• Home » Eknath Shinde

Eknath Shinde

Kolhapur clashes: కొల్హాపూర్‌లో ఉద్రిక్తత... ఇరువర్గాల ఘర్షణ, పోలీసుల లాఠీచార్జి

Kolhapur clashes: కొల్హాపూర్‌లో ఉద్రిక్తత... ఇరువర్గాల ఘర్షణ, పోలీసుల లాఠీచార్జి

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌‌లో బుధవారంనాడు ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తతలు చేటుచేసుకున్నాయి. సోషల్‌ మిడియాలో వచ్చిన వివాదాస్పద పోస్ట్ ఒకటి ఈ ఘర్షణలకు దారితీసింది. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి జరిపారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎస్‌డీఆర్ఎఫ్, ఆర్ఏఎఫ్ బృందాలను రప్పించారు.

Eknath Shinde: ఏ ఎన్నికలొచ్చినా మా దోస్తీ చెక్కుచెదరదు..!

Eknath Shinde: ఏ ఎన్నికలొచ్చినా మా దోస్తీ చెక్కుచెదరదు..!

భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా శివసేన, బీజేపీ కలిసికట్టుగా పోటీ చేస్తాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్నారు. తాను, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదివారం రాత్రి ఢిల్లీలో హోం మంత్రి అమిత్‌షాను కలిసినట్టు ఓ ట్వీట్‌లో షిండే తెలిపారు.

Maharashtra-karnataka Water dispute: మా వాటా జలాలు ఇమ్మంటూ షిండేకు సిద్ధరామయ్య లేఖ

Maharashtra-karnataka Water dispute: మా వాటా జలాలు ఇమ్మంటూ షిండేకు సిద్ధరామయ్య లేఖ

మహారాష్ట్ర, కర్ణాటక మధ్య జలాల పంపిణీ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. వరనా/కొయినా రిజర్వాయర్ నుంచి కృష్ణా నదికి 2.00 టీఎంసీల జలాలు, ఉజ్జయిని రిజర్వాయర్ నుచి భీమా నదికి 3.00 టీఎంసీల నీటిని వదలాల్సిందిగా సంబంధిత అధికారుల ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌ నాథ్ షిండేకు బుధవారంనాడు ఒక లేఖ రాశారు.

Maharashtra: అన్నదాతకు ఏటా రూ.12,000.. షిండే సర్కార్ కీలక ప్రకటన

Maharashtra: అన్నదాతకు ఏటా రూ.12,000.. షిండే సర్కార్ కీలక ప్రకటన

ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారంనాడు ఒక కొత్త ఆర్థిక పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని కోటి మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.6,000 చెల్లిస్తుంది. ఇంతే మొత్తంలో మరో రూ.6,000 కేంద్ర అందించాలని నిర్ణయించింది. దీంతో మహారాష్ట్ర రైతులు ఏటా రూ.12,000 పొందుతారు.

Uddhav Thackeray: ఎన్నికలకు పోదాం... సవాలు విసిరిన ఉద్ధవ్

Uddhav Thackeray: ఎన్నికలకు పోదాం... సవాలు విసిరిన ఉద్ధవ్

ముంబై: శివసేన రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చిన మరుసటి రోజే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే తమ ప్రత్యర్థి వర్గమైన ఏక్‌నాథ్‌ షిండేకు, బీజేపీకి సవాల్ విసిరారు. తాజా ఎన్నికలకు వెళ్దామని ఛాలెంజ్ చేశారు.

Maharashtra : ఇది వ్యక్తిగత పోరు కాదు.. సుప్రీంకోర్టు తీర్పుపై ఉద్ధవ్ థాకరే స్పందన..

Maharashtra : ఇది వ్యక్తిగత పోరు కాదు.. సుప్రీంకోర్టు తీర్పుపై ఉద్ధవ్ థాకరే స్పందన..

మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) రాజీనామా చేసి ఉండకపోతే, ఆయనను ఆ పదవిలో పునఃప్రతిష్ఠించి

Uddhav Thackeray: సుప్రీంకోర్టులో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ఊరట

Uddhav Thackeray: సుప్రీంకోర్టులో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ఊరట

సుప్రీంకోర్టులో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ఊరట లభించింది. శివసేన వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఏక్ నాథ్ షిండే చీఫ్ విఫ్ నియామకం చెల్లదని, అది చట్ట వ్యతిరేకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పార్టీలో విభేదాలను పార్టీలోనే పరిష్కరించుకోవాలి తప్ప గవర్నర్ జోక్యం తగదని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది.

Piyush Goyal: సీఎంగా ఆయనే ఉంటారు, కలిసే ఎన్నికలకు వెళ్తాం..

Piyush Goyal: సీఎంగా ఆయనే ఉంటారు, కలిసే ఎన్నికలకు వెళ్తాం..

న్యూఢిల్లీ: శివసేనతో పొత్తు కొనసాగుతుందని, రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలిసికట్టుగానే తాము పోటీ చేస్తామని బీజేపీ స్పష్టత ఇచ్చింది. షిండే సీఎంగా కొనసాగుతారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

Metro Trains: మెట్రో ప్రయాణికులకు శుభవార్త... 25 శాతం రాయితీ

Metro Trains: మెట్రో ప్రయాణికులకు శుభవార్త... 25 శాతం రాయితీ

ముంబైవాసులకు మహారాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మే 1వ తేదీ నుంచి ముంబై మెట్రో రైళ్లలో 25 శాతం టిక్కెట్ రాయితీతో ప్రయాణించవచ్చని ..

Maharashtra: షిండేతో 33 మంది ఎమ్మెల్యేల సంప్రదింపులు, మంత్రి సంచలన వ్యాఖ్యలు

Maharashtra: షిండేతో 33 మంది ఎమ్మెల్యేల సంప్రదింపులు, మంత్రి సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారబోతోందా? శివసేన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తో రెండు విపక్షాలకు చెందిన...

తాజా వార్తలు

మరిన్ని చదవండి