Home » Elon Musk
ఎక్స్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. భారత్లో ఎక్స్ ప్రీమియం ప్లాన్ ధరలు పెంచినట్లు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇప్పటికే కొత్త ధరల ప్రకారం ఎంత చెల్లించాలంటే..
టెస్లా అధినేత మస్క్ ఎప్పటికీ అమెరికా అధ్యక్షుడు కాలేరని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆయన అమెరికాలో పుట్టిన పౌరుడు కాడని స్పష్టం చేశారు. అధ్యక్ష బాధ్యతలు మస్క్ చేతుల్లోకి వెళతాయన్న వార్తలను తోసిపుచ్చారు.
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగొచ్చే తేదీ మళ్లీ వాయిదా పడింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న సునీత, ఆమె సహచర వ్యోమగామి బుచ్ విల్మోర్ను మార్చి 2025 లోపు తీసుకురావడం సాధ్యం కాదని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మంగళవారం ప్రకటించింది. వచ్చే మార్చిలోపు రాకపోతే ఏమవుతుందంటే..
సంతానోత్పత్తి రేటు ఏ దేశంలోనైనా 2.1 శాతానికి మించి ఉండాలని ఎలన్ మస్క్ తెలిపారు. ఇదే విషయాన్ని కొన్ని రోజుల క్రితం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నాగపూర్లో ఆ సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రస్తావించారు. భారతదేశంలో సంతానోత్పత్తి తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ జనాభా శాస్త్రం ప్రకారం సంతానోత్పత్తి రేటు 2.1 శాతానికి మించి ఉండాలని సూచించారు. ఈ అంశం దేశంలో తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైంది. ఓవైసీతో పాటు కాంగ్రెస్కు చెందిన కొందరు నేతలు..
నానాటికీ తగ్గిపోతున్న సంతానోత్పత్తి రేటు కారణంగా సింగపూర్తొ పాటు పలు దేశాలు అంతరించిపోతాయని వార్నింగ్ ఇచ్చాడు.
ఇటివల 16 ఏళ్లలోపు యువకులకు ఆస్ట్రేలియాలో సోషల్ మీడియాను నిషేధించే చట్టాన్ని తీసుకొచ్చారు. దీనిపై ఎక్స్ ఓనర్ ఎలాన్ మస్క్ విమర్శలు చేయగా, ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ స్పందించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
భారత్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ ప్రశంసలు కురిపించారు. ‘భారత్లో ఒక్క రోజులో ఎలా 640 మిలియన్ ఓట్లు లెక్కించారు’ అని ఎక్స్ వేదికగా కామెంట్ చేశారు.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావడంలో టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మస్క్ సంపద భారీగా పెరుగుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల రోజు నుంచి ఇప్పటివరకు టెస్లా షేర్ ఏకంగా 40 శాతం పెరిగింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపిన ఎలన్ మస్క్ తను అనుకున్న విధంగానే ట్రంప్ను గెలిపించారు. ఇక, ఇప్పుడు ఆయన భవిష్యత్తు ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ఇటీవల మస్క్ తన వ్యాఖ్యల ద్వారా ప్రపంచాన్ని నివ్వెరపరిచారు. ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు.
అమెరికా, ఇరాన్ అంతర్యుద్ధం వేళ కీలక పరిణామం జరిగింది. ఐక్యరాజ్యసమితికి ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవానితో అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భేటీ అయ్యారు.