• Home » Egypt

Egypt

Mann ki Baat : ముందే వచ్చిన ‘మన్ కీ బాత్’.. మోదీ ఏం చెప్పారంటే..

Mann ki Baat : ముందే వచ్చిన ‘మన్ కీ బాత్’.. మోదీ ఏం చెప్పారంటే..

మన దేశ విపత్తు స్పందన సత్తా ఎంతో అభివృద్ధి చెందిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. బిపర్‌‌జోయ్ తుపాను (Cyclone Biparjoy) గుజరాత్‌లోని కచ్‌లో భారీ విధ్వంసం సృష్టించిందని, అయితే ప్రజలు పరిపూర్ణ ధైర్యసాహసాలతో, సర్వసన్నద్ధతతో దీనిని ఎదుర్కొన్నారని చెప్పారు. లక్ష్యం ఎంత పెద్దదైనా, సవాలు ఎంత కఠినమైనదైనా, భారతీయుల సమష్టి శక్తి, ఉమ్మడి బలం ప్రతి సమస్యను పరిష్కరిస్తుందన్నారు.

Modi America Visit : ఈ నెల 20 నుంచి మోదీ అమెరికా పర్యటన.. ముఖ్యాంశాలు ఏమిటంటే..

Modi America Visit : ఈ నెల 20 నుంచి మోదీ అమెరికా పర్యటన.. ముఖ్యాంశాలు ఏమిటంటే..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఈ నెల 20న రెండు దేశాల పర్యటనకు బయల్దేరబోతున్నారు. ఐదు రోజులపాటు అమెరికా, ఈజిప్టు దేశాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్డెల్ ఫట్టాహ్ ఎల్-సిసిలతో చర్చలు జరుపుతారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో యోగా సెషన్‌లో పాల్గొంటారు.

Shocking video: వామ్మో! నిషేధిత ప్రాంతంలో వ్యక్తి ఈత కొడుతుండగా.. చివరకు ఉన్నట్టుండి ప్రమాదం ఏ రూపంలో వచ్చిందో మీరే చూడండి..

Shocking video: వామ్మో! నిషేధిత ప్రాంతంలో వ్యక్తి ఈత కొడుతుండగా.. చివరకు ఉన్నట్టుండి ప్రమాదం ఏ రూపంలో వచ్చిందో మీరే చూడండి..

కొందరు తెలీక చేస్తే.. మరికొందరు తెలిసి తెలిసి తప్పులు చేస్తుంటారు. అలాగే నిబంధనలు ఉల్లఘించే క్రమంలో చాలా మంది చివరకు ప్రమాదాల బారిన పడడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో కొన్నిసార్లు ఊహించని విధంగా ప్రాణ నష్టం సంభవిస్తుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ దర్శనమిస్తుంటాయి. ప్రస్తుతం..

Viral News: చేతులకు సంకెళ్లు వేసి మరీ నదిలోకి వదిలేస్తే.. నీళ్లలో మునిగిపోయి చావడం ఖాయమనుకుంటున్నారా..? కానీ..!

Viral News: చేతులకు సంకెళ్లు వేసి మరీ నదిలోకి వదిలేస్తే.. నీళ్లలో మునిగిపోయి చావడం ఖాయమనుకుంటున్నారా..? కానీ..!

చాలా మంది అందరిలా కాకుండా ప్రత్యేకంగా ఉండాలని అనుకుంటారు.. కానీ అందుకోసం ఎలాంటి ప్రయత్నాలూ చేయరు. అయితే కొందరు మాత్రం అనుకున్నది సాధించి అందరికీ ఆదర్శంగా నిలుస్తుంటారు. వేషధారణలో భిన్నంగా ఆలోచించేవారు కొందరైతే.. మరికొందరు..

Egypt : పట్టాలు తప్పిన రైలు...ఇద్దరి మృతి, 16మందికి గాయాలు

Egypt : పట్టాలు తప్పిన రైలు...ఇద్దరి మృతి, 16మందికి గాయాలు

ఈజిప్టు దేశంలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మరణించగా, మరో 16 మంది తీవ్రంగా...

Republic Day : ఈ గణతంత్ర దినోత్సవాల్లో రికార్డుల మోత!

Republic Day : ఈ గణతంత్ర దినోత్సవాల్లో రికార్డుల మోత!

దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాలు గురువారం ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో

రిపబ్లిక్‌ డే ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు

రిపబ్లిక్‌ డే ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు

వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా అల్‌-సిసిని హాజరుకానున్నారు. ఈ మేరకు

Republic Day 2023: భారత గణతంత్ర వేడుకల ముఖ్య అతిథి ఈసారి ఎవరంటే?

Republic Day 2023: భారత గణతంత్ర వేడుకల ముఖ్య అతిథి ఈసారి ఎవరంటే?

భారత గణతంత్ర వేడులకు ఈసారి ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్-సిసి (Abdel Fattah al-Sisi) ముఖ్య అతిథిగా రాబోతున్నారు

Climate Change Conference : వాతావరణ మార్పులపై సంపన్న దేశాల తీరును వ్యతిరేకించిన భారత్

Climate Change Conference : వాతావరణ మార్పులపై సంపన్న దేశాల తీరును వ్యతిరేకించిన భారత్

వాతావరణ మార్పులను కట్టడి చేయడంలో సంపన్న దేశాలు అనుసరిస్తున్న విధానాలను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది.

ధనిక దేశాలు సహకరించాలి

ధనిక దేశాలు సహకరించాలి

మానవాళి మనుగడకు పెను సవాల్‌ విసురుతున్న గ్లోబల్‌ వార్మింగ్‌ను అరికట్టేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటారెస్‌ పిలుపునిచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి