• Home » Enforcement Directorate

Enforcement Directorate

Jaypee Infratech: రూ.12 వేల కోట్ల ఫ్రాడ్ కేసులో జేపీ ఇన్‌ఫ్రాటెక్‌పై ED దాడులు

Jaypee Infratech: రూ.12 వేల కోట్ల ఫ్రాడ్ కేసులో జేపీ ఇన్‌ఫ్రాటెక్‌పై ED దాడులు

రూ.12,000 కోట్ల ఫ్రాడ్ కేసులో జేపీ ఇన్‌ఫ్రాటెక్, జేపీ అసోసియేట్స్, ఇతరులపై ఈడీ దాడులు చేసింది. సదరు సంస్థలు, వ్యక్తుల ఇళ్లపై మనీలాండరింగ్ దర్యాప్తులో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది.

SC-TN: ED అన్ని పరిమితులు దాటుతోంది.. సుప్రీం తీవ్ర ఆగ్రహం

SC-TN: ED అన్ని పరిమితులు దాటుతోంది.. సుప్రీం తీవ్ర ఆగ్రహం

తమిళనాడు ప్రభుత్వ మద్యం రిటైలర్ TASMACపై దర్యాప్తులో ED చర్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించింది. ఈడీ అన్ని పరిమితులు దాటుతోందని వ్యాఖ్యానించింది.

Sonia andhi-Rahul Gandhi: చిక్కుల్లో సోనియా-రాహుల్.. ఈడీ సంచలన ఆరోపణలు..

Sonia andhi-Rahul Gandhi: చిక్కుల్లో సోనియా-రాహుల్.. ఈడీ సంచలన ఆరోపణలు..

కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ సంచలన ఆరోపణలు చేసింది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ వ్యవహారంలో తల్లీ తనయులిద్దరూ రూ.142 కోట్లు లబ్ధి పొందారని బుధవారం నాడు ఢిల్లీ ప్రత్యేక కోర్టులో వాదనలు వినిపించింది.

ED Summons: సినీ నటుడు మహేష్ బాబుకు మరోసారి ఈడీ నోటీసులు..

ED Summons: సినీ నటుడు మహేష్ బాబుకు మరోసారి ఈడీ నోటీసులు..

ED Summons: టాలీవుడ్ హీరో మహేష్ బాబు సోమవారం విచారణకు రావాలంటూ ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. సూరానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. అయితే మహేష్ బాబు ఈ రోజు విచారణకు హాజరవుతారా.. లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

Liquor Scam: మద్యం స్కామ్‌పై ఈడీ కేసు

Liquor Scam: మద్యం స్కామ్‌పై ఈడీ కేసు

వైసీపీ హయాంలో జరిగిన మద్యం స్కాం కేసులో ఈడీ రంగంలోకి దిగింది. దుబాయ్‌, ఆఫ్రికాకు హవాలా మార్గంలో డబ్బులు వెళ్లినట్లు గుర్తించి షెల్‌ కంపెనీల గుట్టును ఛేదించేందుకు కేంద్ర సంస్థ సిద్ధమవుతోంది

AP Liquor Scam ED: లిక్కర్ స్కాంలో కొత్త మలుపు.. రంగంలోకి ఈడీ

AP Liquor Scam ED: లిక్కర్ స్కాంలో కొత్త మలుపు.. రంగంలోకి ఈడీ

AP Liquor Scam ED: ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగం సిద్ధం చేసింది

Mumbai: నీరవ్‌ ఫైళ్లు ఉన్న ఈడీ ఆఫీసులో అగ్ని ప్రమాదం

Mumbai: నీరవ్‌ ఫైళ్లు ఉన్న ఈడీ ఆఫీసులో అగ్ని ప్రమాదం

ముంబై ఈడీ కార్యాలయంలో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంతో కీలక ఆర్థిక నేర కేసులకు సంబంధించి పత్రాల పరిస్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ కేసుల దస్త్రాలు నాశనమై ఉండొచ్చని భావిస్తున్నారు

ED: భూదాన్ భూముల వ్యవహారంలో కొనసాగుతున్న ఈడి విచారణ..

ED: భూదాన్ భూముల వ్యవహారంలో కొనసాగుతున్న ఈడి విచారణ..

భూదాన్ ల్యాండ్ వ్యవహారంలో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఇక మహేశ్వరం ల్యాండ్‌ విషయంలోనూ తనిఖీలు చేపట్టారు. పాతబస్తీలోని మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసా, అలాగే సర్ఫాన్, సుకుర్ ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసా‌లు భూదాన్ ల్యాండ్‌ను అక్రమంగా లే అవుట్ చేసి అమ్మకం చేశారు.

Bhoodan Land Scam: భూదాన్ లాండ్ స్కాం.. ఈడీ సంచలన ప్రకటన

Bhoodan Land Scam: భూదాన్ లాండ్ స్కాం.. ఈడీ సంచలన ప్రకటన

Bhoodan Land Scam: ఈ మధ్యవర్తులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు అమ్మకాలు చేశారు. అందుకోసం నకిలీ పత్రాలను సృష్టించి, భూ రెవెన్యూ రికార్డులను మార్చినట్లు విచారణలో తేలింది. నిషేధిత జాబితా నుండి పేర్కొన్న భూమిని డి-నోటిఫై చేయడంతో పాటు కొన్ని ప్రైవేట్ పార్టీలకు విక్రయించారు.

Bhoodan Land iInvestigation: భూదాన్ ల్యాండ్ ఇష్యూ.. కీలక వ్యక్తుల ఇళ్లలో ఈడీ సోదాలు

Bhoodan Land iInvestigation: భూదాన్ ల్యాండ్ ఇష్యూ.. కీలక వ్యక్తుల ఇళ్లలో ఈడీ సోదాలు

Bhoodan Land iInvestigation: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారంలోని 181, 182 సర్వే నెంబర్‌లో సుమారు 103 ఎకరాల భూదాన్ భూమి ఉంది. అయితే ఈ భూమిపై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఇందులో సుమారు 50 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయినట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి