Home » England
UK Elections 2024: ఇంగ్లండ్ ఎన్నికలలో లేబర్ పార్టీ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఎన్నికల ఫలితాల్లో 650 మంది సభ్యుల హౌస్ ఆఫ్ కామన్స్లో 326 చోట్ల మెజార్టీలో కొనసాగుతోంది. దీంతో ఇంగ్లండ్లో లేబర్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుత ప్రధాన మంత్రి రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటీవ్ పార్టీ కేవలం 68 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉండి ఘోర ..
సామాజిక శాస్త్రవేత్తగా అణగారిన వర్గాలకు ఉపయోగపడే పరిశోధనలు చేయాలనే ఆ విద్యార్థి కలకు పేదరికం ఆటంకంగా మారింది. ఇంగ్లండ్లోని విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేసే అవకాశం దక్కినా, రూ.కోటి విలువ చేసే ఉపకార వేతనానికి ఎంపికైనా..ప్రయాణ ఖర్చులకు అవసరమైన డబ్బు లేక సాయం కోసం ఎదురు చూస్తున్నాడు ఆ విద్యార్థి.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఈ ఇద్దరు క్రీజులో కుదురుకుంటే, ఏ రేంజ్లో విజృంభిస్తారో అందరికీ తెలుసు. మొదట్లో కాస్త తమ ఇన్నింగ్స్ ప్రారంభించినా.. ఆ తర్వాత పరిస్థితుల్ని అనుగుణంగా..
నేడు గురువారం (జూన్ 27, 2024) టీ20 ప్రపంచ కప్ 2024(T20 World Cup 2024)లో ఇండియా, ఇంగ్లండ్(India vs England) మధ్య కీలకమైన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. గయానా(Guyana)లోని ప్రొవిడెన్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మొదలుకానుంది.
టీ20 వరల్డ్కప్లోని గ్రూప్ దశ, సూపర్-8లో తన జైత్రయాత్రని కొనసాగించిన భారత జట్టు.. టైటిల్ని సొంతం చేసుకోవడానికి మరో రెండు అడుగుల దూరంలోనే ఉంది. అందునా..
టీ20 వరల్డ్కప్ టోర్నమెంట్ ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. గ్రూప్ దశ, సూపర్-8 ముగించుకొని.. సెమీ ఫైనల్స్కు వచ్చేసింది. భారత కాలమానం ప్రకారం.. జూన్ 27వ తేదీన ఉదయం 06:00 గంటలకు..
టీ20 వరల్డ్కప్-2024 ఇప్పుడు తుది దశకు చేరువలో ఉంది. గ్రూప్, సూపర్-8 దశలు ముగించుకొని.. సెమీ ఫైనల్స్కు చేరుకుంది. భారత్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు సెమీస్లో..
ఇంగ్లాండ్ నుంచి భారత్కు లక్ష కిలోల బంగారాన్ని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) తరలించింది. గతంలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్లో భారత్ భారీగా పసిడి తనఖా పెట్టింది. 1991తర్వాత ఈ స్థాయిలో తరలించడం ఇదే మెుదటిసారని ఆర్బీఐ చెప్తోంది. ఈ బంగారాన్ని ప్రత్యేక విమానంలో స్వదేశానికి రప్పించారు.
వెతికితే దొరకనిదంటూ ఏమీ లేదు.. అన్న మాటను నిజం చేస్తూ మన కళ్ల ముందు చాలా ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అయితే కొన్నిసార్లు కొందరి విషయంలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. ఎక్కడా వెతకుండానే అదృష్టం వరిస్తుంటుంది. మట్టి పని చేసుకునే కూలీలకు ..
James Anderson: ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్(ames Anderson) క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. 700 టెస్టు వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్గా( నిలిచాడు. ధర్మశాలలో(Dharamsala) భారత్తో జరుగుతున్న 5వ టెస్టు 3వ రోజు సందర్భంగా కుల్దీప్ యాదవ్ను ఔట్ చేయడం ద్వారా 41 ఏళ్ల అండర్సన్ ఈ ఫీట్ సాధించాడు. ఓవరాల్గా చూసుకుంటే