Home » Election Campaign
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఎన్నికల సిబ్బందికి జిల్లా కలెక్టర్ అరుణ్బాబు ఆధ్వర్యంలో పోలింగ్ సామ గ్రిని ఆదివారం అందజేశారు. పెనుకొండ నియోజకవర్గంలో ని 265 పోలింగ్ కేంద్రాలకు 318 మంది పీఓలు, 318మంది ఏపీఓలు, 1272మంది ఓపీఓలను నియమించారు. వారందరూ వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సామ గ్రితో తరలివెళ్లారు. నియోజకకర్గంలో మొత్తం 31 సమస్యాత్మ క కేంద్రాలను గుర్తించారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 2132మంది పోస్టల్ బ్యాలెట్ను సద్వినియోగం చేసుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం జరుగనున్న పోలింగ్ పారదర్శకంగా ఉండేలా చర్యలు చేపట్టినట్లు, సర్వం సిద్ధం చేసినట్లు ఎన్నికల డీటీ రెడ్డి శేఖర్ తెలిపారు. పట్టణంలోని ఎంజీఎం ఉన్నత పాఠశాలలో ఆదివారం పో లింగ్ సిబ్బందికి ఈవీఎంలు అందించా రు. హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా 32 సెక్టార్లలో 253 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో 192 కేంద్రాల్లో వెబ్ టెలికాస్ట్కు ఏర్పాటుకు రూపుదిద్దుకుంది.
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎప్పుడూ మిత్రపక్షంగా తాను పరిగణించలేదని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఆయన మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని ఓ వార్తాచానల్కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
నాపై చేసిన ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలి. అలా చేస్తే నా యావదాస్తిని రాసిస్తా. బీజేపీ మ్యానిఫెస్టోలో బీసీల కోసం ఒక్క అంశాన్నీ చేర్చలేదు.
లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని మైనారిటీలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారా? గత పదేళ్లుగా బీఆర్ఎ్సకు మద్దతుగా నిలిచిన ముస్లింలు ఈసారి హస్తం పార్టీకి అండగా ఉండాలనుకుంటున్నారా?
పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులకు ఎమ్మెల్యేల నుంచి సహకారం అందడంలేదా? తమ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎంపీ అభ్యర్థికి మెజారిటీ వచ్చేలా దగ్గరుండి చూసుకోవాల్సిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు (అసెంబ్లీ
భౌగోళికంగా తెలుగు రాష్ట్రాలకు గుమ్మంలా భావించే ఖమ్మం నియోజకవర్గం మొదటి నుంచీ కాంగ్రె్సకు కంచుకోటగా నిలుస్తోంది. గతంలో జలగం వెంగళరావు, నాదెండ్ల భాస్కరరావు
‘‘పుట్టేది ఒక్కసారే.. చనిపోయేది ఒక్కసారే.. మమ్మల్ని భయపెట్టి లొంగదీసుకునేందుకు ప్రధాని మోదీ ప్రయత్నించారు. తల తెగిపడినా సరే మోదీ ముందు తలవంచం. కేసీఆర్ పాలన అంటే పదేళ్ల నిజం.. బీజేపీ పాలన పదేళ్ల
వైసీపీ పాలన అన్ని రంగాల్లో విఫల మైందని.... రాష్ట్రంలో సైకో ప్రభుత్వం పోయి, చంద్ర బాబు రావాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుం డుమల తిప్పేస్వామి, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు పేర్కొన్నారు. వారు శనివారం అగళి మండల కేంద్రంలో అనంతరం రామాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ.... మడకశిర ప్రాంతానికి పరిశ్రమలు, సాగునీరు, తాగునీరు రావాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని కోరారు.
పెనుకొండ నియోజకవర్గంలో వైసీపీ వారికి ఓటమి భయం పుట్టుకుందని పెనుకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. రొద్దం మండల పరిధిలోని ఆర్ మరువపల్లిలో శనివారం టీడీ పీ నాయకుడు నరసింహులు స్వగృహంలో ఆమె టీడీపీ స్థానిక నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ... ప్రతి కా ర్యకర్త సోమవారం జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ వి జయానికి సైనికుడిలా పనిచేయాల ని కోరారు. గ్రామాల్లో అత్యధికంగా పోలింగ్ జరిగేలా పనిచేయా లని... తనకు, బీకేకు ఓట్లు పడేలా కృషిచేయాలన్నారు.