• Home » Education

Education

ICET Results: ఐసెట్‌లో 90.83% ఉత్తీర్ణత

ICET Results: ఐసెట్‌లో 90.83% ఉత్తీర్ణత

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్‌ ఫలితాలు వెలువడ్డాయి. సోమవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్‌

Telangana Education: పాఠశాలల కన్నా గోశాలలపైన మక్కువ

Telangana Education: పాఠశాలల కన్నా గోశాలలపైన మక్కువ

2023 లెక్కల ప్రకారం దేశంలో 18 సంవత్సరాలలోపు పిల్లలు 43.66 కోట్ల మంది ఉండగా, తెలంగాణలో 67.26 లక్షలు ఉన్నారు.

SSC JE 2025 Notification: జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. నెలకు లక్షా 12 వేల జీతం, అర్హతలు ఏంటంటే..

SSC JE 2025 Notification: జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. నెలకు లక్షా 12 వేల జీతం, అర్హతలు ఏంటంటే..

గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త వచ్చేసింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఇటీవల 1340 జూనియర్ ఇంజనీరింగ్ (SSC JE 2025 Notification) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Maulana Azad Medical College: ఈ టాప్ కాలేజీలో కేవలం రూ.13,500 ఖర్చుతోనే ఎంబీబీఎస్ చేయొచ్చు..

Maulana Azad Medical College: ఈ టాప్ కాలేజీలో కేవలం రూ.13,500 ఖర్చుతోనే ఎంబీబీఎస్ చేయొచ్చు..

MBBS in Delhi: మన దేశంలో డాక్టర్ చదువు పూర్తి చేయాలంటే విద్యార్థులకు మెరిట్ మాత్రమే ఉంటే సరిపోదు. ఎంబీబీఎస్ పూర్తయ్యేవరకూ భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే, పేదింటి విద్యా కుసుమాలకు డాక్టర్ పట్టా అందుకునేందుకు ఓ అద్భుత అవకాశం కల్పిస్తోంది మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్. ఇక్కడ కేవలం రూ.13,500 ల ఖర్చుతోనే విద్యార్థులు MBBS కోర్సు పూర్తిచేయవచ్చు.

Bank of Baroda Recruitment 2025: 2500 బ్యాంక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. డిగ్రీ అర్హత, రూ.85 వేల జీతం

Bank of Baroda Recruitment 2025: 2500 బ్యాంక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. డిగ్రీ అర్హత, రూ.85 వేల జీతం

డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు శుభవార్త. ఎందుకంటే తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా 2500 పోస్టులకు నోటిఫికేషన్ (Bank of Baroda Recruitment 2025) విడుదల చేసింది. అయితే ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, ఏం కావాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

JNTU: బీటెక్‌లో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌..

JNTU: బీటెక్‌లో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌..

ఈ తరం ఇంజనీరింగ్‌ విద్యార్థులకు భవిష్యత్తు తరం (నెక్స్ట్‌ జెనరేషన్‌) టెక్నాలజీస్)ను బోధించేలా జేఎన్‌టీయూ సిలబస్‌ రూపుదిద్దుకుంటోంది.

EAPCET: ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌లో అభ్యర్థుల అప్‌సెట్‌!

EAPCET: ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌లో అభ్యర్థుల అప్‌సెట్‌!

ఇంజనీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రక్రియలో ఏర్పడిన అవాంతరాలతో ఎప్‌సెట్‌ అభ్యర్థులు అప్‌సెట్‌ అవుతున్నారు. సర్వర్‌ సమస్యలతో సతమతమవుతున్నారు.

Kalyani: షైనింగ్‌ టీచర్‌

Kalyani: షైనింగ్‌ టీచర్‌

ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసే పవిత్ర బాధ్యత టీచర్లపైనే ఉందని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్‌ చెప్పారు. మొదటి ఏడాదిలో సంస్కరణలు పూర్తిచేశామని, అభ్యసన ఫలితాలు సాధించడమే ఇక ఏకైక లక్ష్యమన్నారు.

Srikakulam : శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం

Srikakulam : శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం

రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ పరిధిలో గల శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ అడ్మిషన్ల ప్రక్రియ ఏలూరు జిల్లా నూజివీడు క్యాంప్‌సలో బుధవారం ప్రారంభమైంది.

Andhra Pradesh: ఆగస్టులో అక్షరాంధ్ర

Andhra Pradesh: ఆగస్టులో అక్షరాంధ్ర

అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అట్టడుగు స్థానంలో నిలిచింది. వెనుకబడిన రాష్ర్టాలుగా భావించే బిహార్‌, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌ కూడా ఏపీ కంటే ముందున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి