వేటాడడం చూస్తుంటాం. అలాగే..
ఆకలితో ఉన్న ఓ చిరుతపులి వేట కోసం అడవిలో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో దూరంగా ఓ బురదగుంట కనిపిస్తుంది. అందులో నీళ్లు తక్కువగా ఉండడంతో చాలా చేపలు కొట్టుమిట్టాడుతుంటాయి. వాటిని చూడగానే పులికి ప్రాణం లేచొస్తుంది. ఆ చేపలన్నింటినీ ఫినిష్ చేసేయాలని బురద గుంటలోకి దిగుతుంది. అయితే చేపలన్నీ కలిసి పులికి చెమటలు పట్టించాయి. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఉచిత చేపపిల్లల పంపిణీ పథకానికి మార్గం సుగమం అయ్యింది. పాత బకాయిలు చెల్లించలేదని రెండు దఫాలుగా టెండర్లు వేయని కాంట్రాక్టర్లు.. మూడో దఫాలో దాఖలు చేశారు.