Home » Eknath Shinde
అకాల వర్షాలతో మహారాష్ట్ర రైతులు ఇబ్బందులు పడుతున్న వేళ అయోధ్యకు వెళ్లడమేంటని రౌత్ ప్రశ్నించారు.
అయోధ్యలో భవ్యమైన రామమందిరం నిర్మించాలన్న శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే స్వప్నం నెరవేరుతోందని చెప్పారు.
ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. మహిళా సమ్మాన్ యోజన (Mahila Samman Yojana) కింద అన్ని రకాల బస్సు ప్రయాణాల్లో 50 శాతం డిస్కౌంట్(50 per cent travel discount) ఇవ్వాలని నిర్ణయించింది.
మహారాష్ట్రలో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు.
మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే(Eknath Shinde) కీలక నిర్ణయం తీసుకున్నారు.
హిందుత్వవాది, స్వాతంత్ర్య సమరయోధుడు దివంగత వినియాక్ దామోదర్ సావర్కర్ గౌరవార్ధం థానేలో 'సావర్కర్ గౌరవ్ యాత్ర' ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే..
మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాకరేను ముంబైలోని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే..
దివంగత వినాయక్ దామోదర్ సావర్కర్ (Vinayak Damodar Savarkar)ను అవమానిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
తమ మధ్య ఏ విభేదాలూ లేవన్నట్లే దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ థాకరే ముచ్చటించుకుంటూ కనపడటంతో షాక్ అవడం చూసేవారి వంతయింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గాన్ని నిజమైన శివసేనగా భారత ఎన్నికల కమిషన్ ఇటీవల గుర్తించడంతో..