• Home » Eluru

Eluru

Dwarka Tirumala: ద్వారకా తిరుమలలో వైభవంగా వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు

Dwarka Tirumala: ద్వారకా తిరుమలలో వైభవంగా వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు

ఏలూరు జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు సోమవారం స్వామివారు కాళీయమర్ధన ఆలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

YCP: ఏలూరులో టీడీపీ వర్గీయులపై వైసీపీ నాయకుల దాడి

YCP: ఏలూరులో టీడీపీ వర్గీయులపై వైసీపీ నాయకుల దాడి

ఏలూరు: నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరాచకం సృష్టించారు. 40వ డివిజన్‌లో టీడీపీ వర్గీయులపై దాడి చేశారు. తెలుగుదేశం సానుభూతి పరుడు చీపుర్లు గణేష్‌పై కోడి కత్తితో వైసీపీ దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో గణేష్ గొంతు వద్ద తీవ్ర గాయమైంది.

AP Elections : ఏలూరులో ఎండలకు భయపడి సమయానికి ముందే చేరుకున్న ఓటర్లు..!

AP Elections : ఏలూరులో ఎండలకు భయపడి సమయానికి ముందే చేరుకున్న ఓటర్లు..!

ఈ ఎండల్లో కష్టమైన పనే. అందుకే ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటే ఓటు త్వరగా వినియోగించుకుని ఇళ్ళకు తిరిగి వెళ్ళవచ్చనే ఆలోచనలో ఉన్నారు

TG: బాబు సీఎం కావాలని నాలుక కోసుకున్నాడు..

TG: బాబు సీఎం కావాలని నాలుక కోసుకున్నాడు..

: ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఓ వ్యకి హైదరాబాద్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో నాలుక కోసుకున్నారు. ఏపీలోని ఏలూరు జిల్లా పోలవరం మండలం, గూటల గ్రామానికి చెందిన చేడల మహేశ్‌ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

AP Election 2024:  ఈ సైకో ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలి.. జగన్‌పై చంద్రబాబు విసుర్లు

AP Election 2024: ఈ సైకో ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలి.. జగన్‌పై చంద్రబాబు విసుర్లు

రాష్ట్రాన్ని అపహస్యం చేసి.. గంజాయి మయంగా చేశారని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు( Nara Chandrababu Naidu) ఆరోపించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం దోపిడీ, అరాచకాలకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. మీరు వేసే ఓటు మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటవుతుందని ఉద్ఘాటించారు.

Nara Lokesh: రెండో సంతకంతో ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తాం

Nara Lokesh: రెండో సంతకంతో ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తాం

టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే.. రెండో సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఆదివారం ఏలూరులో నిర్వహించిన చర్చ కార్యక్రమంలో నారా లోకేశ్ పాల్గొన్నారు.

AP Elections 2024:జగన్ నీ టైమ్ అయిపోయింది ..  ఆ రెండు సింహాల మధ్య నలిగిపోతావ్.. నారా లోకేష్ మాస్ వార్నింగ్

AP Elections 2024:జగన్ నీ టైమ్ అయిపోయింది .. ఆ రెండు సింహాల మధ్య నలిగిపోతావ్.. నారా లోకేష్ మాస్ వార్నింగ్

సీఎం జగన్ (CM Jagan) నీ టైమ్ అయిపోయిందని.. ఈనెల 13న రెండు సింహాలు( చంద్రబాబు, పవన్ కళ్యాణ్) మధ్య నలిగిపోవడం ఖాయమని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) హెచ్చరించారు. సింహాం సింగిల్‌గా వస్తుందని జగన్ మాటిమాటికీ అంటున్నారని.. కానీ ఆ రెండు సింహాల మధ్య నలిగి పోతాడని మాస్ వార్నింగ్ ఇచ్చారు.

AP Elections: రాజధాని నిర్మాణం చేసుకోలేని దౌర్భాగ్యస్థితిలో ఉన్నాం: పురందేశ్వరి

AP Elections: రాజధాని నిర్మాణం చేసుకోలేని దౌర్భాగ్యస్థితిలో ఉన్నాం: పురందేశ్వరి

Andhrapradesh: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలంలో రాజమండ్రి ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి, గోపాలపురం కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. గడిచిన ఐదు సంవత్సరాలలో రాష్ట్రం ఏ మాత్రం అభివృద్ధి చెందలేదని విమర్శించారు. పంచాయతీ నిధులు దారి మళ్ళించారని ఆరోపించారు. ఈ వర్గానికి సంపూర్ణ న్యాయం చేయని పరిపాలన సాగించారన్నారు.

CM Jagan:  భీమవరంలో జగన్ సిద్ధం సభ.. జనం కోసం నేతలు ఆపసోపాలు

CM Jagan: భీమవరంలో జగన్ సిద్ధం సభ.. జనం కోసం నేతలు ఆపసోపాలు

భీమవరం: ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం భీమవరంలో ‘మేమంతా సిద్ధం’ సభ నిర్వహించనున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉంగుటూరు మండలం నారాయణపురం చేరుకున్న సీఎం సోమవారం రాత్రి బస ఇక్కడే చేశారు.

నాయి బ్రాహ్మణులపై పుట్టా మహేష్ వరాల జల్లు

నాయి బ్రాహ్మణులపై పుట్టా మహేష్ వరాల జల్లు

నాయి బ్రాహ్మణులపై ఏలూరు కూటమి ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ వరాల జల్లు కురిపించారు. శుక్రవారం నగరంలో నాయి బ్రాహ్మణ సాధికార సమితి ఆధ్వర్యంలో మహసభ ఏర్పాటు చేశారు. ఈ సభకు మహేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి