Home » Etela rajender
సీఎం కేసీఆర్ను రాజకీయంగా బొందపెట్టే సమయం ఆసన్నమైందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే
బీఆర్ఎస్ పార్టీ (BRS Party) మొదటగా ఓడిపోయే జిల్లా ఖమ్మం అని బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ (BJP MLA Etela Rajender) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ (CM KCR) పరిపాలన మీద ప్రజలు విసుగు చెందారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రాకూడదని అన్ని వర్గాల ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు.
అవును.. గజ్వేల్తో (Gajwel) పాటు కామారెడ్డి (Kamareddy) అసెంబ్లీ నుంచి కూడా పోటీచేస్తున్నాను.. ఎందుకు సార్ అంటే.. పార్టీ డిసైడ్ చేసింది.. ఏం చేద్దాం అంటావ్.. పార్టీకి లేని ఇబ్బంది మీకేంటి..? ఇవీ ప్రగతి భవన్ వేదికగా బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా (BRS First List) రిలీజ్ చేసే క్రమంలో గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) చేసిన కామెంట్స్. కేసీఆర్ అనుకున్నట్లుగానే రెండు చోట్ల నుంచీ పోటీచేస్తారు సరే..
2023 ఎన్నికల్లో ప్రతి పక్షాలకు సినిమా చూపిస్తామని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు సినిమా చూపించబోతున్నారని.. అందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉండాలని సెటైర్లు విసిరారు.
అవును.. మీరు వింటున్నది నిజమే.. తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) కీలక పరిణామం చోటుచేసుకోనుంది.! ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 22 మంది నేతలు బీజేపీ (TS BJP) తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.. అది కూడా బీఆర్ఎస్ నుంచట.
నిర్మల్లో మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.
మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్. మూడు, నాలుగు నెలల్లో ఎన్నికలు పూర్తి. సమయం లేదు. తీరిగ్గా కూర్చుని వ్యూహాలు రచించే టైమూ లేదు. మరోవైపు ప్రధాన ప్రత్యర్థి పార్టీలు కసరత్తులు ప్రారంభించి దూకుడు మీద ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కమలం పార్టీలో చోటుచేసుకున్న వర్గపోరు ఆ పార్టీని తీవ్ర కలవరం పెడుతుంది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్నాయ్. అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయ్..! హ్యాట్రిక్ కొట్టాలని సీఎం కేసీఆర్ (CM KCR) విశ్వప్రయత్నాలు చేస్తుండగా.. ఎట్టి పరిస్థితుల్లో గులాబీ పార్టీని గద్దె దించాలని కాంగ్రెస్, బీజేపీ (Congress, BJP) పార్టీలు ప్రతివ్యూహాలు రచిస్తున్నాయ్..! ఈ క్రమంలో..
ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మెదక్(Medak) గడ్డ నుంచే యుద్ధం మొదలయిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్(BJP MLA Etela Rajender) అన్నారు. గురువారం నాడు ఈటెల మీడియాతో మాట్లాడుతూ..‘‘తెలంగాణ(Telangana) రాష్ట్రం గొప్పగా ఎదుగుతున్న రాష్ట్రం. మంత్రులు హరీశ్రావు, కేటీఆర్(Ministers Harish Rao, KTR) మా పై అసెంబ్లీలో దాడి చేశారు.