• Home » Eetala Rajender

Eetala Rajender

MP Etala: ఆకలి ఉన్న వారికే అధికారం రావాలి..

MP Etala: ఆకలి ఉన్న వారికే అధికారం రావాలి..

ఆకలి ఉన్నవారికే అధికారం రావాలని, ప్రజల ఆకలి సమస్యలు అర్థం చేసుకోవడమే నిజమైన అంబేడ్కర్‌ స్ఫూర్తి అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌(Malkajgiri MP Etala Rajender) అన్నారు. చైతన్యం, త్యాగాలు, ప్రజాస్వామ్యం లేకుంటే తెలంగాణ ఉద్యమం లేదన్నారు. అధికారం కొనుక్కుంటే వచ్చేది కాదన్నారు.

MP Etala: ప్రపంచం మెచ్చిన వ్యక్తి మహాత్మాగాంధీ

MP Etala: ప్రపంచం మెచ్చిన వ్యక్తి మహాత్మాగాంధీ

భారతదేశమే కాకుండా ప్రపంచం మెచ్చిన మహోన్నతమైన వ్యక్తి మహాత్మాగాంధీ అని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌(Malkajgiri MP Etala Rajender) పేర్కొన్నారు. రక్తపు బొట్టు చిందించకుండా దేశానికి స్వాతంత్రం సాధించడం ద్వారా ప్రపంచానికి అహింస పద్ధతితో పోరాటం అనే ఆయుధాన్ని గాంధీ అందించారని ఆయన అన్నారు.

MP Etala: ప్రతి పనిలోనూ విశ్వకర్మలు కీలకం..

MP Etala: ప్రతి పనిలోనూ విశ్వకర్మలు కీలకం..

దేశంలో వ్యవసాయం, దుస్తులు ఆఖరికి ఇల్లు కావాలన్నా.. జీవించడానికి కావాల్సిన ప్రతి ప్రధాన పని విశ్వకర్మలతోనే ముడిపడి ఉందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌(Malkajgiri MP Etala Rajender) పేర్కొన్నారు.

MP Etala: నోడౌట్.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎగిరేది కాషాయ జెండానే

MP Etala: నోడౌట్.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎగిరేది కాషాయ జెండానే

రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలో ఎగిరేది కాషాయ జెండానే అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌(Malkajgiri MP Etala Rajender) ధీమా వ్యక్తం చేశారు. మల్కాజిగిరిలోని పద్మావతి ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ సభ్యత్వ నమోదు వర్క్‌షాపు నిర్వహించారు.

BJP MP's: సీఎం రేవంత్ సోదరుడి అరాచకాలు.. లగచర్ల ఘటనపై బీజేపీ ఎంపీల సంచలన వ్యాఖ్యలు

BJP MP's: సీఎం రేవంత్ సోదరుడి అరాచకాలు.. లగచర్ల ఘటనపై బీజేపీ ఎంపీల సంచలన వ్యాఖ్యలు

లగచర్ల బాధితులను వెంటనే విడుదల చేయాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. పంథాలు వద్దు నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష ముఖ్యమని తెలిపారు.పేదల ఉసురు పోసుకున్న కేసీఆర్ ఇంటికి పోయారని.. మీరు 11 నెలలకే పేదల ఉసురు పోసుకుంటున్నారని డీకే అరుణ విమర్శించారు.

Union Minister: దేశాభివృద్ధిలో యువత కీలకపాత్ర పోషించాలి

Union Minister: దేశాభివృద్ధిలో యువత కీలకపాత్ర పోషించాలి

కేంద్రీయ విద్యాలయాలు శక్తివంతమైన మినీ ఇండియా లాంటివని, ప్రతీ పాఠశాల భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిబింబంగా నిలుస్తుందని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి(Union Minister G. Kishan Reddy) అన్నారు. తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయంలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన రాష్ట్రీయ ఏక్తా పర్వ్‌ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

Eatala Rajendar: వారిపై అక్రమ కేసులు పెట్టొద్దు.. సీఎం రేవంత్‌కు ఈటల వార్నింగ్

Eatala Rajendar: వారిపై అక్రమ కేసులు పెట్టొద్దు.. సీఎం రేవంత్‌కు ఈటల వార్నింగ్

ఫార్మా కంపెనీలకు అవసరమైతే వారే భూసేకరణ చేసుకుంటారు కానీ ప్రభుత్వం మధ్యలో బ్రోకర్‌లాగా వ్యవహరించాల్సిన అవసరం లేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కొడంగల్ చుట్టుపక్కల మండలాల్లో ఇంటర్నెట్, కరెంటు బంద్ చేసి వందల మంది పోలీసులు గ్రామాల్లో మోహరించి రైతులను అరెస్టు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

MP Etala: పేదల ఇళ్లజోలికొస్తే ఖబడ్దార్‌.. రేవంత్‌రెడ్డి సర్కారు ఎప్పుడు కూలుతుందో..

MP Etala: పేదల ఇళ్లజోలికొస్తే ఖబడ్దార్‌.. రేవంత్‌రెడ్డి సర్కారు ఎప్పుడు కూలుతుందో..

మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లజోలికొస్తే సహించేది లేదు ఖబడ్దార్‌ అంటూ బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌(BJP Malkajigiri MP Etala Rajender) రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కూల్చివేతలను అడ్డుకుని తీరతామన్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు శని, ఆదివారాలు వస్తే బిక్కుబిక్కుమని జీవితాలు గడిపే దుస్థితి నెలకొందన్నారు.

MP Eatala: సచివాలయాన్ని బఫర్‌ జోన్‌లో కట్టలేదా..

MP Eatala: సచివాలయాన్ని బఫర్‌ జోన్‌లో కట్టలేదా..

సచివాలయం బఫర్‌ జోన్‌లో కట్టలేదా.. అంటూ ఎంపీ ఈటల రాజేందర్‌(MP Etala Rajender) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం సాయంత్రం అత్తాపూర్‌ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.

MP Etala: ఎంపీ ఈటల రాజేందర్‌ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

MP Etala: ఎంపీ ఈటల రాజేందర్‌ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

ట్రెయినింగ్‌ సెంటర్ల పేరుతో ఉన్మాదులకు శిక్షణ ఇస్తుంటే రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ ఏం చేస్తున్నదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌(Malkajigiri MP Etala Rajender) ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌(Secunderabad)లోని ముత్యాలమ్మ ఆలయాన్ని ఎంపీ ఈటల సందర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి