• Home » Employees

Employees

CPS Employees: 22న వరంగల్‌లో కాకతీ కదన భేరి

CPS Employees: 22న వరంగల్‌లో కాకతీ కదన భేరి

వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేయనున్న ఏకీకృత ిపింఛను పథకం(యూపీఎ్‌స)ను వ్యతిరేకిస్తూ ఈనెల 22న ఉద్యోగులు, ఉపాధ్యాయులతో వరంగల్‌ కేంద్రంగా కాకతీ కదన భేరీ

TG Govt.: ఉద్యోగుల సమయపాలనపై  ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

TG Govt.: ఉద్యోగుల సమయపాలనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

సచివాలయం ఉద్యోగుల అటెండెన్స్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి ఫేస్ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ను తప్పనిసరి చేసింది. అందులో భాగంగా ఇప్పటికే సచివాలయంలోని అన్ని విభాగాల్లో ఫేస్ రికగ్నిషన్‌ డిజిటల్ మిషన్లను ఏర్పాటు చేసింది. ఉద్యోగులకుసంబంధించిన ఐడీ నెంబర్లతో సహా ఫేస్‌లను మిషన్‌లో అధికారులు నమోదు చేశారు.

Ap High Court : ప్రభుత్వ అధికారాలపై స్పష్టత ఇవ్వండి

Ap High Court : ప్రభుత్వ అధికారాలపై స్పష్టత ఇవ్వండి

వక్ఫ్‌బోర్డు సభ్యులను తొలగించడంలో ప్రభుత్వానికి ఉన్న అధికారాలపై స్పష్టత ఇవ్వాలని అదనపు ఏజీని హైకోర్టు ఆదేశించింది.

Collector: కలెక్టర్ల సదస్సు

Collector: కలెక్టర్ల సదస్సు

అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో బుధ, గురువారాల్లో జరగనున్న కలెక్టర్ల సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం రాత్రి కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ బయల్దేరి వెళ్లారు.

APSRTC Chairman : ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం

APSRTC Chairman : ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం

ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని ఏపీఎస్‌ ఆర్‌టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు అన్నారు.

AP Govt : పలు శాఖల్లో సెక్షన్‌ ఆఫీసర్ల బదిలీలు

AP Govt : పలు శాఖల్లో సెక్షన్‌ ఆఫీసర్ల బదిలీలు

ప్రభుత్వ శాఖల్లో దీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తోన్న సెక్షన్‌ అధికారులను ఇతర శాఖలకు బదిలీ చేస్తూ జీఏడీ సర్వీసెస్‌ కార్యదర్శి పోల భాస్కర్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.

AP News: సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి అరెస్టు

AP News: సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి అరెస్టు

సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి, పలువురు ఉద్యోగులు అనుమతి లేకుండా మద్యం సరఫరా చేయడంతో సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి వెంకట్రామిరెడ్డి ని అర్థరాత్రి అరెస్టు చేశారు. ఉద్యోగులను ప్రభావితం చేయడానికి గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని కొండపావులూరి గార్డెన్‌లో ఉద్యోగులకు మందు పార్టీ ఏర్పాటు చేశారు.

Health Scheme: ఉద్యోగులకు వైద్య బీమా

Health Scheme: ఉద్యోగులకు వైద్య బీమా

ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. బ్యాంకులతో అనుసంధానం కావడం ద్వారా వారికి వైద్య బీమా సదుపాయం కల్పించాలని భావిస్తోంది. ప్రస్తుతం ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కల్పిస్తోంది.

CM Chandrababu Naidu : స్మార్ట్‌ వర్క్‌ చేయండి

CM Chandrababu Naidu : స్మార్ట్‌ వర్క్‌ చేయండి

రాజ్యాంగ దినోత్సవ సభలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల గురించి సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... ‘ఉద్యోగులూ.. హార్డ్‌ వర్క్‌ వద్దు, స్మార్ట్‌ వర్క్‌ చేయండి.

అమెరికాలో భారీగా ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు

అమెరికాలో భారీగా ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు

అనవసర ఖర్చులు తగ్గించేందుకు బడ్జెట్‌లో కోతలు విధించడమే ప్రథమ లక్ష్యమని ప్రకటించిన అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆలోచనలను కార్యరూపంలోకి తెచ్చేందుకు కసరత్తు మొదలైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి