• Home » Exams

Exams

Viral Video: ఏడో అంతస్తు నుంచి దూకి టీనేజ్ యువతి ఆత్మహత్య... సూసైడ్ నోట్‌లో ఏంచెప్పిందంటే

Viral Video: ఏడో అంతస్తు నుంచి దూకి టీనేజ్ యువతి ఆత్మహత్య... సూసైడ్ నోట్‌లో ఏంచెప్పిందంటే

పరీక్షల్లో ఫెయిలయితే ఆత్మహత్య చేసుకుంటానని గతంలో కూడా తన తల్లితో ఆ అమ్మాయి చెప్పినట్టు పోలీసులు తెలిపారు. మృతురాలి తండ్రి ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా, తల్లి హోమ్‌మేకర్ అని వారు వివరించారు.

నేడు సుప్రీంలో ‘గ్రూప్‌-1’ కేసు విచారణ

నేడు సుప్రీంలో ‘గ్రూప్‌-1’ కేసు విచారణ

తెలంగాణలో గ్రూప్‌-1 పరీక్షను వాయిదా వేయాలని, జీవో -29 రద్దు చేయాలని కోరుతూ పోగుల రాంబాబు అనే అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుంది.

Group-1: నేటి నుంచి  గ్రూప్‌-1 మెయిన్స్‌

Group-1: నేటి నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 వరకు కొనసాగనున్నాయి. మొదటి రోజు ఇంగ్లిష్‌ (క్వాలిఫై టెస్ట్‌) పరీక్ష, తర్వాత వరుసగా సబ్జెక్టు పరీక్షలు నిర్వహించనున్నారు.

Jobs: రోడ్డెక్కిన గ్రూప్-1 అభ్యర్థులు..  మెయిన్స్ వాయిదా వేయాలని డిమాండ్

Jobs: రోడ్డెక్కిన గ్రూప్-1 అభ్యర్థులు.. మెయిన్స్ వాయిదా వేయాలని డిమాండ్

గ్రూప్-1 నోటిపికేషన్లను సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించినప్పటికీ మెయిన్స్ పరీక్షలను వాయిదా వేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. గ్రూప్‌-1 నోటిఫికేషన్లు సవాల్‌ చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ.. గ్రూప్-1 మెయిన్‌ పరీక్షలకు అనుమతి ఇచ్చింది. దీంతో ఈనెల 18వ తేదీ నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. కోర్టు ద్వారా చేసిన ..

Hall tickets: గ్రూప్‌-1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు వచ్చేశాయ్‌..

Hall tickets: గ్రూప్‌-1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు వచ్చేశాయ్‌..

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ వెబ్‌సైట్‌ నుంచి అభ్యర్థులు ఈ హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Exam Schedule: డిసెంబరు 15, 16 తేదీల్లో.. గ్రూప్‌-2 పరీక్షలు

Exam Schedule: డిసెంబరు 15, 16 తేదీల్లో.. గ్రూప్‌-2 పరీక్షలు

రాష్ట్రంలో గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షల కొత్త షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) గురువారం ప్రకటించింది.

Board Exams: 10, 12వ తరగతుల్లో 65 లక్షల మంది ఫెయిల్‌

Board Exams: 10, 12వ తరగతుల్లో 65 లక్షల మంది ఫెయిల్‌

గతేడాది దేశవ్యాప్తంగా 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో 65లక్షల మందికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోయారు.

 గ్రూప్‌-1 అభ్యర్థులకు న్యాయం చేయండి: షర్మిల

గ్రూప్‌-1 అభ్యర్థులకు న్యాయం చేయండి: షర్మిల

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాసిన అభ్యర్థులకు న్యాయం చేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కోరారు. గ్రూప్‌-2 డిప్యూటీ డీఈవో పోస్టుల ఎంపికలో అనుసరిస్తున్నట్లుగానే..

KTR: మిగిలిపోయిన పోస్టులను మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలి: కేటీఆర్..

KTR: మిగిలిపోయిన పోస్టులను మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలి: కేటీఆర్..

గురుకులాల్లో భర్తీ కాకుండా మిగిలిపోతున్న పోస్టులను తదుపరి మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. గురుకుల బోర్డు తాజాగా చేపట్టిన 9,024 పోస్టుల భర్తీకి ఇదే విధానం అమలు చేయాలని కేటీఆర్ అన్నారు.

Delhi : పశాంతంగా నీట్‌-పీజీ ప్రవేశ పరీక్ష

Delhi : పశాంతంగా నీట్‌-పీజీ ప్రవేశ పరీక్ష

నీట్‌- పీజీ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 170 నగరాల్లోని 416 కేంద్రాల్లో రెండు సెషన్లలో ఈ పరీక్ష జరిగింది. ఎలాంటి

తాజా వార్తలు

మరిన్ని చదవండి