• Home » Education

Education

ప్రశాంతంగా ముగిసిన టీజీ ఈసెట్‌

ప్రశాంతంగా ముగిసిన టీజీ ఈసెట్‌

తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించిన టీజీ ఈసెట్‌-2026 పరీక్ష శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది.

ఉన్నత విద్యకు ప్రోత్సాహం..

ఉన్నత విద్యకు ప్రోత్సాహం..

ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉన్నత విద్యలో ప్రోత్సాహం అందించేందుకు దేశంలోని అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థల్లో ఒకటైన ఆయిల్‌ అండ్‌ నేచరుల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఓఎన్‌జీసీ) ప్రతి ఏటా స్కాలర్‌షిప్‌లను అందజేస్తుంది.

బిగ్ అలర్ట్.. జూన్ 21న నీట్ యూజీ పరీక్ష.. ఎన్‌టీఏ వెల్లడి

బిగ్ అలర్ట్.. జూన్ 21న నీట్ యూజీ పరీక్ష.. ఎన్‌టీఏ వెల్లడి

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షకు సంబంధించి ఎన్టీఏ(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే..

దోస్త్‌ తొలి విడతలో 56,147 మందికి సీట్లు

దోస్త్‌ తొలి విడతలో 56,147 మందికి సీట్లు

డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి దోస్త్‌ తొలి విడత జాబితా విడుదలైంది. మొదటి విడతలో మొత్తం 84,610 మంది రిజిస్టర్‌ చేసుకోగా....

ఇంటర్‌ రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ ఫలితాలు విడుదల

ఇంటర్‌ రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ ఫలితాలు విడుదల

ఇంటర్మీడియట్‌ రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ ఫలితాలను ఇంటర్‌బోర్డు బుధవారం విడుదల చేసింది. bie.ap.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యి రీవెరిఫికేషన్‌...

తెలంగాణలో నూత‌న విద్యావిధానం అమలు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో నూత‌న విద్యావిధానం అమలు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో నూత‌న విద్యావిధానాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్ర‌భుత్వ విద్య‌లో తెలంగాణ‌ను దేశంలోనే నంబ‌ర్‌వ‌న్‌గా నిల‌బ‌ట్ట‌డ‌మే తమ ల‌క్ష్యమని ఉద్ఘాటించారు.

టీచర్లా.. సేల్స్‌మెన్లా ?

టీచర్లా.. సేల్స్‌మెన్లా ?

ఉపాధ్యాయ కోర్సు చదివి, ప్రభుత్వ ఉద్యోగం రాక, ప్రైవేట్‌ పాఠశాలల్లో చేరిన నిరుద్యోగులను ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యా సంస్థలు దోచుకుంటున్నాయి.

పాఠ్యపుస్తకాలు వచ్చేశాయ్‌!

పాఠ్యపుస్తకాలు వచ్చేశాయ్‌!

వేసవి సెలవుల్లోనే ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు వచ్చేశాయి.

TG EAPCET-2026 ఇంజినీరింగ్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

TG EAPCET-2026 ఇంజినీరింగ్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

TG EAPCET-2026 ఇంజినీరింగ్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మే 9 నుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షలు మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా 125 కేంద్రాల్లో నిర్వహించనున్నారు.

పుస్తకాలొచ్చేశాయ్‌.. తక్కువ బరువు ఉండేలా ముద్రణ

పుస్తకాలొచ్చేశాయ్‌.. తక్కువ బరువు ఉండేలా ముద్రణ

నూతన విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేయాల్సిన పాఠ్యపుస్తకాలపై విద్యాశాఖ ముందస్తుగానే దృష్టి సారించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి