• Home » Etela rajender

Etela rajender

Etela Rajender: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత

Etela Rajender: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత

Telangana: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరతతో పాటు సిబ్బంది సమస్యలు బాగా ఉన్నాయని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. బుధవారం నల్గొండ బీజేపీ కార్యాలయంలో మీడియాతో ఎంపీ మాట్లాడుతూ.. వరుస వర్షాలతో వైరల్ ఫీవర్స్ వ్యాపిస్తున్నాయని.. గ్రామాలకు వైరస్ పాకుతోందన్నారు.

Etela: వరద ప్రాంతాల్లో త్వరలోనే కేంద్ర బృందాలు పర్యటన

Etela: వరద ప్రాంతాల్లో త్వరలోనే కేంద్ర బృందాలు పర్యటన

Telangana: వరద ప్రాంతాల్లో త్వరలోనే కేంద్ర బృందాలు పర్యటిస్తాయని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వరదల్లో చనిపోయిన వారికి ప్రభుత్వం రూ.50లక్షల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వరద నష్టంపై సరైన నివేదికలు పంపించాలన్నారు.

Etela Rajendar : హైడ్రా పేరిట హైడ్రామా

Etela Rajendar : హైడ్రా పేరిట హైడ్రామా

రాష్ట్రంలో హైడ్రా పేరిట హైడ్రామా నడుస్తోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. కూల్చివేతల పేరుతో జరుగుతున్నదంతా డ్రామా తప్ప.. సమాజహితం కోసం కాదని అన్నారు.

Telangana: సీఎం రేవంత్ తప్పుల చిట్టా రాస్తున్నా: ఈటల రాజేందర్

Telangana: సీఎం రేవంత్ తప్పుల చిట్టా రాస్తున్నా: ఈటల రాజేందర్

సీఎం రేవంత్ తప్పుల చిట్టా రాస్తున్నానని.. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతానని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం బీజేపీ వర్క్‌ షాప్‌లో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన..

Eatala Rajender: పేదల ఇళ్లను కూల్చితే ఊరుకోబోం..

Eatala Rajender: పేదల ఇళ్లను కూల్చితే ఊరుకోబోం..

పేదల ఇళ్లను కూల్చి వేస్తే ఊరుకోబోమని ఎంపీ ఈటల రాజేందర్‌ హెచ్చరించారు. గురువారం ఓల్డ్‌ బోయినపల్లి డివిజన్‌లోని హస్మత్‌పేట బోయిన చెరువును ఆయన సందర్శించారు.

Etala Rajender: సామాన్యుల జోలికొస్తే ఊరుకోం..

Etala Rajender: సామాన్యుల జోలికొస్తే ఊరుకోం..

చెరువు, బఫర్‌ జోన్‌లలో నిర్మించిన పెద్దల అక్రమ నిర్మాణాలను హైడ్రాతో కూల్చివేయించడం సంతోషమే కానీ.. అదే ముసుగులో సామాన్యుల నిర్మాణాలను పడగొడతామంటే ఊరుకోబోమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Shilparamam: రక్షాబంధన్‌తో సురక్షిత భారత్‌..

Shilparamam: రక్షాబంధన్‌తో సురక్షిత భారత్‌..

రక్షాబంధన్‌తో సురక్షిత భారత్‌ సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అన్నారు.

MP Eatala: అలాంటి వారిని ఉరితీసినా తప్పులేదు..

MP Eatala: అలాంటి వారిని ఉరితీసినా తప్పులేదు..

డాక్టర్లపై దాడులు జరగకుండా పటిష్ఠమైన చట్టాలు తీసుకురావాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. కోల్‌కతాలో జూనియర్‌ మహిళా డాక్టర్‌పై హత్యాచార ఘటనకు నిరసనగా ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ)తెలంగాణా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన, ర్యాలీలు నిర్వహించారు.

Loan Waiver: రుణమాఫీ పథకం బోగస్‌ :ఈటల

Loan Waiver: రుణమాఫీ పథకం బోగస్‌ :ఈటల

రుణమాఫీ పథకాన్ని అమలు చేశామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించుకోవడంలో అర్ధం లేదని, అంతా బోగస్‌ అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు.

Railway Projects: తెలంగాణలో 32వేల కోట్లతో రైల్వే పనులు

Railway Projects: తెలంగాణలో 32వేల కోట్లతో రైల్వే పనులు

తెలంగాణలో రూ.32 వేలకోట్లతో రైల్వే పనులు జరుగుతున్నాయని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ తెలిపారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి