• Home » Employees

Employees

Kaleshwaram Project: తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా

Kaleshwaram Project: తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా

‘తెలీదు. గుర్తులేదు.. మర్చిపోయా’ ..కొన్నాళ్ల క్రితం వచ్చిన ఓ సూపర్‌హిట్‌ సినిమాలో హీరో డైలాగులు కావివి.. కాళేశ్వరం కమిషన్‌ అడిగిన ప్రశ్నలకు అధికారులు చెప్పిన సమాధానాలు!

MLC LAXMANRAO : సమగ్రశిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలి

MLC LAXMANRAO : సమగ్రశిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలి

సమగ్రశిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి, వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలని ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశా రు. జిల్లాకేంద్రంలోని సీఐటీ యూ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. స్కూల్‌ కాంప్లెక్స్‌ రీ ఆర్గనైజేషన వ్యవహారంలో ప్ర భుత్వం సమగ్రంగా చర్చించిన తర్వాతే ముందుకు వెళ్లాలన్నారు.

Employees: ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏడాది జీతం విడుదల..

Employees: ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏడాది జీతం విడుదల..

ఏడాది కాలంగా జీతాలు లేక అవస్థలు పడుతున్న ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సదరు ఉద్యోగులకు జీతాలు విడుదల చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. దాంతోపాటుగా అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు.

విధుల నుంచి తొలగించవద్దు...

విధుల నుంచి తొలగించవద్దు...

వైఎ్‌సఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన ఆర్ట్స్‌ యూనివర్సిటీలో పనిచేస్తున్న తమను తొలగించడం అన్యాయమని.. ఉద్యోగాల్లో కంటిన్యూ చేయకపోతే మా కుటుంబాలు వీధిన పడతాయంటూ నాన టీచింగ్‌ స్టాఫ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Telangana: వరద బాధితులకు విరాళంగా 100 కోట్లు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు

Telangana: వరద బాధితులకు విరాళంగా 100 కోట్లు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఉదారత చాటుకున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఇది చూసి చలించిపోయిన ఉద్యోగులు పెద్ద మనసు చాటుకున్నారు..

Floods: నక్కలవాగులో ప్రభుత్వ ఉద్యోగి గల్లంతు

Floods: నక్కలవాగులో ప్రభుత్వ ఉద్యోగి గల్లంతు

వర్షాల ధాటికి పొంగిప్రవహిస్తున్న వాగులో ప్రభుత్వ ఉద్యోగి ఒకరు గల్లంతయ్యాడు.

government employees  ప్రభుత్వ ఉద్యోగులకు ‘చీకటి రోజు’

government employees ప్రభుత్వ ఉద్యోగులకు ‘చీకటి రోజు’

కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) అమల్లోకి వచ్చిన సెప్టెంబరు ఒకటో తేదీని చీకటి రోజుగా పరిగణిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు ఆదివారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

బదిలీలకు పైరవీలు

బదిలీలకు పైరవీలు

2019 నుంచి గత ఏడాది 2023 వరకు జడ్పీ బదిలీలు వైసీపీ పెద్దల కనుసన్నల్లో జరిగాయి. ప్రస్తుత టీడీపీ కూటమి పాలనలో జరుగుతున్న జడ్పీ బదిలీలను కూడా తమకు అనుకూలంగా సాగించాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు.

‘ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి’

‘ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి’

అంగనవాడీ వర్కర్స్‌, హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని యూనియన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే.లలిత డిమాండ్‌ చేశారు.

ఉద్యోగుల బదిలీలు వాయిదా వేయాలి

ఉద్యోగుల బదిలీలు వాయిదా వేయాలి

ఉద్యోగుల బదిలీలు వాయిదా వేయా లని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్‌ అసోసియేషన నాయకులు ప్రభు త్వాన్ని కోరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి