Home » Egypt
మన దేశ విపత్తు స్పందన సత్తా ఎంతో అభివృద్ధి చెందిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. బిపర్జోయ్ తుపాను (Cyclone Biparjoy) గుజరాత్లోని కచ్లో భారీ విధ్వంసం సృష్టించిందని, అయితే ప్రజలు పరిపూర్ణ ధైర్యసాహసాలతో, సర్వసన్నద్ధతతో దీనిని ఎదుర్కొన్నారని చెప్పారు. లక్ష్యం ఎంత పెద్దదైనా, సవాలు ఎంత కఠినమైనదైనా, భారతీయుల సమష్టి శక్తి, ఉమ్మడి బలం ప్రతి సమస్యను పరిష్కరిస్తుందన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఈ నెల 20న రెండు దేశాల పర్యటనకు బయల్దేరబోతున్నారు. ఐదు రోజులపాటు అమెరికా, ఈజిప్టు దేశాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్డెల్ ఫట్టాహ్ ఎల్-సిసిలతో చర్చలు జరుపుతారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో యోగా సెషన్లో పాల్గొంటారు.
కొందరు తెలీక చేస్తే.. మరికొందరు తెలిసి తెలిసి తప్పులు చేస్తుంటారు. అలాగే నిబంధనలు ఉల్లఘించే క్రమంలో చాలా మంది చివరకు ప్రమాదాల బారిన పడడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో కొన్నిసార్లు ఊహించని విధంగా ప్రాణ నష్టం సంభవిస్తుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ దర్శనమిస్తుంటాయి. ప్రస్తుతం..
చాలా మంది అందరిలా కాకుండా ప్రత్యేకంగా ఉండాలని అనుకుంటారు.. కానీ అందుకోసం ఎలాంటి ప్రయత్నాలూ చేయరు. అయితే కొందరు మాత్రం అనుకున్నది సాధించి అందరికీ ఆదర్శంగా నిలుస్తుంటారు. వేషధారణలో భిన్నంగా ఆలోచించేవారు కొందరైతే.. మరికొందరు..
ఈజిప్టు దేశంలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మరణించగా, మరో 16 మంది తీవ్రంగా...
దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాలు గురువారం ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీలోని కర్తవ్యపథ్లో
వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్-సిసిని హాజరుకానున్నారు. ఈ మేరకు
భారత గణతంత్ర వేడులకు ఈసారి ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్-సిసి (Abdel Fattah al-Sisi) ముఖ్య అతిథిగా రాబోతున్నారు
వాతావరణ మార్పులను కట్టడి చేయడంలో సంపన్న దేశాలు అనుసరిస్తున్న విధానాలను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది.
మానవాళి మనుగడకు పెను సవాల్ విసురుతున్న గ్లోబల్ వార్మింగ్ను అరికట్టేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటారెస్ పిలుపునిచ్చారు.