• Home » Encounter

Encounter

Chhattisgarh: హోరాహోరీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు నక్సల్స్ కాల్చివేత

Chhattisgarh: హోరాహోరీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు నక్సల్స్ కాల్చివేత

నక్సల్స్‌కు గట్టిపట్టున్న దట్టమైన అటవీ ప్రాంతాల్లో సంయుక్త భద్రతా బలగాలు గాలింపు జరుపుతుండగా ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నట్టు ఛత్తీస్‌గఢ్ పోలీసులు తెలిపారు. ఇది చాలా కీలకమైన ఆపరేషన్ అని, కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

కశ్మీర్‌లో ఎదురు కాల్పుల్లో ఆర్మీ అధికారి వీరమరణం

కశ్మీర్‌లో ఎదురు కాల్పుల్లో ఆర్మీ అధికారి వీరమరణం

జమ్మూ-కశ్మీర్‌లోని కిష్టావర్‌ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.

Kishtwar: హోరాహోరీ ఎన్‌కౌంటర్..ఆర్మీ జేసీఓ మృతి, ముగ్గురి జవాన్లకు గాయాలు

Kishtwar: హోరాహోరీ ఎన్‌కౌంటర్..ఆర్మీ జేసీఓ మృతి, ముగ్గురి జవాన్లకు గాయాలు

అధికారిక సమాచారం ప్రకారం, గత గురువారం సాయంత్రం ఇద్దరు విలేజ్ డిఫెన్స్ గార్డులను ఉగ్రవాదులు హతమార్చినప్పటి నుంచి కుంత్వారా, కేష్వాన్ అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కేశ్వాస్-కిష్ట్వార్ మధ్య టెర్రరిస్టులకు, బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. ఈ మేరక్ ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు. ఘటన స్థలంలో ఆయుధాలు సైతం లభ్యమయ్యానని తెలిపారు.

Anantanag Encounter: అనంతనాగ్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత

Anantanag Encounter: అనంతనాగ్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత

జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన గాలింపు చర్యల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు ఇండియన్ ఆర్మీ ధ్రువీకరించింది. హల్కాన్ గలిలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో బలగాలు గాలింపు ముమ్మరం చేశాయని, ఇది గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బలగాలు తీవ్రంగా ప్రతిఘటించాయని తెలిపింది.

గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్‌

గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్‌

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.

Maharashtra: గడ్చిరోలి జిల్లాలో ఎన్‌కౌంటర్, నలుగురు నక్సల్స్ హతం

Maharashtra: గడ్చిరోలి జిల్లాలో ఎన్‌కౌంటర్, నలుగురు నక్సల్స్ హతం

గడ్చిరోలి పోలీస్‌ సీ60 కమెండో టీమ్, సీఆర్‌పీఎఫ్ బృందం సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. కొప్రి అడవుల్లో నక్సలైట్లు సంచరిస్తున్నట్టు పోలీసులకు ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో సుమారు 60 మంది పోలీసు బలగాలు ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి.

Maoist party: గాయపడ్డ 17 మందిని పట్టుకుని హత్య చేశారు..

Maoist party: గాయపడ్డ 17 మందిని పట్టుకుని హత్య చేశారు..

అక్టోబర్ 4వ లేదీ ఉదయం 11.30 నుంచి రాత్రి 9 గంటల వరకు 11 సార్లు భద్రతా బలగాలు కాల్పులు జరిపారని.. ఎదురు కాల్పులు ల్లో 14 మంది మావోయిస్ట్‌లు అమరులు అయ్యారని, మరుసటి రోజు ఉదయం (అక్టోబర్ 5 న) కాల్పుల్లో గాయపడ్డ 17 మందిని పట్టుకుని హత్య చేశారని మావోయిస్టు పార్టీ పేర్కొంది. తూర్పు బస్తర్ డివిజన్ కమిటీని అంతం చేయడానికి ఫాసిస్ట్ పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడింది.

17 మంది క్షతగాత్రులను పట్టుకొని చంపేశారు!

17 మంది క్షతగాత్రులను పట్టుకొని చంపేశారు!

ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్‌ అడవుల్లో భద్రతా బలగాలు ఎల్‌-ఫార్మేషన్‌లో దిగ్బంధిస్తూ తమ సహచరులను ఊచకోత కోశాయని మావోయిస్టులు ఆరోపించారు.

800 మంది ప్రత్యేక పోలీసు అధికారులను కేటాయించండి

800 మంది ప్రత్యేక పోలీసు అధికారులను కేటాయించండి

రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు సహకరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు రాష్ట్ర హోం మంత్రి అనిత విజ్ఞప్తి చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి