• Home » Election Commission

Election Commission

Supreme Court: పరిగణనలోకి ఆధార్‌ కూడా..

Supreme Court: పరిగణనలోకి ఆధార్‌ కూడా..

ఎన్నికల కమిషన్‌ బిహార్‌లో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

Election Commission: ఈసీ అధికారాలు అపరిమితమా?

Election Commission: ఈసీ అధికారాలు అపరిమితమా?

అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలవడానికి కేవలం 2నెలల ముందు బిహార్‌ ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసమని ఎన్నికల సంఘం(ఈసీ) చేపట్టిన ‘స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)’పై వివాదం ముదురుతోంది.

Chief Justices: జమిలి ఎన్నికలు రాజ్యాంగబద్ధమే

Chief Justices: జమిలి ఎన్నికలు రాజ్యాంగబద్ధమే

లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన ఒక దేశం-ఒకే ఎన్నిక విధానం రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు సీజేఐలు పేర్కొన్నారు.

ADR Petition: బిహార్‌లో ఓటర్ల జాబితాపై సమీక్షపై సుప్రీంకోర్టులో ఏడీఆర్‌ పిటిషన్‌

ADR Petition: బిహార్‌లో ఓటర్ల జాబితాపై సమీక్షపై సుప్రీంకోర్టులో ఏడీఆర్‌ పిటిషన్‌

కేంద్ర ఎన్నికల కమిషన్‌ బిహార్‌లో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సమీక్ష స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ఎస్ఐఆర్‌ రాజ్యాంగ వ్యతిరేకమని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రీఫార్మ్స్‌ ఏడీఆర్‌ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దానివల్ల లక్షలాది మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోతారని తెలిపింది.

YSRCP leaders Meets EC: బ్యాలెట్ విధానంలో ఎన్నికలు.. వైవీ సుబ్బారెడ్డి డిమాండ్

YSRCP leaders Meets EC: బ్యాలెట్ విధానంలో ఎన్నికలు.. వైవీ సుబ్బారెడ్డి డిమాండ్

YSRCP leaders Meets EC: ఏపీలో సాయంత్రం 6 గంటల తర్వాత ఎక్కువ నియోజకవర్గాలలో పోలింగ్ శాతం పెరిగిందని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సాయంత్రం 6 గంటల తర్వాత జరిగిన పోలింగ్‌లో దాదాపు 50 లక్షలు ఓట్లు పోలయ్యాయని.. దీనిపై ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు.

Digital Voting App: బిహార్‌లో మొబైల్‌ ఈ-ఓటింగ్‌

Digital Voting App: బిహార్‌లో మొబైల్‌ ఈ-ఓటింగ్‌

దేశంలో ఓటర్ల సౌకర్యం కోసం ఎన్నికల కమిషన్‌ ఎన్నో సదుపాయాలు కల్పిస్తోంది. అందులో నూతనంగా తీసుకొచ్చిన మొబైల్‌ ఈ-ఓటింగ్‌ ఒకటి. దీనిని దేశంలోనే తొలిసారి బిహార్‌లో ప్రారంభించారు. దీంతో మొబైల్‌ యాప్‌ ద్వారా ఓటు వేసే అవకాశం బిహార్‌ ఓటర్లకు దక్కింది.

Election Commission: ఓటర్లకు బర్త్‌ సర్టిఫికెట్‌ ఇక తప్పనిసరి!

Election Commission: ఓటర్లకు బర్త్‌ సర్టిఫికెట్‌ ఇక తప్పనిసరి!

ఓటర్లకు పుట్టిన తేదీ, జన్మించిన ప్రదేశంతో కూడిన ధ్రువపత్రాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది.

Election Commission: ఎన్నికల ఫుటేజీలను 45 రోజుల తర్వాత తొలగించండి: ఈసీ

Election Commission: ఎన్నికల ఫుటేజీలను 45 రోజుల తర్వాత తొలగించండి: ఈసీ

ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, సీసీ కెమెరా ఫుటేజీల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది.

CEO Sudarshan Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై సీఈవో సుదర్శన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

CEO Sudarshan Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై సీఈవో సుదర్శన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు రాష్ట్ర అసెంబ్లీ తమకు గెజిట్ పంపించిందని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఆ గెజిట్ తాము యథాతథంగా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామని సీఈవో సుదర్శన్‌రెడ్డి అన్నారు.

Election Commission: ఇక అన్ని పోలింగ్‌ స్టేషన్ల నుంచి వెబ్‌కాస్టింగ్‌

Election Commission: ఇక అన్ని పోలింగ్‌ స్టేషన్ల నుంచి వెబ్‌కాస్టింగ్‌

పోలింగ్‌ జరుగుతున్న తీరును మరింత నిశితంగా పరిశీలించడానికి నూరు శాతం వెబ్‌కాస్టింగ్‌ విధానాన్ని అమలు చేయాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి