• Home » Employees

Employees

NIT AP: గుడ్ న్యూస్.. ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్‌లో టీచింగ్‌ జాబ్స్.. అస్సలు మిస్సవ్వకండి..

NIT AP: గుడ్ న్యూస్.. ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్‌లో టీచింగ్‌ జాబ్స్.. అస్సలు మిస్సవ్వకండి..

తాడేపల్లిగూడెంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్‌ 125 అసిస్టెంట్ ప్రొసెఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ప్రకారం కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

CTTC Free Training: ఐటీఐ, డిప్లొమా చేసిన వారికి శుభవార్త.. ఉచిత ట్రైనింగ్ ఇచ్చి..

CTTC Free Training: ఐటీఐ, డిప్లొమా చేసిన వారికి శుభవార్త.. ఉచిత ట్రైనింగ్ ఇచ్చి..

భువనేశ్వర్‌లోని సెంట్రల్‌ టూల్‌ రూమ్‌ అండ్‌ ట్రెయినింగ్‌ సెంటర్‌(సీటీటీసీ)- ఉచిత శిక్షణ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తోంది. ఒక్కో ప్రోగ్రామ్‌ వ్యవధి మూడు నెలలు. వీటిని నేషనల్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎస్‌డీసీ) స్పాన్సర్‌ చేస్తోంది. ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Awareness : పని ఒత్తిడి  ప్రాణం తీస్తుందా..?

Awareness : పని ఒత్తిడి ప్రాణం తీస్తుందా..?

వ్యక్తిత్వం, స్వభావాలను బట్టి పని ఒత్తిడిని భరించే సామర్థ్యం మారుతూ ఉంటుంది. ఒకే మోతాదు పని, ఇద్దరు వ్యక్తుల మీద భిన్నమైన ప్రభావాన్ని కనబరుస్తుంది.

ZP employees : ఇది పాట కానే కాదు..!

ZP employees : ఇది పాట కానే కాదు..!

జడ్పీ ఉద్యోగుల బదిలీలకు బహిరంగ వేలంపాటలు జరుగుతున్నాయి. ‘లచ్చ.. లచ్చన్నర... అంతకు మించి..’ అని పోటీ పడుతున్నారు. హాట్‌ సీటు కోసం భారీగా బేరాలకు దిగుతున్నారు. సాధారణ బదిలీలను అడ్డు పెట్టుకుని కొందరు అధికారులు, ఉద్యోగులు ఇలా పోటీ పెట్టి దండుకుంటున్నారు. జడ్పీలో ఏవో, సీనియర్‌ అసిస్టెంట్‌ సీట్లను అమ్మకానికి పెట్టారు. 22వ తేదీనే (కటాఫ్‌ డేట్‌) బదిలీల ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉన్నా.. 23వ ...

Kaleshwaram Project: తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా

Kaleshwaram Project: తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా

‘తెలీదు. గుర్తులేదు.. మర్చిపోయా’ ..కొన్నాళ్ల క్రితం వచ్చిన ఓ సూపర్‌హిట్‌ సినిమాలో హీరో డైలాగులు కావివి.. కాళేశ్వరం కమిషన్‌ అడిగిన ప్రశ్నలకు అధికారులు చెప్పిన సమాధానాలు!

MLC LAXMANRAO : సమగ్రశిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలి

MLC LAXMANRAO : సమగ్రశిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలి

సమగ్రశిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి, వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలని ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశా రు. జిల్లాకేంద్రంలోని సీఐటీ యూ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. స్కూల్‌ కాంప్లెక్స్‌ రీ ఆర్గనైజేషన వ్యవహారంలో ప్ర భుత్వం సమగ్రంగా చర్చించిన తర్వాతే ముందుకు వెళ్లాలన్నారు.

Employees: ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏడాది జీతం విడుదల..

Employees: ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏడాది జీతం విడుదల..

ఏడాది కాలంగా జీతాలు లేక అవస్థలు పడుతున్న ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సదరు ఉద్యోగులకు జీతాలు విడుదల చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. దాంతోపాటుగా అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు.

విధుల నుంచి తొలగించవద్దు...

విధుల నుంచి తొలగించవద్దు...

వైఎ్‌సఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన ఆర్ట్స్‌ యూనివర్సిటీలో పనిచేస్తున్న తమను తొలగించడం అన్యాయమని.. ఉద్యోగాల్లో కంటిన్యూ చేయకపోతే మా కుటుంబాలు వీధిన పడతాయంటూ నాన టీచింగ్‌ స్టాఫ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Telangana: వరద బాధితులకు విరాళంగా 100 కోట్లు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు

Telangana: వరద బాధితులకు విరాళంగా 100 కోట్లు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఉదారత చాటుకున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఇది చూసి చలించిపోయిన ఉద్యోగులు పెద్ద మనసు చాటుకున్నారు..

Floods: నక్కలవాగులో ప్రభుత్వ ఉద్యోగి గల్లంతు

Floods: నక్కలవాగులో ప్రభుత్వ ఉద్యోగి గల్లంతు

వర్షాల ధాటికి పొంగిప్రవహిస్తున్న వాగులో ప్రభుత్వ ఉద్యోగి ఒకరు గల్లంతయ్యాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి