Home » Eknath Shinde
Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి బంపర్ విక్టరీ కొట్టింది. ఊహించని దాని కంటే భారీ విజయం సాధించిన ఎన్డీయే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పనుల్లో బిజీ అయిపోయింది.
కొప్రి పచ్పఖాడి నియోజకవర్గంలో లక్షా 20 వేల పైచిలుకు ఓట్ల అధిక్యంతో గెలిచిన అనంతరం షిండే మాట్లాడుతూ, బాలాసాహెబ్ థాకరే శివసేన ఏదో ఈరోజు ప్రజలే తీర్పుచెప్పారని అన్నారు. కామన్మెన్ను సూపర్మెన్ చేయాలన్నదే తమ కోరిక అని అన్నారు.
Maharashtra Elections: మహారాష్ట్ర రాజకీయాలు క్షణక్షణానికి వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఆ స్టేట్ పాలిటిక్స్లో ఊహించని ట్విస్ట్ వచ్చింది. ఏంటా ట్విస్ట్? అనేది ఇప్పుడు చూద్దాం..
ప్రజా సంక్షేమానికి కృషి చేయడంతోనే ప్రజలు తమను ఈ ఎన్నికల్లో ఆదరించారని.. తమ విజయానికి ఇదే కారణమని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఉద్ధాటించారు.
కేకే సర్వే మరోసారి నిజమైంది. మహారాష్ట్రలో మహాయుతి కూటమిదే అధికారం అని సర్వే సంస్థ స్పష్టం చేసింది. ఆ మేరకు కూటమి లీడ్లో కొనసాగుతోంది. మహారాష్ట్రలో మహాయుతికి 225 స్థానాలు వస్తాయని కేకే అంచనా వేశారు. ఊహించినట్టే కూటమి అన్ని స్థానాల్లో లీడ్లో ఉంది.
అధికార మహాయుతి కూటమి, విపక్ష మహా వికాస్ అఘాడి మధ్య పోటీ నువ్వా-నేనా అనే రితిలో ఉండనుండదనే అంచనాల మధ్య ప్రధానంగా 5 నియోజకవర్గలపైనే అందరి దృష్టి నెలకొంది. ఇక్కడ పోటీ మహా సంగ్రామాన్నే తలపించనుందని చెబుతున్న ఆ నియోజకవర్గాలపై ఓ ఫోకస్.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంపై ఈసీ ఘట్టి నిఘా వేసింది. ప్రచారంలో పాల్గొంటున్న ఏ ఒక్క నేతను వదిలిపెట్టకుండా అధికారులు వారి బ్యాగేజీలను తనిఖీ చేస్తున్నారు.
ఎన్సీపీ, శివసేనలో చీలికల తర్వాత మొదటిసారి శాసనసభ ఎన్నికల్లో పోటీపడుతున్నారు. పార్టీ చీలికల తర్వాత మహారాష్ట్ర రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. శివసేనలోని ఒక వర్గానికి ఏక్నాథ్ షిండే నేతృత్వం వహిస్తుండగా, మరో వర్గానికి ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వం వహిస్తున్నారు. ఎన్సీపీ కూడా శరద్ పవార్, అజిత్ పవార్గా విడిపోయాయి. ఒకే పార్టీ రెండుగా చీలిపోవడంతో కొన్ని నియోజకవర్గాల్లో..
'ఇంపోర్ట్ మాల్' అంటూ సావంత్ మాట్లాడటంపై షైన ఎన్సీ అభ్యంతరం తెలిపారు. మహిళల గౌరవంపై జరుపుతున్న దాడిగా దీనిని పేర్కొన్నారు. శివసేన (యూబీటీ) నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశించారు. గతంలో సావంత్ తనను కూడా ప్రచారం కోసం తీసుకువెళ్లారని గుర్తుచేశారు.
ఈ ఏడాది లోక్సభ ఎన్నికల్లో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ను ఓడించగా, మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో పవార్ వర్సెస్ పవార్ (అజిత్ పవార్-యుగేంద్ర పవార్) మధ్య బారామతిలో ఆసక్తికరమైన పోటీ నెలకొంది.