• Home » Fee Reimbursement

Fee Reimbursement

Scholarships: నర్సింగ్‌  విద్యార్థుల లబోదిబో!

Scholarships: నర్సింగ్‌ విద్యార్థుల లబోదిబో!

రాష్ట్రంలో ప్రైవేట్‌ కళాశాలల్లో జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. నాలుగేళ్లుగా పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ నిధులు విడుదల కాలేదు.

Fee Reimbursement: దశల వారీగా ఫీజు బకాయిలు చెల్లిస్తాం

Fee Reimbursement: దశల వారీగా ఫీజు బకాయిలు చెల్లిస్తాం

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను దశల వారీగా చెల్లిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. గత 15 నెలల్లో రూ.829.12కోట్లను చెల్లించామని వెల్లడించారు.

Fee Reimbursement: ఫీజు బకాయిలు చెల్లించకుంటే సెమిస్టర్‌ పరీక్షలు బంద్‌

Fee Reimbursement: ఫీజు బకాయిలు చెల్లించకుంటే సెమిస్టర్‌ పరీక్షలు బంద్‌

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించకపోతే త్వరలో జరగనున్న సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించలేమని తెలంగాణ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల సంఘం స్పష్టం చేసింది.

 YSRCP : ఫీజు పోరు మార్చి 12కు వాయిదా

YSRCP : ఫీజు పోరు మార్చి 12కు వాయిదా

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.800 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసినా.. వాటి కోసం ధర్నాలేంటని ముఖ్య నేతలు...

Minister Nara Lokesh : ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మరో 216 కోట్లు

Minister Nara Lokesh : ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మరో 216 కోట్లు

మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ కోరారు. ఫీజు రీయింబర్స్‌మెంటు నిధులు మరో రూ.216 కోట్లను రెండు మూడు రోజుల్లోనే విడుదల చేయనున్నట్టు తెలిపారు.

Fee Reimbursement: ఫీజు బకాయిలు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతి

Fee Reimbursement: ఫీజు బకాయిలు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడం విద్యార్థులకు శాపమైంది. ఫీజుల వసూలు అంశంలో మేడ్చల్‌ - మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి యంనంపేట్‌లో ఉన్న శ్రీనిధి ఇంజనీరింగ్‌ కళాశాల యాజమాన్యం కఠినంగా వ్యవహరించింది.

Bhatti Vikramarka: త్వరలో ఫీజు రియంబర్స్‌మెంట్‌ బకాయిల చెల్లింపు

Bhatti Vikramarka: త్వరలో ఫీజు రియంబర్స్‌మెంట్‌ బకాయిల చెల్లింపు

రెండేళ్లుగా పెండింగులో ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్‌ బకాయిలను ప్రభుత్వం సాధ్యమైనంత త్వరలో చెల్లిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

Supreme Court: తెలంగాణ ప్రభుత్వానికి రూ.లక్ష జరిమానా

Supreme Court: తెలంగాణ ప్రభుత్వానికి రూ.లక్ష జరిమానా

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు రూ.లక్ష జరిమానా విధించింది. రెండు వారాల్లో ఆ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. తెలంగాణకు చెందిన విద్యార్థి అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యా నిధి కింద చేయూతనివ్వాలని కోరుతూ దరఖాస్తు చేశాడు.

విద్యార్థులకు 6,500కోట్ల బకాయిలు పెట్టి..

విద్యార్థులకు 6,500కోట్ల బకాయిలు పెట్టి..

విద్యార్థులకు రూ.6,500కోట్లు బకాయిపెట్టి పోయిన జగన్‌ సుద్దపూసలా ‘ఎక్స్‌’లో రాసుకొచ్చారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ మండిపడ్డారు. ‘ఐదేళ్లలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిన పాపం మీదే జగన్‌’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Colleges: నేటి నుంచి డిగ్రీ కాలేజీలు బంద్‌!

Colleges: నేటి నుంచి డిగ్రీ కాలేజీలు బంద్‌!

ఫీజు రీ-యింబర్స్‌మెంట్‌ పెండింగ్‌ బిల్లులకు నిరసనగా ఈనెల 19వ తేదీ నుంచి రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల బంద్‌ను నిర్వహిస్తున్నట్టు ప్రైవేట్‌ కాలేజీల అసోసియేషన్‌ అధ్యక్షుడు సూర్యనారాయణరెడ్డి ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి