• Home » Encounter

Encounter

Jammu Kashmir Encounter: ఉగ్రవాదులతో రెండోరోజు కొనసాగుతున్న కాల్పులు..ఓ జవాన్ వీర మరణం

Jammu Kashmir Encounter: ఉగ్రవాదులతో రెండోరోజు కొనసాగుతున్న కాల్పులు..ఓ జవాన్ వీర మరణం

జమ్మూ కశ్మీర్ కిష్త్వార్‌లో (Jammu Kashmir Encounter) నేడు (మే 23, 2025న) కూడా ఉగ్రవాదులతో రెండోరోజు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఓ జవాన్ వీర మరణం చెందారు. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు రహస్యంగా వచ్చారనే సమాచారం తెలుసుకుని, భారత సైన్యం రంగంలోకి దిగింది.

జంగు నవీన్‌, సజ్జా నాగేశ్వర్‌రావు ఎన్‌కౌంటర్‌లో మృతి

జంగు నవీన్‌, సజ్జా నాగేశ్వర్‌రావు ఎన్‌కౌంటర్‌లో మృతి

అబూజ్‌మడ్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేతలు జంగు నవీన్‌ అలియాస్‌ మధు (45), సజ్జా నాగేశ్వర్‌రావు (61) కూడా మృతి చెందినట్టు గుర్తించారు.

నంబాల కేశవరావు మృతిపై గ్రామస్తుల స్పందన

నంబాల కేశవరావు మృతిపై గ్రామస్తుల స్పందన

Nambala Keshav Rao Death: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత నంబాల కేశవరావు మృతితో ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కేశవరావు మృతిని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Encounter: మరో ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోలు హతం

Encounter: మరో ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోలు హతం

Encounter: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు.

Kishtwar Terrorist Encounter: జమ్మూ కశ్మీర్‌ కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్..భద్రతా దళాల ఆపరేషన్

Kishtwar Terrorist Encounter: జమ్మూ కశ్మీర్‌ కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్..భద్రతా దళాల ఆపరేషన్

దేశంలో మరొకసారి భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. జమ్మూ కశ్మీర్‌ కిష్త్వార్‌ జిల్లా(Kishtwar Terrorist Encounter)లోని చత్రో సింగ్‌పోరాలో ఈరోజు ఉదయం జరిగింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

ఈ మారణహోమాన్ని ఆపాలి: జస్టిస్‌ చంద్రకుమార్‌

ఈ మారణహోమాన్ని ఆపాలి: జస్టిస్‌ చంద్రకుమార్‌

మధ్య భారతంలో మారణహోమాన్ని ఆపి మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరపాలి అని జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. ఎన్‌కౌంటర్లను హత్యాకాండగా ఖండిస్తూ, సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని వామపక్షాలు కోరుతున్నాయి.

Dandakaranya Encounters: వెన్ను విరిగినట్టే

Dandakaranya Encounters: వెన్ను విరిగినట్టే

ఒకే ఏడాదిలో 540 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో హతమవడం, దళపతిని కోల్పోవడం మావోయిస్టు ఉద్యమానికి గట్టి దెబ్బగా మారింది. డ్రోన్ల ఆధారిత సాంకేతిక యుద్ధంతో కేంద్ర బలగాలు ఆధిపత్యం చాటుతున్నాయి.

Nambala Keshav Rao Encounter: మావోయిస్టు చీఫ్‌ ఎన్‌కౌంటర్‌

Nambala Keshav Rao Encounter: మావోయిస్టు చీఫ్‌ ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గఢ్ అబూజ్‌మఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 26 మంది మావోయిస్టులు కూడా హతమయ్యారు.

Nambala Keshava Rao Maoist Rise: సిక్కోలులో పుట్టి.. అంచెలంచెలుగా.. అగ్రస్థానానికి

Nambala Keshava Rao Maoist Rise: సిక్కోలులో పుట్టి.. అంచెలంచెలుగా.. అగ్రస్థానానికి

శ్రీకాకుళం జిల్లా జీయన్నపేటలో పుట్టిన నంబాల కేశవరావు మావోయిస్టు ఉద్యమంలో అగ్రనాయకుడిగా ఎదిగారు. అలిపిరి దాడి సహా 27 దాడుల్లో కీలకపాత్ర పోషించిన ఆయన మిలటరీ వ్యూహాల్లో నిపుణుడిగా గుర్తింపు పొందారు.

Amit Shah Tweet: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంమంత్రి ఏమన్నారంటే

Amit Shah Tweet: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంమంత్రి ఏమన్నారంటే

Amit Shah Tweet: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సామాజిక మాద్యమం ఎక్స్‌ వేదికగా స్పందించారు. నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఒక మైలురాయి విజయం అని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి