• Home » Exams

Exams

JNTU Kakinada : ప్రవేశ పరీక్షలకు కన్వీనర్ల నియామకం

JNTU Kakinada : ప్రవేశ పరీక్షలకు కన్వీనర్ల నియామకం

పరీక్షలకు ఉన్నత విద్యామండలి కన్వీనర్లను నియమించింది. పలు యూనివర్సిటీల్లోని ప్రొఫెసర్లను కన్వీనర్లుగా నియమించి...

PM Modi: పరీక్షా పే చర్చా.. విద్యార్థులతో తన అనుభవాలను పంచుకున్న మోదీ

PM Modi: పరీక్షా పే చర్చా.. విద్యార్థులతో తన అనుభవాలను పంచుకున్న మోదీ

ప్రధాన మంత్రి తన స్కూల్ రోజుల్లో ఎదురైన కొన్ని అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. ''నేను స్కూలులో చదువుతున్నప్పుడు నా చేతిరాత (హ్యాండ్ రైటింగ్) మెరుగుపరచేందుకు టీచర్లు చాలా కృషి చేశారు. టీచర్లు చేతిరాతలో నిపుణులో కానీ నేను అంతగా కాదు'' అని మోదీ నవ్వుతూ చెప్పారు.

Exams: ఇకపై సీసీ కెమెరాల నిఘాలో ఇంటర్‌ పరీక్షలు!

Exams: ఇకపై సీసీ కెమెరాల నిఘాలో ఇంటర్‌ పరీక్షలు!

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ఇకనుంచి రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలన్నీ సీసీ కెమెరాల నిఘాలో జరగనున్నాయి. పరీక్షల్లో మరింత పారదర్శకత తీసుకురావాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇంటర్‌ బోర్డు ఈ దిశగా చర్యలు చేపట్టింది.

TET Results: టెట్‌లో 31% ఉత్తీర్ణత

TET Results: టెట్‌లో 31% ఉత్తీర్ణత

గత నెలలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవీ.నరసింహారెడ్డితో కలిసి ఈ ఫలితాలను వెలువరించారు.

Exam Schedule: మే 2న ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష

Exam Schedule: మే 2న ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష

ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎప్‌సెట్‌ పరీక్షలు ఏప్రిల్‌ 29 నుంచి జరగనున్నాయి. ఏప్రిల్‌ 29, 30న అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షలు..

10th Class: మార్చి 6 నుంచి పదో తరగతి ప్రి ఫైనల్‌ పరీక్షలు

10th Class: మార్చి 6 నుంచి పదో తరగతి ప్రి ఫైనల్‌ పరీక్షలు

పదో తరగతి ప్రి ఫైనల్‌ పరీక్షలు మార్చి 6వ తేదీ నుంచి 15 వరకు జరగనున్నాయి. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ సోమవారం షెడ్యూల్‌ ప్రకటించింది.

JEE Main 2025: జేఈఈ మెయిన్స్‌ ఫలితాలు ఎప్పుడో తెలుసా.. మీకు ఏ అనుమానం ఉన్నా ఇలా చేయండి

JEE Main 2025: జేఈఈ మెయిన్స్‌ ఫలితాలు ఎప్పుడో తెలుసా.. మీకు ఏ అనుమానం ఉన్నా ఇలా చేయండి

JEE Main 2025: ఈనెల 22 నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు మొదలవగా.. ఈరోజుతో జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్స్ పూర్తి అయ్యాయి. 22, 23, 24, 28, 29 తేదీల్లో ఎన్‌ఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి పేపర్‌-1ను నిర్వహించగా.. చివరి రోజు(జనవరి 30న) బీఆర్క్, బీ ప్లానింగ్‌ సీట్ల కోసం పేపర్‌-2ను నిర్వహించారు.

మార్చి 6 నుంచి టెన్త్‌ ప్రీ ఫైనల్‌ పరీక్షలు

మార్చి 6 నుంచి టెన్త్‌ ప్రీ ఫైనల్‌ పరీక్షలు

పదో తరగతి విద్యార్థులకు మార్చి 6వ తేదీ నుంచి ప్రీ ఫైనల్‌ పరీక్షలను నిర్వహించనున్నారు.

APPSC : మే 3 నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌ రాత పరీక్షలు

APPSC : మే 3 నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌ రాత పరీక్షలు

గ్రూప్‌-1 మెయిన్స్‌ రాత పరీక్షలు మే 3వ తేదీ నుంచి 9 వరకు జరుగుతాయని ఏపీపీఎస్సీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.

TGPSC: గ్రూప్‌-2 పరీక్ష ‘కీ’ విడుదల

TGPSC: గ్రూప్‌-2 పరీక్ష ‘కీ’ విడుదల

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) గత డిసెంబరు 15, 16 తేదీల్లో నిర్వహించిన గ్రూప్‌-2 రాత పరీక్ష ‘కీ’ని శుక్రవారం విడుదల చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి