• Home » Eknath Shinde

Eknath Shinde

Shinde meets PM: మోదీని కుటుంబ సమేతంగా కలిసిన షిండే.. పీఎం దృష్టికి మహారాష్ట్ర వరదలు

Shinde meets PM: మోదీని కుటుంబ సమేతంగా కలిసిన షిండే.. పీఎం దృష్టికి మహారాష్ట్ర వరదలు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఆయన కుటుంబ సభ్యులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని శనివారంనాడిక్కడ కలుసుకున్నారు. షిండే వెంట ఆయన భార్య లతా షిండే, తండ్రి సంభాజీ షిండే, కుమారుడు శ్రీకాంత్, కోడలు రుషాలి, మనుమడు రుద్రాక్ష్ ఉన్నారు.

Shiv Sena and BJP : మహారాష్ట్ర సీఎం షిండే ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. అజిత్ పవార్ చేరికతో ముసలం మొదలైందా?..

Shiv Sena and BJP : మహారాష్ట్ర సీఎం షిండే ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. అజిత్ పవార్ చేరికతో ముసలం మొదలైందా?..

మహారాష్ట్ర ముఖ్యమంత్ర, శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. ఆయన శనివారం ఢిల్లీలో బీజేపీ అగ్ర నేతలతో సమావేశమవుతారని తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్‌సీపీ తన ప్రభుత్వంలో చేరినప్పటి నుంచి శివసేనలో ఆగ్రహం పెల్లుబుకుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్ళడం గమనార్హం.

Shiv Sena MLAs : శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసు..

Shiv Sena MLAs : శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసు..

మహారాష్ట్ర శాసన సభ సభాపతికి సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసు ఇచ్చింది. కొందరు ఎమ్మెల్యేలను శాసన సభ సభ్యత్వాలకు అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై నిర్ణీత కాలంలో నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం ఈ నోటీసును జారీ చేసింది.

Maharashtra : దేవేంద్ర ఫడ్నవీస్‌కు అజిత్ పవార్ షాక్

Maharashtra : దేవేంద్ర ఫడ్నవీస్‌కు అజిత్ పవార్ షాక్

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం నమోదు కాబోతోంది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) నేతృత్వంలోని ఎన్‌సీపీని అణగిమణగి ఉండేలా చేయాలనుకున్న ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ వర్గాలకు గట్టి ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు తెలుస్తోంది.

Uddhav Thackeray : ‘శివసేన’ పేరును మా తాత గారు సూచించారు : ఉద్ధవ్ థాకరే

Uddhav Thackeray : ‘శివసేన’ పేరును మా తాత గారు సూచించారు : ఉద్ధవ్ థాకరే

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) విదర్భ పర్యటనలో రెండో రోజు అత్యంత భావోద్వేగంతో మాట్లాడారు. శివసేన పార్టీ పేరును తన తాత గారు కేశవ్ థాకరే సూచించారని, ఆ పేరును ఎన్నికల కమిషన్ (EC) ఇతరులకు ఇవ్వకూడదని అన్నారు. ఎన్నికల గుర్తుపై ఈసీ నిర్ణయం తీసుకోవచ్చునన్నారు.

Maharashtra: శాఖల్లేని మంత్రులు, ఎందుకీ జాప్యం?.. కారణాలు ఇవేనా?

Maharashtra: శాఖల్లేని మంత్రులు, ఎందుకీ జాప్యం?.. కారణాలు ఇవేనా?

ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో ఏమి జరుగుతోంది? అంతా సవ్యంగానే ఉందా?. మహారాష్ట్ర రాజకీయాల్లో తాజాగా ఈ ప్రశ్నలు చర్చనీయాంశమవుతున్నాయి. ఎన్‌సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ , ఆయన వర్గం ఎమ్మెల్యేలు మహారాష్ట్రలోని ఎన్డీయే ప్రభుత్వంలో చేరి ఇప్పటికి 8 రోజులవుతోంది. అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా, 8 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినప్పటికీ ఇంతవరకూ వారికి శాఖలు కేటాయించలేదు.

NDA Meeting: మహారాష్ట్ర రాజకీయాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి.. ఆ 48 స్థానాలకోసమేనా?

NDA Meeting: మహారాష్ట్ర రాజకీయాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి.. ఆ 48 స్థానాలకోసమేనా?

పార్లమెంట్ ఎన్నికలు సమీస్తున్న నేపథ్యంలో బీజేపీ గెలుపే లక్ష్యంగా పక్కా వ్యూహంతో ముందుకు వెళుతోందా..? మహారాష్ట్రలో అన్ని స్థానాలు గెలుచుకునేందుకు సానుకూల పార్టీలు నేతలతో బీజేపీ చర్చలు జరుపుతోందా? కలిసి వచ్చే వారితో లాబీయింగ్ చేస్తోందా? తాజా మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు అవుననే చెబుతున్నాయి. అందులో భాగంగానే ఎన్డీయే కూటమి సమావేశానికి కలిసివచ్చే పార్టీలు, నేతలను ఎన్డీయే కూటమి సమావేశాలకు ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.

Maharashtra political Crisis:  షిండే పని అంతేనట... ఆదిత్య థాకరే సంచలన జోస్యం

Maharashtra political Crisis: షిండే పని అంతేనట... ఆదిత్య థాకరే సంచలన జోస్యం

మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఇవాళో, రేపో జరగబోతోందంటూ బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఉద్ధవ్ థాకరే వర్గం నేత ఆదిత్య థాకరే బాంబులాంటి కబురు చెప్పారు. ఏక్‌నాథ్ షిండే తో మొదలుపెట్టి ప్రభుత్వంలో భారీ మార్పులు జరగబోతున్నాయని ఆయన జోస్యం చెప్పారు. షిండే సీఎం పదవి ప్రమాదంలో పడిందన్నారు.

Maharashtra : షిండే, ఉద్ధవ్ వర్గాల ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు

Maharashtra : షిండే, ఉద్ధవ్ వర్గాల ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు

శివసేన పార్టీని చీల్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే డిమాండ్లపై మహారాష్ట్ర శాసన సభ సభాపతి రాహుల్ నార్వేకర్శ నివారం స్పందించారు.

Maharashtra Politics: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రాజ్ థాకరే

Maharashtra Politics: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రాజ్ థాకరే

మహారాష్ట్ర రాజకీయాలు ఎవరూ ఊహించని విధంగా వరుస మలుపులు తిరుగుతున్నాయి. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీని అడ్డంగా చీల్చి, ఆ పార్టీ తమదేనంటూ అజిత్‌పవార్ ఈసీని ఆశ్రయించిన వ్యవహారం ఇంకా సద్దుమణగక మునుపే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్‌థాకరే శుక్రవారంనాడు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను కలుసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి