• Home » Exams

Exams

Andhra Pradesh: ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఫిక్స్.. ఏ పరీక్ష ఎప్పుడంటే..

Andhra Pradesh: ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఫిక్స్.. ఏ పరీక్ష ఎప్పుడంటే..

ఆంధ్రప్రదేశ్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి వెల్లడించింది. మే 6 నుంచి జూన్ 13 మధ్య ఆన్‌లైన్ విధానంలో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.

Engineering Entrance Exam: నేటి నుంచి ఎప్‌సెట్‌ ఇంజనీరింగ్‌ పరీక్షలు

Engineering Entrance Exam: నేటి నుంచి ఎప్‌సెట్‌ ఇంజనీరింగ్‌ పరీక్షలు

తెలంగాణ ఎప్‌సెట్‌-2025 ఇంజనీరింగ్‌ పరీక్షలు మే 1 నుండి ప్రారంభమవుతున్నాయి. రోజూ రెండు సెషన్లలో నిర్వహించబోతున్న ఈ పరీక్షలకు 124 కేంద్రాలు ఏర్పాటుచేశారు.

Hanamkonda Toppers: ఎస్‌ఆర్‌ విద్యార్థుల విజయ విహారం

Hanamkonda Toppers: ఎస్‌ఆర్‌ విద్యార్థుల విజయ విహారం

హనుమకొండలోని ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులతో విజయం సాధించారు. 580కి పైగా మార్కులు సాధించిన 23 మంది విద్యార్థులు సంచలనం సృష్టించారు.

Degree Exams: ఫీజు బకాయిలిస్తేనే డిగ్రీ పరీక్షలు

Degree Exams: ఫీజు బకాయిలిస్తేనే డిగ్రీ పరీక్షలు

పరీక్షలంటేనే సాధారణంగా విద్యార్థులు భయపడతారు. ఇంకొన్ని రోజులు తర్వాత పరీక్షలు మొదలైతే బాగుండు అనుకుంటారు. కానీ, రాష్ట్రంలోని కాకతీయ, తెలంగాణ, శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు విశ్వవిద్యాలయాల పరిధిలో డిగ్రీ అభ్యసిస్తున్న విద్యార్థుల పరిస్థితి మరోలా ఉంది.

SSC Results: మరికొద్దిసేపట్లో పదో తరగతి ఫలితాలు.. విద్యార్థుల్లో ఉత్కంఠ..

SSC Results: మరికొద్దిసేపట్లో పదో తరగతి ఫలితాలు.. విద్యార్థుల్లో ఉత్కంఠ..

పదో తరగతి మెమోల్లో గ్రేడుల స్థానంలో మళ్లీ మార్కులు ప్రకటించనున్న ప్రభుత్వ నిర్ణయంపై విద్యావేత్తలు, సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి

AP ECET 2025: ఈసెట్‌కు 35,187 దరఖాస్తులు

AP ECET 2025: ఈసెట్‌కు 35,187 దరఖాస్తులు

ఈసెట్-2025కు 35,187 దరఖాస్తులు వచ్చాయని నిర్వాహకులు వెల్లడించారు. మే 1 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌ టికెట్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు

TG EAPCET: నేటి నుంచి ఎప్‌సెట్‌

TG EAPCET: నేటి నుంచి ఎప్‌సెట్‌

ఇంజనీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన టీజీ ఎప్‌సెట్‌-2025 ప్రవేశ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

High Court: రెండు గంటలకు ముందు పరీక్ష రాయకుండా అడ్డుకోవడం చెల్లదు

High Court: రెండు గంటలకు ముందు పరీక్ష రాయకుండా అడ్డుకోవడం చెల్లదు

పరీక్షల సమయానికి కేవలం రెండు గంట ముందు విద్యార్థిని రాయకుండా సస్పెండ్‌ చేయడం కఠినమైన చర్య అని హైకోర్టు పేర్కొంది.

Hyderabad: మార్కులు తక్కువ వచ్చాయని..

Hyderabad: మార్కులు తక్కువ వచ్చాయని..

మార్కులు తక్కువ వచ్చాయని అవమానభారంతో.. ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన హైదరాబాద్ నగరంలోని మచ్చబొల్లారం, మధురానగర్‌ కాలనీలో జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

Inter Supplementary Exams: మే 22 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ

Inter Supplementary Exams: మే 22 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ

ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షలు మే 22 నుంచి ప్రారంభమవుతాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. జూన్ 3 నుండి 6 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి