• Home » Eluru

Eluru

Godavari: పెరుగుతున్న గోదావరి వరద... పలు గ్రామాలు జలదిగ్బంధం

Godavari: పెరుగుతున్న గోదావరి వరద... పలు గ్రామాలు జలదిగ్బంధం

Andhrapradesh: ఏపీలో గోదావరి మహోగ్రరూపం దాల్చుతోంది. భారీ వర్షాలతో గోదావరి వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గోదావరి వరద పెరుగుతోంది. వేలేరుపాడు మండలం రుద్రంకోటతో పాటు పలు గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి.

Rain Alert: ఏలూరు జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన..

Rain Alert: ఏలూరు జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన..

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఏలూరులో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు ఏలూరు సీఆర్‌రెడ్డి కాలేజ్ హెలిపాడ్‌కు చేరుకుని ఆర్‌టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ వద్ద తమ్మిలేరును పరిశీలిస్తారు. అనంతరం సీఆర్‌రెడ్డి కాలేజ్ ఆడిటోరియంలో వరదలకు నష్టపోయిన రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు.

Janasena: జనసేన జెండాకు ఘోర అవమానం.. భగ్గుమన్న జనసైనికులు

Janasena: జనసేన జెండాకు ఘోర అవమానం.. భగ్గుమన్న జనసైనికులు

Andhrapradesh: అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు ఎంతటి అహంకారాన్ని చూపించారు... ఘోరంగా ఓడిపోయి అధికారం కోల్పోయినప్పటికీ ఆ పార్టీ నేతల్లో అహంకారం ఏమాత్రం తగ్గలేదు. కూటమి ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలుతూనే ఉన్నారు. అధికార పార్టీ నేతలను ఇబ్బందులకు గురిచేయాలని శతవిధాలుగా యత్నిస్తూనే ఉన్నారు.

AP News: ఈ జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు రేపు సెలవు

AP News: ఈ జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు రేపు సెలవు

రాష్ట్రంలోని పలు ప్రాంతాలు వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్నాయి. బంగాళఖాతంలో అల్పపీడనం కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపు(సోమవారం) పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులు ప్రకటించారు.

YSRCP: ఏలూరులో వైసీపీకి ఊహించని షాక్!

YSRCP: ఏలూరులో వైసీపీకి ఊహించని షాక్!

Andhrapradesh: ఏపీలో వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేసి ఏపీ ప్రజలు ఇచ్చిన బిగ్ షాక్ నుంచి కోలుకోకముందే.. నేతలు సైతం ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో వైసీపీని మరింత షాక్‌లోకి నెట్టేస్తోంది. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు, సీనియర్లు పార్టీకి టాటా చెప్పేసిన పరిస్థితి.

TDP: టీడీపీలో చేరిన మేయర్ దంపతులు

TDP: టీడీపీలో చేరిన మేయర్ దంపతులు

గత ఎన్నికల్లో వైసీపీని ప్రజలు తిరస్కరించారని మంత్రి నారా లోకేశ్ గుర్తుచేశారు. అయినప్పటికీ ఆ పార్టీకి గుణపాఠం రాలేదని, బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ కాలం వెళ్లదీస్తోందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.

DSP Sravan Kumar: వివాహితపై అత్యాచారయత్నం చేసిన ముగ్గురి అరెస్టు..

DSP Sravan Kumar: వివాహితపై అత్యాచారయత్నం చేసిన ముగ్గురి అరెస్టు..

ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహితపై అత్యాచారయత్నానికి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ వెల్లడించారు. మహిళలపై అత్యాచారాలు, హత్యాచారాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని డిఎస్పీ హెచ్చరించారు.

Crime News: వడ్డీ వ్యాపారి ధన దాహానికి వివాహిత బలి..

Crime News: వడ్డీ వ్యాపారి ధన దాహానికి వివాహిత బలి..

వడ్డీ వ్యాపారి ఆగడాలకు ఓ వివాహిత బలై పోయింది. నలుగురిలో వడ్డీ వ్యాపారి చేసిన అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది.

AP News: మాదకద్రవ్యాల నిర్మూలన కోసం అధికారుల ప్రయత్నం ఫలించేనా?

AP News: మాదకద్రవ్యాల నిర్మూలన కోసం అధికారుల ప్రయత్నం ఫలించేనా?

Andhrapradesh: ఏలూరులో మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన ర్యాలీ నిర్వహించారు. మంగళవారం ఉదయం ఏలూరు కలెక్టరేట్ నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ వెట్రి సెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ మొక్కల నాటారు.

Alla Nani: ఆళ్ల నాని రాజీనామా వెనుక ఏం జరిగింది.. వాట్ నెక్స్ట్!?

Alla Nani: ఆళ్ల నాని రాజీనామా వెనుక ఏం జరిగింది.. వాట్ నెక్స్ట్!?

ఏలూరులో వైసీపీకి బిగ్‌ షాక్‌.. ఆ పార్టీనే కొన్నేళ్లుగా అంటి పెట్టుకుని వీర విధేయనేతగా వ్యవహరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వైసీపీ పదవులన్నింటికీ రాజీనామా చేశారు. ఇక ముందు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనేదిలేదని ప్రకటించారు. దీంతో ఏలూరులో వైసీపీ దాదాపు ఖాళీ అయ్యింది. ఇంతకుముందే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి