Home » Etela rajender
తెలంగాణ(Telangana)లోని కోకాపేట భూములు(Kokapet lands) అమ్ముకుంటే తప్ప జీతాలు, ఫెన్షన్ ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని మాజీమంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etala Rajender) వ్యాఖ్యానించారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Polls) సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని గులాబీ బాస్, సీఎం కేసీఆర్ (CM KCR) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటే.. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి గెలవనివ్వకూడదని అటు కాంగ్రెస్.. ఇటు బీజేపీ (Congress, BJP) చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి...
వైరాలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే బాణోతు
సీఎం కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన ఉండదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు.
కేసీఆర్ ప్రభుత్వంపై (Kcr Govt) బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eatala Rajender) విమర్శలు గుప్పించారు.
జూబ్లీ బస్ స్టేషన్ (హైదరాబాద్): తెలంగాణలో మహబూబ్నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో.. రాష్ట్రవ్యాప్తంగా 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయాల్ని శాసించే సత్తా ఉన్న జాతి ముదిరాజ్ జాతి అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు ప్రమాదం తప్పింది.
హైదరాబాద్: చేరికల అంశంలో బీజేపీ ముఖ్యనేతల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మధ్య గ్యాప్ రావడంతో మాజీమంత్రి కృష్ణాయాదవ్ చేరిక ఆఖరి నిమిషంలో ఆగిపోయింది. ఈటల ద్వారా బీజేపీలో చేరడానికి కృష్ణాయాదవ్ ప్రయత్నించారు.
గజ్వేల్ ప్రజలు కేసీఆర్ను నమ్మి ఓటేస్తే.. ప్రజల భూములు గుంజుకుంటున్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని అన్నారు. కేసీఆర్ని గజ్వేల్ ప్రజలు గెలిపించవద్దు అని కోరుతున్నా. గజ్వేల్ నుంచి నేను పోటీ చేస్తానని గతంలోనే చెప్పా. గజ్వేల్ ప్రజలు ఈసారి కేసీఆర్కు ఓటు వేయం అంటున్నారు.
రాష్ట్రంలో కేసీఆర్ పాలనపై ప్రజలు విసుగుచెందారని, ఆయనను పాలన వద్దనుకుంటున్నారని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ