• Home » Exams

Exams

Ramachandrapuram : పరీక్ష పేపర్‌ లీక్‌ చేసింది సోషల్‌ టీచరే

Ramachandrapuram : పరీక్ష పేపర్‌ లీక్‌ చేసింది సోషల్‌ టీచరే

పదోతరగతి ఎస్‌ఏ(సమ్మేటివ్‌ అసె్‌సమెంట్‌) 1 పరీక్షల్లో గణితం ప్రశ్నాపత్రాన్ని లీక్‌ చేసిన కేసును పోలీసులు ఛేదించారు.

Education Dept : టెన్త్‌ పరీక్ష ఫీజుకు తత్కాల్‌ విధానం

Education Dept : టెన్త్‌ పరీక్ష ఫీజుకు తత్కాల్‌ విధానం

పదో తరగతి పరీక్షల ఫీజుల చెల్లింపులకు ప్రభుత్వ పరీక్షల విభాగం మరో అవకాశం ఇచ్చింది.

మార్చి 21 నుంచి టెన్త్‌ పరీక్షలు

మార్చి 21 నుంచి టెన్త్‌ పరీక్షలు

పదో తరగతి వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగే ఈ పరీక్షల షెడ్యూల్‌ను అఽధికారులు గురువారం విడుదల చేశారు.

ప్రణాళికతో చదివితే విజయం తథ్యం

ప్రణాళికతో చదివితే విజయం తథ్యం

ప్రణాళికాతో చదివితే విజయం సాధించవచ్చని టీటీడీ ఏఏవో బాలగోవింద్‌ విద్యార్థులకు సూచించారు.

2 నుంచి టెట్‌ ఫిబ్రవరి 5న ఫలితాలు

2 నుంచి టెట్‌ ఫిబ్రవరి 5న ఫలితాలు

రాష్ట్రంలో టెట్‌ పరీక్షలు జనవరి 2 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

TG Group 2 Exam: ఆమె కోసం ప్రత్యేకమైన అంబులెన్స్.. వైద్య సిబ్బంది..

TG Group 2 Exam: ఆమె కోసం ప్రత్యేకమైన అంబులెన్స్.. వైద్య సిబ్బంది..

సోమవారం గ్రూప్-2 పరీక్షలకు ఓ గర్భిణి మహిళ హాజరయ్యారు. పరీక్ష రాస్తున్న సమయంలో ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. పురిటి నొప్పులు వస్తున్నా..ఆ నొప్పులను భరిస్తూ పరీక్ష రాసేందుకే ఆ మహిళ నిర్ణయించుకుంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు...మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే..

Group-2 Exam: గ్రూప్‌-2 ప్రశ్నలపై వివాదం

Group-2 Exam: గ్రూప్‌-2 ప్రశ్నలపై వివాదం

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పాలనా వ్యవస్థపై విజన్‌-2020 డాక్యుమెంట్‌ను తయారు చేసిన అంతర్జాతీయ సంస్థ ఏది..? రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్‌, టి.సుబ్బరామిరెడ్డి, కావూరి సాంబశివరావుల కంపెనీలు ఏమిటో గుర్తించండి..?

Summative Assessment : గణితం పేపర్‌ లీక్‌

Summative Assessment : గణితం పేపర్‌ లీక్‌

పేపర్‌ లీక్‌ కావడంతో 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు సోమవారం జరగాల్సిన సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌--1 గణితం...

Exams: మార్చి 5 నుంచి ఇంటర్‌ పరీక్షలు

Exams: మార్చి 5 నుంచి ఇంటర్‌ పరీక్షలు

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రాక్టికల్స్‌ ఫిబ్రవరి 3వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు అధికారులు సోమవారం విడుదల చేశారు.

Hyderabad: గ్రూప్‌-2కు 46% హాజరు..

Hyderabad: గ్రూప్‌-2కు 46% హాజరు..

రాష్ట్రంలో గ్రూప్‌-2 పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం రెండు పేపర్లకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. పేపర్‌-1కు 46.75 శాతం, పేపర్‌-2కు 46.30 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి