Home » Editorial
రాజకీయ నాయకులు చెప్పినట్లు నడుచుకోవాల్సిన పరిస్థితుల్లో పోలీసులు ఎన్నో ఒత్తిళ్లకు గురవుతారని, తమ నియంత్రణలో లేని పనులు చేయడం వారికి కత్తిమీద సాములాంటిదని ‘ఇండియన్ పోలీస్ జర్నల్’ తాజా సంచికలో వచ్చిన ఒక వ్యాసం వ్యాఖ్యానించింది.
పార్లమెంట్ మాజీ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గతం తెలిసీ కాళేశ్వరంపై ఎందుకీ నిందలు పేరుతో జూన్ 19న ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసం కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంగా కనిపించింది.
ఆయన సినీ నటుడు కాదు, రాజకీయ నాయకుడు కాదు, కాని ఆయన్ని వినటానికి వందలాదిగా జనం వస్తారు. నిశ్శబ్దంగా వింటారు. కొందరయితే చిన్న పుస్తకం తెచ్చుకొని చెప్పినవి శ్రద్ధగా రాసుకుంటారు. ఆయనతో సంభాషించటానికి ఉవ్విళ్లూరుతారు.
ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 48వేల మందికి పైగా విద్యార్థులు కొత్తగా నమోదయ్యారని ఇటీవలి సమీక్షా సమావేశంలో విద్యాశాఖ వెల్లడించింది. ఈ చేరికలపై బడిబాట ప్రభావం చాలా ఉందంటూ ఉపాధ్యాయుల కృషిని అభినందించింది.
బ్రిటిష్ సామ్రాజ్యంలో రెండో మహానగరంగా వర్థిల్లి నవ భారత జాగృతికి ఆలంబనగా నిలిచిన నాటి కలకత్తా నేడు కోల్కతాగా నవ జీవన నిర్మాణ సామర్థ్యాన్ని కోల్పోయి నాగరీక విలువలను నిర్వీర్యపరుస్తోంది.
తెలుగులో చరిత్ర రచన ప్రారంభమై చాలా కాలమే అయింది. 19వ శతాబ్ది నుంచి చాలా మంది చరిత్రకారులు తమదైన ధోరణిలో చరిత్రను పుటలకెక్కించారు. చరిత్ర రచన వేరు. చరిత్ర రచన ఎట్లా సాగుతుందో, దాని చరిత్ర ఏమిటో, తత్వమేమిటో తెలియచేసే చరిత్ర రచనాశాస్త్రం వేరు.
మానవ చరిత్రలో రాజ్యాలు మొదలైన దగ్గర నుంచి రెండు విషయాలు క్రమం తప్పకుండా కనపడతాయి. రాజ్యరక్షణ.. రాజ్యభక్షణలుగా వాటి గురించి చెప్పుకోవచ్చు. సందర్భానుసారం వీటిల్లో ఏదో ఒకదాంట్లో మునిగిపోయి, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేయటం పాలకవర్గాలకు పరిపాటి.
ఒకప్పుడు ఐటీ అనగానే అందరికీ ఠక్కున మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాలు గుర్తుకొచ్చేవి. ఇప్పడు సీఎం రేవంత్రెడ్డి మార్గనిర్దేశనంలో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు నాయకత్వంలో తెలంగాణే ఐటీకి దిక్సూచిగా ఎదిగింది. ముఖ్యంగా బెంగళూరు, పూణే, గుర్గావ్ లాంటి నగరాలను....
భారతరత్న గ్రహీత, ప్రముఖ వైద్యులు, దాత, విద్యావేత్త, చాలాకాలం పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పని చేసిన డాక్టర్ బి.సి. రాయ్ సేవలను స్మరించేందుకు ప్రతి ఏటా జూలై 1ని జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుతారు. ఈ రోజు నాకు వ్యక్తిగతంగా కూడా ముఖ్యమైన రోజు.
ఒక మహా విపత్తు (కోవిడ్ మహమ్మారి) నుంచి అష్టకష్టాలతో బయటపడిన తరువాత కూడా నవజాత శిశువులు, బాల్యంలో ఉన్న పిల్లలు అందరికీ వ్యాధినిరోధక టీకాలు వేయడంలో సంపూర్ణ శ్రద్ధ చూపకపోవడాన్ని ఎలా గర్హించాలి?