• Home » Exit polls

Exit polls

AP Exit Polls: పల్స్ టుడే ఎగ్జిట్ పోల్స్‌ ఏం చెబుతోంది.. ఓటరు తీర్పును ప్రభావితం చేసిన అంశాలు ఇవే..!

AP Exit Polls: పల్స్ టుడే ఎగ్జిట్ పోల్స్‌ ఏం చెబుతోంది.. ఓటరు తీర్పును ప్రభావితం చేసిన అంశాలు ఇవే..!

ఓ వైపు లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై వరుసగా ఎగ్జిట్‌పోల్స్ వెలువడుతున్నాయి. అదే సమయంలో ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఒక్కో సర్వే సంస్థ తమ ఎగ్జిట్‌పోల్స్‌ను విడుదల చేస్తున్నాయి.

AP Exlt Polls: సంచలనం రేపుతున్న పీపుల్స్ పల్స్ ఎగ్జిట్‌పోల్.. ఆ పార్టీదే విజయం..!

AP Exlt Polls: సంచలనం రేపుతున్న పీపుల్స్ పల్స్ ఎగ్జిట్‌పోల్.. ఆ పార్టీదే విజయం..!

ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయనేది జూన్4న తేలనుంది. అయితే అంతకంటే ముందు అనేక ఎగ్జిట్‌పోల్స్ విడుదలవుతున్నాయి. ఏపీలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారనేదానిపై పలు సర్వే సంస్థలు తమ సర్వే ఫలితాలను విడుదల చేస్తున్నాయి.

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు సమాప్తం.. ముగిసిన ఏడో దశ పోలింగ్

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు సమాప్తం.. ముగిసిన ఏడో దశ పోలింగ్

2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏడో దశ పోలింగ్ ముగిసింది. జూన్ 1వ తేదీన దేశవ్యాప్తంగా 57 స్థానాలకు జరిగిన పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. దీంతో.. ఏప్రిల్ 19వ తేదీ నుంచి..

Exit poll Debates: కాంగ్రెస్ యూ-టర్న్, ఎగ్జిట్ పోల్స్ డిబేట్‌కు సై...

Exit poll Debates: కాంగ్రెస్ యూ-టర్న్, ఎగ్జిట్ పోల్స్ డిబేట్‌కు సై...

ఎగ్జిట్ పోల్ చర్చలకు దూరంగా ఉండాలని తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ''యూ-టర్న్'' తీసుకుంది. ఎగ్జిట్ బేల్ డిబేట్స్‌లో పాల్గొంటున్నట్టు శనివారం సాయంత్రం ప్రకటించింది.

Exit Polls: ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి.. వాటిని ఎలా లెక్కిస్తారు?

Exit Polls: ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి.. వాటిని ఎలా లెక్కిస్తారు?

ఈసారి లోక్‌సభ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరిగాయి. ఏప్రిల్ 19వ తేదీ నుంచి మొదలుకొని జూన్ 1వ తేదీ వరకు.. వారం రోజుల గ్యాప్ చొప్పున ఏడు దశల్లో పోలింగ్ సాగింది. ఏడో దశ..

Exit Poll: కొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు

Exit Poll: కొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు

మరికొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. లోక్ సభ ఏడో దశ పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. సరిగ్గా 6.30 గంటలకు వివిధ సంస్థలు నిర్వహించిన సర్వే ఫలితాలు వెల్లడి అవుతాయి. దేశంలో లోక్ సభ పోలింగ్ ఏడు దశల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు సాయంత్రంతో చివరి దశ పోలింగ్ ముగియనుంది. ఆ వెంటనే ఎగ్జిట్ పోల్స్ వస్తాయి.

Election Commission of India: ఆ తప్పు చేశారో.. శిక్ష తప్పదు.. ఈసీ కీలక ప్రకటన..

Election Commission of India: ఆ తప్పు చేశారో.. శిక్ష తప్పదు.. ఈసీ కీలక ప్రకటన..

Lok Sabha Elections Of India: ఎన్నికల తుదిదశ పోలింగ్ వేళ కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission Of India) కీలక ప్రకటన చేసింది. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్(Exit Poll 2024) వెల్లడించే సంస్థలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తప్పు చేశారో తప్పదు శిక్ష అంటూ హెచ్చరించింది. ప్రజా ప్రాతినిథ్య చట్టం సెక్షన్ 126(ఏ)(1) ప్రకారం ఎన్నికలు జరుగుతున్నప్పుడు..

Exit polls: 'ఎగ్జిట్ పోల్స్‌ డిబేట్‌'పై కాంగ్రెస్ సంచలన నిర్ణయం

Exit polls: 'ఎగ్జిట్ పోల్స్‌ డిబేట్‌'పై కాంగ్రెస్ సంచలన నిర్ణయం

లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఘట్టం చివరి దశకు వచ్చింది. జూన్ 1వ తేదీన జరిగే ఏడో విడత పోలింగ్‌తో ఎన్నికల ప్రక్రియ ముగియగానే అందరి దృష్టి ఎగ్జిట్ పోల్ ఫలితాలపై పడనుంది. టీవీ ఛానెల్స్ పోటీపడి చర్చా కార్యక్రమాలు జరుపుతాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. 'ఎగ్జిట్ పోల్స్ డిబేట్‌'లో తమ పార్టీ పాల్గొనేది లేదని శుక్రవారంనాడు ప్రకటించింది.

AP Election Result: బెట్టింగ్ రాయుళ్లు జాగ్రత్త.. అవి నమ్మితే నట్టేట మునిగినట్లే..

AP Election Result: బెట్టింగ్ రాయుళ్లు జాగ్రత్త.. అవి నమ్మితే నట్టేట మునిగినట్లే..

ఎన్నికల ఫలితాల కోసం దేశ ప్రజలంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఆసక్తిగా మారింది. మరో రెండు రోజుల్లో అంటే జూన్1 సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్‌పోల్స్ వెల్లడవుతాయి. పలు సర్వే సంస్థలు తాము సేకరించిన డేటాను విశ్లేషించి ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చనేదానిపై ఓ అంచనా వచ్చి ఎగ్జిట్‌ పోల్స్‌ను విడుదలచేస్తాయి.

AP Exit Polls: ఏపీ ఎన్నికల్లో కాదు.. ‘ఎగ్జిట్‌ పోల్స్‌’లో గెలవాలి!

AP Exit Polls: ఏపీ ఎన్నికల్లో కాదు.. ‘ఎగ్జిట్‌ పోల్స్‌’లో గెలవాలి!

జూన్‌ ఒకటి... దేశంలో ఆఖరి విడత పోలింగ్‌ జరిగే రోజు. ఆ రోజు పోలింగ్‌ ముగిసిన తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ను బహిరంగ పర్చడానికి సర్వే సంస్థలకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి