Home » FIFA World Cup
2026 FIFA వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇంకా ప్రారంభం కాలేదు. ప్రస్తుత ఛాంపియన్ అర్జెంటీనా, యూరోపియన్ ఛాంపియన్ స్పెయిన్ జట్ల మధ్య ఈ మహా సంగ్రామం న్యూజెర్సీలోని ప్రతిష్టాత్మక మెట్లైఫ్ స్టేడియంలో జరగనుంది.
ఫిఫా ప్రపంచకప్ 2026 తుది సమరానికి సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారీ తుపాను న్యూయార్క్, న్యూజెర్సీ పరిసర ప్రాంతాలను అతలాకుతలం చేస్తోంది.
ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్కు ముందు అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సి తన సహచర ఆటగాళ్లను ఉద్దేశించి ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. దీంతో మెస్సికి ఇదే ఆఖరి ఫిఫా మ్యాచ్ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి ఫుట్బాల్ క్రీడపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
ఫిఫా పుట్బాల్ ప్రపంచకప్ 2026 విషయంలో నిర్వాహకులు తొలి నుంచే వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు ఆటగాళ్లకు ఓ సర్ప్రైజ్ ఇవ్వనుంది. ఫైనల్లో విజేతగా నిలిచిన జట్టుకు టైటిల్తో పాటుగా ఆటగాళ్లకు ఒక్కొక్కరికి ఛాంపియన్ ఉంగరాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీని ఇంగ్లండ్ విజయంతో ముగించింది. ఈ టోర్నీలో భాగంగా మూడో స్ధానం కోసం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్లో ఫ్రాన్స్పై 6-4 తేడాతో ఇంగ్లండ్ గెలుపొందింది.
ఫిఫా ప్రపంచకప్-2026 ఫైనల్ మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. తుది పోరులో అర్జెంటీనా, స్పెయిన్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో స్పెయిన్ యువ సంచలనం లామిన్ యామల్ సరికొత్త హెయిర్కట్తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాడు.
ఫిఫా వరల్డ్ కప్లో పాల్గొనే జట్ల సంఖ్యను 64కు పెంచితే భారత్కు అర్హత సాధించే అవకాశాలు మెరుగుపడతాయని భారత ఫుట్బాల్ దిగ్గజం భైచుంగ్ భూటియా అభిప్రాయపడ్డాడు.
ఫిఫా ప్రపంచ కప్ 2026 టోర్నీ తుది దశకు చేరుకుంది. రేపు(ఆదివారం)స్పెయిన్, అర్జెంటీనా మధ్య తుది పోరు జరగనుంది. ఈ మ్యాచ్ను చూసేందుకు ఫుట్బాల్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్ పోరుకు ముందు ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సిని.. టెన్నిస్ స్టార్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ ఓ కార్యక్రమంలో భాగంగా ఇంటర్వ్యూ చేశాడు.