Home » Editorial
ప్రధాని నరేంద్రమోదీ ఈ మధ్యనే పన్నెండేళ్ళ ఉత్సవాన్ని జరుపుకున్నారు. ఈ పన్నెండేళ్లలో రూపాయి విలువ చాలాసార్లు పడి, మళ్లీ లేవడం జరుగుతోంది. మోదీ మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు...
చిత్తూరు జిల్లాలో కొత్త విశ్వవిద్యాలయం స్థాపిస్తామని ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్బాబు ఇచ్చిన హామీ, ఇప్పుడు అధికారిక చర్యగా రూపుదిద్దుకుంటున్నది. ఉన్నత విద్యా కమిషనర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా మే 30, 2026న...
రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంటు స్థానాలలో ఎనిమిది సీట్లను భారతీయ జనతా పార్టీకి తెలంగాణ సమాజం కట్టపెట్టింది. తద్వారా సగం వరకు శాసనసభ స్థానాలలో పార్టీ పరోక్షంగా, మునుపెన్నడూ లేనంత బలం...
సూపర్ మార్కెట్లు, మాల్స్, హైపర్ మార్కెట్ల కాంతుల వెనుక ఒక చేదు వాస్తవం దాగి ఉంది. ఈ సంస్థల్లో పనిచేస్తున్న సేల్స్ బాయ్స్, సేల్స్ గర్ల్స్ దాదాపు పది గంటల పాటు పూర్తిగా నిలబడి పనిచేయాలి. ఒకప్పుడు వినియోగదారులు...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటీవల మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ, యువతను వాటి బారిన పడకుండా...
ప్రభుత్వరంగ సంస్థల గురించి ఒక అపోహ దశాబ్దాలుగా ప్రచారంలో ఉంది. ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తే ఆ సంస్థలు దివాళా తీస్తాయని, ప్రజలకు రాయితీలు ఇస్తే ఆర్థిక క్రమశిక్షణ..
దేశంలో నేడు వైద్యం చాలా ఖరీదైపోయింది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలకు మాత్రం బహు భారంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యరంగం– సేవా రంగమా, వ్యాపార రంగమా అని తేల్చి చెప్పడం లేదు...
ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని ప్రభుత్వ, ప్రైవేటు బడులలో కొనసాగించాలి. 1968లో తెలుగు అకాడమీ స్థాపించిన నాటి నుంచి 2010 వరకు తెలుగు మాధ్యమంలో...
భారతదేశం అంతటి గొప్ప దేశం మరొకటి ఉండదు. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, భాషలు, యాసలు, ఆచారాలతో ఎంతో విభిన్నమైన మనుషులను ఏకతాటిపైకి తెచ్చింది మన దేశం.
ఎన్సీఆర్బీ నివేదిక–2024 ప్రకారం దేశవ్యాప్తంగా 1,01,928 సైబర్ నేరాల కేసులు నమోదయ్యాయి. 2023లోని 86,420 కేసులతో పోలిస్తే ఇది సుమారు 17శాతం వరకు పెరిగింది.