• Home » EPFO

EPFO

Delhi: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పింఛను కట్‌

Delhi: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పింఛను కట్‌

పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.

Pension : పింఛను ఇకపై ఎక్కడి నుంచైనా..

Pension : పింఛను ఇకపై ఎక్కడి నుంచైనా..

కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్‌ పింఛన్‌దారులకు శుభవార్త చెప్పింది. పింఛనుదారులు ఇకపై దేశంలో ఎక్కడి నుంచైనా పింఛను తీసుకునే వెసులుబాటు కల్పించింది.

Pensioners: ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఏ బ్యాంక్ నుంచైనా తీసుకునే ఛాన్స్..

Pensioners: ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఏ బ్యాంక్ నుంచైనా తీసుకునే ఛాన్స్..

EPFO పెన్షనర్‌లు జనవరి 1, 2025 నుంచి భారతదేశంలోని ఏ బ్యాంక్, ఏ బ్రాంచ్ నుంచి అయినా పెన్షన్ పొందుతారు. ఈ విషయాన్ని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా బుధవారం ప్రకటించారు.

EPFO: ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై వ్యక్తిగత వివరాల మార్పు ఈజీ

EPFO: ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై వ్యక్తిగత వివరాల మార్పు ఈజీ

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) గుడ్ న్యూ్స్ చెప్పింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలలో ఉద్యోగుల వివరాలను సరిదిద్దడానికి, నవీకరించడానికి కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. వ్యక్తిగత వివరాలను సరిచేయడానికి ఈపీఎఫ్‌ఓ కొత్త ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (SOP) మార్గదర్శకాలను జారీ చేసింది.

EPFO: మే నెలలో 19.50 లక్షల కొత్త ఉద్యోగాలు.. ఈపీఎఫ్‌ఓ నివేదిక

EPFO: మే నెలలో 19.50 లక్షల కొత్త ఉద్యోగాలు.. ఈపీఎఫ్‌ఓ నివేదిక

దేశవ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో ఒక్క మే నెలలోనే 19.50 లక్షల ఉద్యోగకల్పన జరిగిందని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(EPFO) తెలిపింది. మే నెలలో 19.50 లక్షల మంది సభ్యులు ఈపీఎఫ్ఓ చందాదారులుగా చేరారని వెల్లడించింది. శనివారం ఇందుకు సంబంధించిన డేటాను విడుదల చేసింది.

EPFO: ఈపీఎఫ్‌వో సభ్యులకు గుడ్‌న్యూస్

EPFO: ఈపీఎఫ్‌వో సభ్యులకు గుడ్‌న్యూస్

ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించిన అవుట్‌గోయింగ్ సభ్యులకు వడ్డీ చెల్లింపులను విడుదల చేయడం ఈపీఎఫ్‌వో (EPFO) ప్రారంభించింది. ఈ ఏడాది వడ్డీ రేటును 8.25 శాతంగా సంస్థ నిర్ణయించబడింది

EPFO: బడ్జెట్‌కు ముందు EPFO ​సభ్యులకు శుభవార్త

EPFO: బడ్జెట్‌కు ముందు EPFO ​సభ్యులకు శుభవార్త

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ 2024కు ముందు దాదాపు 7 కోట్ల EPFO సభ్యులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) డిపాజిట్లపై వడ్డీ పెంపునకు గురువారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా మిలియన్ల మంది EPF సభ్యులపై ప్రభావం చూపనుంది.

EPFO Withdrawal Rule: పీఎఫ్ విత్ డ్రా రూల్స్ మారాయ్.. వెంటనే చెక్ చేసుకోండి!

EPFO Withdrawal Rule: పీఎఫ్ విత్ డ్రా రూల్స్ మారాయ్.. వెంటనే చెక్ చేసుకోండి!

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతా నుంచి మీరు నగదు విత్ డ్రా(cash Withdraw) చేయాలని చూస్తున్నారా. అయితే ఓసారి మారిన కొత్త నిబంధనల గురించి తెలుసుకోండి. ఈ రూల్ గురించి తెలుసుకోకుంటే మీరు విత్ డ్రా చేసే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

EPFO: ఆధార్ అలర్ట్.. మీ ఖాతాను లింక్ చేసుకోలేదా

EPFO: ఆధార్ అలర్ట్.. మీ ఖాతాను లింక్ చేసుకోలేదా

పీఎఫ్ ఖాతాదారులు తమ యూఏఎన్ నంబర్‌ని ఆధార్‌తో లింక్ చేసుకోవాలి. లేదంటే పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా చేసేటప్పుడు సమస్యలు ఎదురవుతాయి. సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 సెక్షన్ 142 ప్రకారం ఉద్యోగులు, సంస్థలో పని చేస్తున్న కార్మికులు ఈపీఎఫ్ అకౌంట్‌కి ఆధార్ లింక్ చేసుకోవడం తప్పనిసరి.

EPFO: గుడ్ న్యూస్ చెప్పిన ఈపీఎఫ్‌ఓ.. ఇక దానికి ఆధార్ అక్కర్లే

EPFO: గుడ్ న్యూస్ చెప్పిన ఈపీఎఫ్‌ఓ.. ఇక దానికి ఆధార్ అక్కర్లే

పీఎఫ్ ఖాతాదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆధార్ కార్డు సమస్యగా పరిణమిస్తోంది. ఆధార్‌లో అన్ని వివరాలు సరిగ్గా ఉంటే ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. కానీ ఆధార్ వివరాలు తప్పుగా ఉండి.. అప్‌డేట్ చేయాలంటే ఫీల్డ్ ఆఫీస్‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి