• Home » Exit polls

Exit polls

AP Elections 2024: ఆరా మస్తాన్ సర్వే ఎవరి తరఫున చేశారు.. ఖర్చు ఎంత..!?.. సీఎం రమేష్ షాకింగ్ కామెంట్స్

AP Elections 2024: ఆరా మస్తాన్ సర్వే ఎవరి తరఫున చేశారు.. ఖర్చు ఎంత..!?.. సీఎం రమేష్ షాకింగ్ కామెంట్స్

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ మే 13వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. అధికాక నిన్న మెజార్టీ సర్వేలు ఎక్సిట్ పోల్స్‌లో కూడా ఎన్డీఏ కూటమినే అధికారం చేపట్టనుందని తెలిపాయి.

AP Election Results: ఎగ్జిట్‌పోల్స్‌తో మారిన రాజకీయ పార్టీల మూడ్.. ఓ పార్టీలో ఉత్సాహం.. మరో పార్టీలో నిరుత్సాహం..

AP Election Results: ఎగ్జిట్‌పోల్స్‌తో మారిన రాజకీయ పార్టీల మూడ్.. ఓ పార్టీలో ఉత్సాహం.. మరో పార్టీలో నిరుత్సాహం..

ఏపీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎగ్జిట్‌పోల్స్ వచ్చినప్పటికీ అసలు ఫలితాల కోసం తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నారు. మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిదే అధికారమని తేల్చేశాయి. ఒకట్రెండు సర్వేలు మాత్రం వైసీపీ మెజార్టీ మార్క్‌ను చేరుకుంటుందని అంచనా వేశాయి.

AP Exit Polls 2024: ఏపీలో గెలిచేదెవరో తేల్చి చెప్పిన ఇండియా టుడే సర్వే

AP Exit Polls 2024: ఏపీలో గెలిచేదెవరో తేల్చి చెప్పిన ఇండియా టుడే సర్వే

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో (AP Elections) ఏ పార్టీ గెలవబోతోంది..? అనేదానిపై ఎగ్జిట్ పోల్స్ (AP Exit Polls) క్లియర్ కట్‌గా తేలిపోయిన సంగతి తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో ప్రముఖ సర్వే, మీడియా సంస్థలు కూటమిదే గెలుపని తేల్చి చెప్పేశాయి.. తాజాగా ఇండియా టుడే తన సంచలన సర్వేను రిలీజ్ చేసింది..

Arvind Kejriwal : తీహాడ్ జైలుకు వెళ్లే ముందు కేజ్రీవాల్ ఏం చేశారంటే..

Arvind Kejriwal : తీహాడ్ జైలుకు వెళ్లే ముందు కేజ్రీవాల్ ఏం చేశారంటే..

ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఈ రోజు మధ్యాహ్నం 3.00 గంటలకు తీహాడ్ జైలుకు తిరిగి వెళ్లనున్నారు. అయితే జైలులోకి వెళ్లే ముందు రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ సమాధిని సందర్శించి.. బాపూజీకి ఘనంగా నివాళులర్పిస్తానని చెప్పారు.

AP Elections: కూటమి రాకుంటే నాలుక కోసుకుంటా..!!

AP Elections: కూటమి రాకుంటే నాలుక కోసుకుంటా..!!

ఎగ్జిట్ పోల్స్ అంచనాల ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ- టీడీపీ నేతల మధ్య డైలాగ్ వార్‌కు దారితీసింది. ఏపీలో వైసీపీ మరోసారి అధికారం చేపడుతుందని ఆరా మస్తాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మస్తాన్ వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఖండించారు.

Betting: జోష్ నింపిన ఎగ్జిట్ పోల్ అంచనాలు

Betting: జోష్ నింపిన ఎగ్జిట్ పోల్ అంచనాలు

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఆంధ్రప్రదేశ్‌లో జోష్ నింపాయి. రాష్ట్రంలో కూటమి గెలుస్తోందని బెట్టింగ్ రాయుళ్లు జోరుగా పందేలు కాస్తున్నారు. గతంలో కాసిన పందేనికి రూపాయికి రెండు రూపాయలు ఇస్తామని ముందుకొస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల తర్వాత కూటమి విజయంపై బెట్టింగ్ రాయుళ్ల ఆత్మవిశ్వాసం పెరిగింది.

Ap Election Survey :లోకమంతా ఒకవైపు..   జగన్‌ మరోవైపు!

Ap Election Survey :లోకమంతా ఒకవైపు.. జగన్‌ మరోవైపు!

లోకమంతా ఒకవైపు.. సీఎం జగన్‌ మరోవైపు అన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తోంది. ఎగ్జిట్‌పోల్స్‌లో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని పీపుల్స్‌ పల్స్‌, రైజ్‌ తదితర సంస్థలు పేర్కొన్నాయి. ప్రజల్లో జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టం చేశాయి. ఊరూపేరూ లేని అనామక సంస్థలు వైసీపీయే అధికారంలోనికి వస్తుందంటూ ఇచ్చిన ఫలితాలను జగన్‌కు చెందిన చెందిన నీలి, కూలి మీడియాలో ప్రముఖంగా ప్రచారం చేసుకుని ప్రభుత్వ పెద్దలు సంతృప్తి చెందుతున్నారు. ఈ సంస్థలూ జగన్‌ చెప్పినట్లుగా 151 స్థానాలకు మించి వస్తాయని పేర్కొనలేదు

Exit Polls :  కూటమికే  జై! ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా..

Exit Polls : కూటమికే జై! ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా..

రాష్ట్రంలో టీడీపీ కూటమి ఘనవిజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలు అంచనా వేశాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతోందని ప్రకటించాయి. జాతీయ స్థాయి సర్వే సంస్థల్లో అత్యధికం.. కూటమి వైపే మొగ్గు చూపించాయి.

Exit Polls : మోదీ మ్యాజిక్‌!

Exit Polls : మోదీ మ్యాజిక్‌!

ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ హ్యాట్రిక్‌ కొట్టబోతున్నారా!? కేంద్రంలో వరుసగా మూడోసారి కూడా బీజేపీయే తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి రాబోతోందా!? ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎన్డీయే

AARA Exit Poll: కడపలో షర్మిల ప్రభావం ఎంత.. అవినాష్‌ ఓట్లను ఏ మేరకు చీల్చారు..?

AARA Exit Poll: కడపలో షర్మిల ప్రభావం ఎంత.. అవినాష్‌ ఓట్లను ఏ మేరకు చీల్చారు..?

ఏపీలో గెలుపేవరిదో మరో మూడు రోజుల్లో తేలనుంది. జూన్4వ తేదీన ఓటర్ల తీర్పు వెలువడనుంది. ఈలోపు 7 దశల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్‌ను సర్వే సంస్థలు విడుదల చేశాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వే సంస్థలు అంచనా వేయగా.. వైసీపీ కూటమి అధికారంలోకి వస్తుందని మరికొన్ని సంస్థలు తెలిపాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి