Home » Etela rajender
మూసీ ప్రక్షాళన అంశంలో ప్రభుత్వ కార్యాచరణ ఏమిటో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని బీజేపీ నేత, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
బ్యూటిఫికేషన్ పేరిట మాల్స్ కట్టి పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తావా? మూసీ ప్రక్షాళనకి మీ యాక్షన్ ప్లాన్ ఏమిటీ? డీపీఆర్ ఉందా? ఇళ్ళు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంటి ? కోట్ల విలువ చేసే ఇల్లు తీసుకొని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తా అంటే ఎలా? సబర్మతి నది ప్రక్షాళనకి రూ. 2 వేల కోట్లు, నమో గంగ ప్రాజెక్ట్కి 12 ఏళ్లలో రూ. 22 వేల కోట్లు ఖర్చు పెడితే మూసీ ప్రక్షాళనకు మాత్రం రూ. లక్షా 50 వేల కోట్లు ఎందుకు ఖర్చు అవుతున్నాయి? ఇంతకీ ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు ? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు.
మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళనతో ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దని... వారికి న్యాయం జరిగేంత వరకు తాను అండగా ఉంటానని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ భరోసా ఇచ్చారు.
మూసీ పరీవాహక ప్రాంతంలో ఇళ్లు కూలగొడుతున్న చోటకు సెక్యూరిటీ లేకుండా రావాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు.
Telangana: ‘‘మాట వినని వాడు సైకో అవుతాడు.. ప్రజలను ఏడిపించి .. సంతోషించే వాడు శాడిస్ట్ అవుతాడు’’ అంటూ ఎంపీ ఈటెల వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తాట తీసే శక్తి ప్రజలకు, రైతులకు ఉంటుందన్నారు. ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని హెచ్చరించారు.
ఎన్నికల సమయంలో రైతాంగానికి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడతామని బీజేపీ తేల్చిచెప్పింది.
రైతులందరికీ సమగ్రంగా రుణమాఫీ అమలు చేయాలన్న డిమాండ్తో సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో దీక్ష చేపడుతున్నామని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు.
హైడ్రా భయంతో బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు.
అప్పట్లో ఇందిరాగాంఽధీ పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే.. ఇప్పుడు రేవంత్రెడ్డి సర్కార్ ఇళ్లు కూలగొడుతుందని.
‘‘హైదరాబాద్లో ‘హైడ్రా’ చేపడుతున్న కూల్చివేతల తీరు సరికాదు. అక్రమ నిర్మాణాలంటూ.. కట్టడాలను కూల్చివేయిస్తుండడాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హీరోయిజం అనుకుంటున్నారు.