• Home » Etela rajender

Etela rajender

Etela Rajender: హైడ్రా భయంతోనే బుచ్చమ్మ ఆత్మహత్య: ఈటల

Etela Rajender: హైడ్రా భయంతోనే బుచ్చమ్మ ఆత్మహత్య: ఈటల

హైడ్రా భయంతో బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ ఆరోపించారు.

Etela: కాంగ్రెస్‌కు పోయే కాలం దగ్గర పడింది..

Etela: కాంగ్రెస్‌కు పోయే కాలం దగ్గర పడింది..

అప్పట్లో ఇందిరాగాంఽధీ పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి సర్కార్‌ ఇళ్లు కూలగొడుతుందని.

Etela: కూల్చివేతలను హీరోయిజం అనుకుంటున్న సీఎం

Etela: కూల్చివేతలను హీరోయిజం అనుకుంటున్న సీఎం

‘‘హైదరాబాద్‌లో ‘హైడ్రా’ చేపడుతున్న కూల్చివేతల తీరు సరికాదు. అక్రమ నిర్మాణాలంటూ.. కట్టడాలను కూల్చివేయిస్తుండడాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హీరోయిజం అనుకుంటున్నారు.

Etela Rajender: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత

Etela Rajender: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత

Telangana: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరతతో పాటు సిబ్బంది సమస్యలు బాగా ఉన్నాయని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. బుధవారం నల్గొండ బీజేపీ కార్యాలయంలో మీడియాతో ఎంపీ మాట్లాడుతూ.. వరుస వర్షాలతో వైరల్ ఫీవర్స్ వ్యాపిస్తున్నాయని.. గ్రామాలకు వైరస్ పాకుతోందన్నారు.

Etela: వరద ప్రాంతాల్లో త్వరలోనే కేంద్ర బృందాలు పర్యటన

Etela: వరద ప్రాంతాల్లో త్వరలోనే కేంద్ర బృందాలు పర్యటన

Telangana: వరద ప్రాంతాల్లో త్వరలోనే కేంద్ర బృందాలు పర్యటిస్తాయని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వరదల్లో చనిపోయిన వారికి ప్రభుత్వం రూ.50లక్షల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వరద నష్టంపై సరైన నివేదికలు పంపించాలన్నారు.

Etela Rajendar : హైడ్రా పేరిట హైడ్రామా

Etela Rajendar : హైడ్రా పేరిట హైడ్రామా

రాష్ట్రంలో హైడ్రా పేరిట హైడ్రామా నడుస్తోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. కూల్చివేతల పేరుతో జరుగుతున్నదంతా డ్రామా తప్ప.. సమాజహితం కోసం కాదని అన్నారు.

Telangana: సీఎం రేవంత్ తప్పుల చిట్టా రాస్తున్నా: ఈటల రాజేందర్

Telangana: సీఎం రేవంత్ తప్పుల చిట్టా రాస్తున్నా: ఈటల రాజేందర్

సీఎం రేవంత్ తప్పుల చిట్టా రాస్తున్నానని.. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతానని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం బీజేపీ వర్క్‌ షాప్‌లో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన..

Eatala Rajender: పేదల ఇళ్లను కూల్చితే ఊరుకోబోం..

Eatala Rajender: పేదల ఇళ్లను కూల్చితే ఊరుకోబోం..

పేదల ఇళ్లను కూల్చి వేస్తే ఊరుకోబోమని ఎంపీ ఈటల రాజేందర్‌ హెచ్చరించారు. గురువారం ఓల్డ్‌ బోయినపల్లి డివిజన్‌లోని హస్మత్‌పేట బోయిన చెరువును ఆయన సందర్శించారు.

Etala Rajender: సామాన్యుల జోలికొస్తే ఊరుకోం..

Etala Rajender: సామాన్యుల జోలికొస్తే ఊరుకోం..

చెరువు, బఫర్‌ జోన్‌లలో నిర్మించిన పెద్దల అక్రమ నిర్మాణాలను హైడ్రాతో కూల్చివేయించడం సంతోషమే కానీ.. అదే ముసుగులో సామాన్యుల నిర్మాణాలను పడగొడతామంటే ఊరుకోబోమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Shilparamam: రక్షాబంధన్‌తో సురక్షిత భారత్‌..

Shilparamam: రక్షాబంధన్‌తో సురక్షిత భారత్‌..

రక్షాబంధన్‌తో సురక్షిత భారత్‌ సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి