• Home » Eknath Shinde

Eknath Shinde

Maharashtra : రెండు కీలక వంతెనల పేర్లు మార్చిన మహారాష్ట్ర ప్రభుత్వం

Maharashtra : రెండు కీలక వంతెనల పేర్లు మార్చిన మహారాష్ట్ర ప్రభుత్వం

మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం రెండు ముఖ్యమైన వంతెనలకు పేర్లను మార్చింది. వెర్సోవా-బాంద్రా సీ లింక్‌ వంతెనకు వీర్ సావర్కర్ సేతు అని నామకరణం చేసింది. అదేవిధంగా ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ వంతెనకు అటల్ బిహారీ వాజ్‌పేయీ స్మృతి నవ సేవ అటల్ సేతు అని పేరు పెట్టింది. రాష్ట్ర మంత్రి సుధీర్ ముంగంటివార్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ వంతెనలకు భరత మాత ముద్దు బిడ్డల పేర్లు పెట్టినందువల్ల వివాదాలకు తావులేదన్నారు.

Shiv Sena foundation Day: చీలిక తర్వాత తొలిసారి శివసేన వ్యవస్థాపక దినోత్సవం

Shiv Sena foundation Day: చీలిక తర్వాత తొలిసారి శివసేన వ్యవస్థాపక దినోత్సవం

శివసేన వ్యవస్థాపక దినోత్సవం ఈనెల 19న పోటాపోటీగా నిర్వహించేందుకు అటు ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన, ఉద్ధవ్ థాకరే సారథ్యంలో శివసేన యూబీటీ సిద్ధమవుతున్నాయి.

Shiv sena Advertisement: నష్టనివారణ కోసం షిండే శివసేన మరో యాడ్.. ఇందులో ఏముందంటే..?

Shiv sena Advertisement: నష్టనివారణ కోసం షిండే శివసేన మరో యాడ్.. ఇందులో ఏముందంటే..?

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శివసేన మంగళవారంనాడు పత్రికల్లో ఇచ్చిన ఫుల్ పేజీ పత్రికా ప్రకటన వివాదాస్పదం కావడంతో వెంటనే అప్రమత్తమైంది. నష్టనివారణ చర్యలు చేపట్టింది. బుధవారం మరో అడ్వర్‌టైజ్‌మెంట్ ఇచ్చింది. మొదటి యాడ్‌‍లో వచ్చిన విమర్శలను రెండో యాడ్‌లో సరిచేసుకుంది.

Modi Shinde: ఫడ్నవీస్‌ను మించిపోయిన షిండే..?

Modi Shinde: ఫడ్నవీస్‌ను మించిపోయిన షిండే..?

ఏకనాథ్ షిండే సారథ్యంలోని శివసేన ఇచ్చిన ఓ పత్రికా ప్రకటన తాజాగా మహారాష్ట్రలో రాజకీయ వివాదానికి దారితీసింది. ''దేశానికి మోదీ, మహారాష్ట్రకు షిండే'' అనే శీర్షికతో షిండే శివసేన పలు పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటన ఇచ్చింది. ఇందులో బీజేపీ మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రస్తావన కానీ, ఫోటో కానీ ఎక్కడా లేదు.

Kolhapur : కొల్హాపూర్‌లో హింసాకాండ.. కాల్చిపారేయాలంటున్న శివసేన యూబీటీ నేత..

Kolhapur : కొల్హాపూర్‌లో హింసాకాండ.. కాల్చిపారేయాలంటున్న శివసేన యూబీటీ నేత..

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో హింసాకాండ నేపథ్యంలో శివసేన (యూబీటీ) నేత, ఎంపీ సంజయ్ రౌత్సం చలన వ్యాఖ్యలు చేశారు.

Kolhapur clashes: కొల్హాపూర్‌లో ఉద్రిక్తత... ఇరువర్గాల ఘర్షణ, పోలీసుల లాఠీచార్జి

Kolhapur clashes: కొల్హాపూర్‌లో ఉద్రిక్తత... ఇరువర్గాల ఘర్షణ, పోలీసుల లాఠీచార్జి

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌‌లో బుధవారంనాడు ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తతలు చేటుచేసుకున్నాయి. సోషల్‌ మిడియాలో వచ్చిన వివాదాస్పద పోస్ట్ ఒకటి ఈ ఘర్షణలకు దారితీసింది. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి జరిపారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎస్‌డీఆర్ఎఫ్, ఆర్ఏఎఫ్ బృందాలను రప్పించారు.

Eknath Shinde: ఏ ఎన్నికలొచ్చినా మా దోస్తీ చెక్కుచెదరదు..!

Eknath Shinde: ఏ ఎన్నికలొచ్చినా మా దోస్తీ చెక్కుచెదరదు..!

భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా శివసేన, బీజేపీ కలిసికట్టుగా పోటీ చేస్తాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్నారు. తాను, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదివారం రాత్రి ఢిల్లీలో హోం మంత్రి అమిత్‌షాను కలిసినట్టు ఓ ట్వీట్‌లో షిండే తెలిపారు.

Maharashtra-karnataka Water dispute: మా వాటా జలాలు ఇమ్మంటూ షిండేకు సిద్ధరామయ్య లేఖ

Maharashtra-karnataka Water dispute: మా వాటా జలాలు ఇమ్మంటూ షిండేకు సిద్ధరామయ్య లేఖ

మహారాష్ట్ర, కర్ణాటక మధ్య జలాల పంపిణీ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. వరనా/కొయినా రిజర్వాయర్ నుంచి కృష్ణా నదికి 2.00 టీఎంసీల జలాలు, ఉజ్జయిని రిజర్వాయర్ నుచి భీమా నదికి 3.00 టీఎంసీల నీటిని వదలాల్సిందిగా సంబంధిత అధికారుల ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌ నాథ్ షిండేకు బుధవారంనాడు ఒక లేఖ రాశారు.

Maharashtra: అన్నదాతకు ఏటా రూ.12,000.. షిండే సర్కార్ కీలక ప్రకటన

Maharashtra: అన్నదాతకు ఏటా రూ.12,000.. షిండే సర్కార్ కీలక ప్రకటన

ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారంనాడు ఒక కొత్త ఆర్థిక పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని కోటి మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.6,000 చెల్లిస్తుంది. ఇంతే మొత్తంలో మరో రూ.6,000 కేంద్ర అందించాలని నిర్ణయించింది. దీంతో మహారాష్ట్ర రైతులు ఏటా రూ.12,000 పొందుతారు.

Uddhav Thackeray: ఎన్నికలకు పోదాం... సవాలు విసిరిన ఉద్ధవ్

Uddhav Thackeray: ఎన్నికలకు పోదాం... సవాలు విసిరిన ఉద్ధవ్

ముంబై: శివసేన రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చిన మరుసటి రోజే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే తమ ప్రత్యర్థి వర్గమైన ఏక్‌నాథ్‌ షిండేకు, బీజేపీకి సవాల్ విసిరారు. తాజా ఎన్నికలకు వెళ్దామని ఛాలెంజ్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి