• Home » Enforcement Directorate

Enforcement Directorate

Hyderabad: భాగ్యనగరంలో బయటపడ్డ భారీ స్కామ్.. రంగంలోకి ఈడీ..

Hyderabad: భాగ్యనగరంలో బయటపడ్డ భారీ స్కామ్.. రంగంలోకి ఈడీ..

భాగ్యనగరంలో(Hyderabad) భారీ స్కామ్ వెలుగు చూసింది. నిరుద్యోగుల అవసరాలనే ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచేసుకున్నారు కేటుగాళ్లు. పార్ట్‌ టైం ఉద్యోగాల(Part Time Jobs) పేరుతో భారీ మోసానికి తెరలేపారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 524 కోట్లు దోచేశారు కేటుగాళ్లు. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు..

Telangana: ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దనే విపక్ష నేతలకు ఈడీ నోటీసులు: క్రిశాంక్

Telangana: ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దనే విపక్ష నేతలకు ఈడీ నోటీసులు: క్రిశాంక్

కేంద్రంలోని నరేంద్ర మోదీ(PM Narendra Modi) ప్రభుత్వంపై బీఆర్ఎస్(BRS) అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్(Krishank) సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో ఏ పార్టీ(Political Party) కూడా ఉండకూడదని ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన..

Kejriwal: కోర్టులో కేజ్రీవాల్ ఉద్వేగభరిత ప్రసంగం.. ఈడీపై సంచలన ఆరోపణలు

Kejriwal: కోర్టులో కేజ్రీవాల్ ఉద్వేగభరిత ప్రసంగం.. ఈడీపై సంచలన ఆరోపణలు

ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో ఈడీ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) కస్టడీని పొడగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరో నాలుగు రోజులు కస్టడీ పొడగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. కేసు విచారణ సందర్భంగా కోర్టులో కేజ్రీవాల్ ఉద్వేగభరిత ప్రసంగం చేసినట్లు తెలుస్తోంది.

Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. ఈడీకి నోటీసులు

Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. ఈడీకి నోటీసులు

లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించలేదు. తన అరెస్ట్‌ను, ఈడీ కస్టడీకి పంపుతూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ.. ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Kejriwal: ఈడీ కస్టడీలో క్షిణిస్తున్న కేజ్రీవాల్ ఆరోగ్యం.. ఆప్ వెల్లడి

Kejriwal: ఈడీ కస్టడీలో క్షిణిస్తున్న కేజ్రీవాల్ ఆరోగ్యం.. ఆప్ వెల్లడి

డయాబెటిక్‌తో బాధపడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, ఈడీ కస్టడీలో ఉన్న ఆయన షుగర్ లెవెల్స్ దారుణంగా పడిపోయాయని ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారంనాడు ఆరోపించింది. ఆయన షుగర్ లెవెల్స్ ఒక దశలో 46 ఎంజీ స్థాయికి పడిపోయిందని, ఇది ప్రమాదకరమైన పరిస్థితిని అని వైద్యులు చెబుతున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Money Laundering Case: సీఎం కూతురిపై ఈడీ కొరడా.. మనీ లాండరింగ్ కేసు నమోదు

Money Laundering Case: సీఎం కూతురిపై ఈడీ కొరడా.. మనీ లాండరింగ్ కేసు నమోదు

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్ , ఆమె ఐటీ కంపెనీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కొరడా ఝళిపించింది. మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు సమాచారం.

Fema Case: చిక్కుల్లో మహువా మొయిత్రా.. ఈడీ తాజా సమన్లు

Fema Case: చిక్కుల్లో మహువా మొయిత్రా.. ఈడీ తాజా సమన్లు

తృణమూల్ కాంగ్రెస్ నేత మహుతా మొయిత్రాను ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసు వెంటాడుతోంది. ఈ కేసులో ఆమెను, వ్యాపారవేత్త దర్శన్ హీరానందానిని ప్రశ్నించేందుకు ఈనెల 28న తమ ముందు హాజరుకావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారంనాడు సమన్లు జారీ చేసింది.

Hyderabad: బాబోయ్.. వాషింగ్ మెషీన్ నిండా నోట్ల కట్టలే..

Hyderabad: బాబోయ్.. వాషింగ్ మెషీన్ నిండా నోట్ల కట్టలే..

అనుమానాస్పద లావాదేవీలతో వేల కోట్ల రూపాయలు దేశం దాటించిన కేసులో డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఈడీ) అధికారులు హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌తోపాటు

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలుకు తరలించిన అధికారులు

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలుకు తరలించిన అధికారులు

సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు. రౌస్ అవెన్యూ కోర్టు నుంచి జైలుకు తరలించారు. కవితకు కోర్టు 14 రోజులపాటు జుడీషియల్ రిమాండ్ విధించడంతో ఢిల్లీ పోలీసు అధికారులు జైలుకు తీసుకెళ్లారు. జైలు వ్యాన్‌లో ఆమె తరలించారు. ఏప్రిల్ 9వ తేదీ వరకు ఆమె తీహార్ జైల్లోనే ఉండనున్నారు.

Big Breaking: కవితకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ..

Big Breaking: కవితకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ..

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన ఎమ్మెల్యే కవిత(MLC Kavitha) విషయంలో రౌస్ అవెన్యూ(Rouse Avenue Court) కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈడీ కస్టడీ(ED Custody) ముగిసిన నేపథ్యంలో ఆమెకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించింది ధర్మాసనం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి