• Home » Exams

Exams

Burra Venkatesham: టీజీపీఎస్సీపై విశ్వాసం ఉంచి పరీక్షలు రాయండి

Burra Venkatesham: టీజీపీఎస్సీపై విశ్వాసం ఉంచి పరీక్షలు రాయండి

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీజీపీఎస్సీ)పై విశ్వాసం ఉంచి పరీక్షలు రాయాలని.. మెరిట్‌ ఉంటే ఉద్యోగం వస్తుందని ఆ కమిషన్‌ చైర్మన్‌ బుర్రా వెంకటేశం అన్నారు.

Nara Lokesh: టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు మార్చిలో

Nara Lokesh: టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు మార్చిలో

రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ పరీక్షలు మార్చి నెలలో నిర్వహించనున్నట్ల మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు.

Supreme Court: గ్రూప్‌-1 రద్దు కుదరదు..

Supreme Court: గ్రూప్‌-1 రద్దు కుదరదు..

గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను రద్దు చేయడం కుదరదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఇది సుమారు 30 వేల మంది అభ్యర్థులకు సంబంధించిన అంశమని స్పష్టం చేసింది.

Exam: 31న అంబేడ్కర్‌ వర్సిటీ బీఈడీ ప్రవేశ పరీక్ష

Exam: 31న అంబేడ్కర్‌ వర్సిటీ బీఈడీ ప్రవేశ పరీక్ష

డా.బీ.ఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఈడీ, బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) అర్హత పరీక్ష 2024-25కు నోటిఫికేషన్‌ విడుదలైంది.

Amaravati : ‘గ్రూప్‌-1’ కథ కంచికేనా?

Amaravati : ‘గ్రూప్‌-1’ కథ కంచికేనా?

2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం 164 పోస్టులతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2019 మే 26న ప్రిలిమ్స్‌, 2020 డిసెంబరు 14 నుంచి 20 వరకు మెయిన్స్‌ నిర్వహించారు. 6,807 మంది అభ్యర్థులు మెయిన్స్‌ రాయగా వారిలో నుంచి 326 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు.

10వ తరగతిలో  ఇంటర్నల్‌ మార్కుల  రద్దు

10వ తరగతిలో ఇంటర్నల్‌ మార్కుల రద్దు

పదో తరగతి వార్షిక పరీక్షల్లో కీలక మార్పులు జరిగాయి. ఇకపై ఇంటర్నర్‌ మార్కులను పరిగణనలోకి తీసుకోరు. వార్షిక పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే గ్రేడింగ్‌ను ఇస్తారు.

Fee Deadline: ఇంటర్‌ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

Fee Deadline: ఇంటర్‌ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల ఫీజు గడువును పొడిగించారు. బుధవారంతో ముగియనున్న ఫీజు చెల్లింపు గడువును

CBSE: 10, 12వ తరగతి బోర్డు పరీక్షల తేదీలు విడుదల.. ఎప్పటి నుంచంటే..

CBSE: 10, 12వ తరగతి బోర్డు పరీక్షల తేదీలు విడుదల.. ఎప్పటి నుంచంటే..

10, 12వ తరగతి CBSE పరీక్షల షెడ్యూల్‌ 2025ను బోర్డు విడుదల చేసింది. ఈ రెండు తరగతుల పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి జరగనున్నాయి. అయితే ఈ పరీక్షలు ఎప్పటి వరకు కొనసాగుతాయి, ఏ సమయంలో ఉంటాయనే వివరాలను ఇక్కడ చుద్దాం.

సీబీఎస్ఈ పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి

సీబీఎస్ఈ పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి

పది, పన్నెండు తరగతుల విద్యార్థులకు నిర్వహించే ప్రధాన పరీక్షల షెడ్యూల్‌ను సీబీఎస్ఈ బుధవారం ప్రకటించింది.

Exam Attendance: గ్రూప్‌-3 పరీక్షకు 50% హాజరు

Exam Attendance: గ్రూప్‌-3 పరీక్షకు 50% హాజరు

రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్‌ 3 పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెల్లడించింది. మొదటి పేపర్‌కు 51ు, రెండో పేపర్‌కు 50 శాతం మంది హాజరైనట్లు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సెక్రటరీ నవీన్‌ నికోలస్‌ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి