• Home » Encounter

Encounter

 Amit Shah : నక్సలైట్లతో అంతిమ యుద్ధం

Amit Shah : నక్సలైట్లతో అంతిమ యుద్ధం

నక్సలైట్లతో యుద్ధం అంతిమ దశలో ఉందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి సమాజంలోని చివరి వ్యక్తికీ చేరాలంటే నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడం అవసరమని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు.

Laxman: ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్ దేనికి సంకేతం

Laxman: ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్ దేనికి సంకేతం

Telangana: 40 మంది చనిపోయినట్లు తెలుస్తోందని.. ఎన్‌కౌంటర్‌పై మీడియాకు వివరాలు వెల్లడించాలని గడ్డం లక్ష్మణ్ డిమాండ్ చేశారు. జర్నలిస్టులను వాస్తవాలు తెలుసుకునేందుకు పంపించాలన్నారు. పాలకులు కూడా దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Encounter: ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్.. 36 మంది మావోలు హతం..

Encounter: ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్.. 36 మంది మావోలు హతం..

చత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ, నారాయణ్‌పుర్‌ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతం అబూజ్‌మడ్‌‌లో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ మేరకు ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు.

Chhattisgarh: 30 మందికి పైగా నక్సల్స్‌ మృతి..

Chhattisgarh: 30 మందికి పైగా నక్సల్స్‌ మృతి..

ఛత్తీ్‌సగఢ్‌ అడవులు కాల్పుల మోతతో మరోసారి దద్దరిల్లాయి ఆ రాష్ట్రంలోని నారాయణపూర్‌, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్‌మడ్‌ అడవుల్లో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది.

Encounter: అమిత్ షా వార్నింగ్.. పక్షం రోజుల్లోనే..

Encounter: అమిత్ షా వార్నింగ్.. పక్షం రోజుల్లోనే..

ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం మరోసారి ఎర్రబారింది. శుక్రవారం నారాయణపూర్- దంతెవాడ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 30 మంది మావోయిస్టులు మరణించారు. దీంతో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బతగిలింది. దాంతో మావోయిస్టులను అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని మరోసారి స్పష్టమైంది.

PM Modi: నేడు జమ్మూకు ప్రధాని మోదీ

PM Modi: నేడు జమ్మూకు ప్రధాని మోదీ

జమ్మూ కశ్మీర్ మూడో విడత ఎన్నికల పోలింగ్ మరికొద్ది రోజుల్లో జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ నేడు ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. అందులోభాగంగా జమ్మూలోని ఎమ్‌ఏ స్టేడియంలో నిర్వహించే బీజేపీ సంకల్ప్ మహా ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొనున్నారు. ఇక ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్ అక్టోబర్ 1వ తేదీన జరగనుంది. ఈ విడతలో జమ్మూ డివిజన్‌లో మిగిలిన 24 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.

బద్లాపూర్‌ స్కూల్‌ పిల్లలపై రేప్‌ కేసు నిందితుడు సోమవారం ఎన్‌కౌంటర్‌లో మృతి

బద్లాపూర్‌ స్కూల్‌ పిల్లలపై రేప్‌ కేసు నిందితుడు సోమవారం ఎన్‌కౌంటర్‌లో మృతి

మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన బద్లాపూర్‌ పాఠశాలలో జరిగిన అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న అక్షయ్‌ షిండే సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు.

J&K Encounter Video: బారాముల్లాలో తీవ్రవాదిని కాల్చి చంపిన సైనికులు.. వీడియో వైరల్..

J&K Encounter Video: బారాముల్లాలో తీవ్రవాదిని కాల్చి చంపిన సైనికులు.. వీడియో వైరల్..

జమ్ము, కశ్మీర్‌లోని బారాముల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రధాని మోదీ పర్యటనకు ముందు జరిగిన ఈ ఎన్‌కౌంటర్ తీవ్ర కలకలం రేపింది. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన డ్రోన్ ఫుటేజ్ తాజాగా బయటకు వచ్చింది

Encounter: కథువా ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

Encounter: కథువా ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

కథువా-బసంత్‌గఢ్ సరిహ్దదు ప్రాంతంలో బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుందని డిఫెన్స్ పబ్లిక్స్ రిలేషన్స్ అధికారి ఒకరు తెలిపారు. భద్రతా బలగాల కాల్పుల్లో హతులైన ఇద్దరు ఉగ్రవాదులను పాక్ పౌరులుగా గుర్తించామని చెప్పారు.

TG : సిర్పుర్కర్‌ కమిషన్‌ నివేదికపై స్టే ఉంది

TG : సిర్పుర్కర్‌ కమిషన్‌ నివేదికపై స్టే ఉంది

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికను అమలు చేయకుండా సింగిల్‌ జడ్జి స్టే విధించారని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి