Home » Exams
పోటీ/ప్రవేశ పరీక్షల్లో ఆప్టికల్ మార్క్ రీడర్(ఓఎంఆర్), కంప్యూటర్ ఆధారిత పరీక్షల(సీబీటీ)ను చూశాం.
రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-3 పరీక్షలు ఆదివారం ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) తెలిపింది.
రాష్ట్రంలో ఆది, సోమ వారాల్లో గ్రూప్-3 పరీక్ష జరగనుంది. సుమారు 5.68 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు 1,401 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుమారు 1,365 గ్రూప్-3 పోస్టుల భర్తీ కోసం గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
పీసీఎస్ పరీక్ష డిసెంబర్ 7, 8 తేదీల్లో రెండు షిఫ్టుల్లో జరగాల్సి ఉండగా.. రివ్యూ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్(ఆర్ఓ-ఏఆర్ఓ) ప్రిలిమినరీ పరీక్ష డిసెంబర్ 22, 23 తేదీల్లో మూడు షిఫ్టుల్లో జరగాల్సి ఉంది.
రాష్ట్రంలో 1,365 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) నిర్వహిస్తున్న గ్రూప్-3 పరీక్షల హాల్టికెట్లు ఆదివారం నుంచి అందుబాటులోకి వచ్చా యి.
పదో తరగతి వార్షిక పరీక్ష రుసుం తేదీలను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఎలాంటి ఆలస్యం రాకుండా ఈ నెల 18వ తేదీ వరకు విద్యార్థులు రుసుం చెల్లించడానికి గడువును నిర్ణయించారు.
ఎట్టకేలకు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ (ఎంపీహెచ్ఏ) నియామక రాత పరీక్ష తేదీ ఖరారైంది. డిసెంబరు 29న ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు మెడికల్ బోర్డు కార్యదర్శి గోపీకాంత్ రెడ్డి వెల్లడించారు.
ల్యాబ్ టెక్నీషియన్ (ఎల్టీ) నియామక పరీక్ష ఈ నెల 10న జరగనుంది. కంప్యూటర్ ఆధారితంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.20 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుందని మెడికల్ బోర్డు కార్యదర్శి గోపికాంత్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.
గ్రూపు-3 పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షలను నవంబరు 17వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ పరీక్షల ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు.
తెలంగాణ గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) వెల్లడించింది.