Home » Exams
2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం 164 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసింది. 2019 మే 26న ప్రిలిమ్స్, 2020 డిసెంబరు 14 నుంచి 20 వరకు మెయిన్స్ నిర్వహించారు. 6,807 మంది అభ్యర్థులు మెయిన్స్ రాయగా వారిలో నుంచి 326 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు.
పదో తరగతి వార్షిక పరీక్షల్లో కీలక మార్పులు జరిగాయి. ఇకపై ఇంటర్నర్ మార్కులను పరిగణనలోకి తీసుకోరు. వార్షిక పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే గ్రేడింగ్ను ఇస్తారు.
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫీజు గడువును పొడిగించారు. బుధవారంతో ముగియనున్న ఫీజు చెల్లింపు గడువును
10, 12వ తరగతి CBSE పరీక్షల షెడ్యూల్ 2025ను బోర్డు విడుదల చేసింది. ఈ రెండు తరగతుల పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి జరగనున్నాయి. అయితే ఈ పరీక్షలు ఎప్పటి వరకు కొనసాగుతాయి, ఏ సమయంలో ఉంటాయనే వివరాలను ఇక్కడ చుద్దాం.
పది, పన్నెండు తరగతుల విద్యార్థులకు నిర్వహించే ప్రధాన పరీక్షల షెడ్యూల్ను సీబీఎస్ఈ బుధవారం ప్రకటించింది.
రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. మొదటి పేపర్కు 51ు, రెండో పేపర్కు 50 శాతం మంది హాజరైనట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు.
పోటీ/ప్రవేశ పరీక్షల్లో ఆప్టికల్ మార్క్ రీడర్(ఓఎంఆర్), కంప్యూటర్ ఆధారిత పరీక్షల(సీబీటీ)ను చూశాం.
రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-3 పరీక్షలు ఆదివారం ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) తెలిపింది.
రాష్ట్రంలో ఆది, సోమ వారాల్లో గ్రూప్-3 పరీక్ష జరగనుంది. సుమారు 5.68 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు 1,401 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుమారు 1,365 గ్రూప్-3 పోస్టుల భర్తీ కోసం గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
పీసీఎస్ పరీక్ష డిసెంబర్ 7, 8 తేదీల్లో రెండు షిఫ్టుల్లో జరగాల్సి ఉండగా.. రివ్యూ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్(ఆర్ఓ-ఏఆర్ఓ) ప్రిలిమినరీ పరీక్ష డిసెంబర్ 22, 23 తేదీల్లో మూడు షిఫ్టుల్లో జరగాల్సి ఉంది.