Home » Employees
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) అమల్లోకి వచ్చిన సెప్టెంబరు ఒకటో తేదీని చీకటి రోజుగా పరిగణిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు ఆదివారం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
2019 నుంచి గత ఏడాది 2023 వరకు జడ్పీ బదిలీలు వైసీపీ పెద్దల కనుసన్నల్లో జరిగాయి. ప్రస్తుత టీడీపీ కూటమి పాలనలో జరుగుతున్న జడ్పీ బదిలీలను కూడా తమకు అనుకూలంగా సాగించాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
అంగనవాడీ వర్కర్స్, హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని యూనియన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే.లలిత డిమాండ్ చేశారు.
ఉద్యోగుల బదిలీలు వాయిదా వేయా లని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన నాయకులు ప్రభు త్వాన్ని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే శాఖల్లో ఒకటైన రవాణాశాఖలో అవినీతి దారులు కూడా ఎక్కువే. ఆ దారుల్లో పోస్టింగ్స్ దక్కించుకోవడం కోసం ఎంవీఐలు నాలుగు మార్గాల్లో ప్రయత్నాలు చేస్తుంటారు.
రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో నిఘా కొరవడింది. ఎన్ని తప్పులున్నా తనిఖీల్లో కప్పిపుచ్చుతూ సరిపెడుతున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వమే ఉపాధి సిబ్బందితో తప్పులు చేయించి, దానిని కప్పిపుచ్చుకునేందుకు నిఘా సంస్థలను నిర్వీర్యం చేసిందని ఆరోపిస్తున్నారు
ఏకీకృత (యూనిఫైడ్) పింఛన్ పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీని వల్ల పదవీ విరమణ పొందే ఉద్యోగులకు ఇప్పుడు లభిస్తున్న ప్రయోజనాల కంటే.. ఏకీకృత పింఛన్ పథకం(యూపీఎస్)లో మరింత లబ్ధి చేకూరనుంది.
ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు కరువు భత్యాల(డీఏ)ను విడుదల చేయడానికి ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది.
సెప్టెంబరు 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తామని, ఆ రోజు అన్ని జిల్లాల్లో నిరసనలు తెలియజేస్తామని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ స్టీరింగ్ కమిటీ ప్రకటించింది.
ప్రభుత్వం సాధారణ బదిలీలపై తిరిగి నిషేధం విధించిన తర్వాత కూడా సహకార శాఖలో పాత తేదీలతో బదిలీలు కొనసాగిస్తున్నారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వాపోతున్నారు.