Home » Exams
రాష్ట్రంలో 1,365 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) నిర్వహిస్తున్న గ్రూప్-3 పరీక్షల హాల్టికెట్లు ఆదివారం నుంచి అందుబాటులోకి వచ్చా యి.
పదో తరగతి వార్షిక పరీక్ష రుసుం తేదీలను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఎలాంటి ఆలస్యం రాకుండా ఈ నెల 18వ తేదీ వరకు విద్యార్థులు రుసుం చెల్లించడానికి గడువును నిర్ణయించారు.
ఎట్టకేలకు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ (ఎంపీహెచ్ఏ) నియామక రాత పరీక్ష తేదీ ఖరారైంది. డిసెంబరు 29న ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు మెడికల్ బోర్డు కార్యదర్శి గోపీకాంత్ రెడ్డి వెల్లడించారు.
ల్యాబ్ టెక్నీషియన్ (ఎల్టీ) నియామక పరీక్ష ఈ నెల 10న జరగనుంది. కంప్యూటర్ ఆధారితంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.20 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుందని మెడికల్ బోర్డు కార్యదర్శి గోపికాంత్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.
గ్రూపు-3 పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షలను నవంబరు 17వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ పరీక్షల ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు.
తెలంగాణ గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) వెల్లడించింది.
పరీక్షల్లో ఫెయిలయితే ఆత్మహత్య చేసుకుంటానని గతంలో కూడా తన తల్లితో ఆ అమ్మాయి చెప్పినట్టు పోలీసులు తెలిపారు. మృతురాలి తండ్రి ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా, తల్లి హోమ్మేకర్ అని వారు వివరించారు.
తెలంగాణలో గ్రూప్-1 పరీక్షను వాయిదా వేయాలని, జీవో -29 రద్దు చేయాలని కోరుతూ పోగుల రాంబాబు అనే అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుంది.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 వరకు కొనసాగనున్నాయి. మొదటి రోజు ఇంగ్లిష్ (క్వాలిఫై టెస్ట్) పరీక్ష, తర్వాత వరుసగా సబ్జెక్టు పరీక్షలు నిర్వహించనున్నారు.
గ్రూప్-1 నోటిపికేషన్లను సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించినప్పటికీ మెయిన్స్ పరీక్షలను వాయిదా వేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. గ్రూప్-1 నోటిఫికేషన్లు సవాల్ చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ.. గ్రూప్-1 మెయిన్ పరీక్షలకు అనుమతి ఇచ్చింది. దీంతో ఈనెల 18వ తేదీ నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. కోర్టు ద్వారా చేసిన ..